సూపర్స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. నానమ్మ ఇకలేరని మహేశ్ బాబు కూతురు సితార వెక్కి వెక్కి ఏడ్చింది. మహేశ్బాబు కుటుంబసభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పద్మాలయ స్టూడియోలోని ఆమె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కేటీఆర్, మోహన్బాబు, నాగార్జున, వెంకటేశ్, రానా, విజయ్ దేవరకొండ, త్రివిక్రమ్, అల్లుఅరవింద్, సుకుమార్, మంచు లక్ష్మి తదితరులు నివాళులు అర్పించారు.
Read More »Power Star అభిమానులకు Good News
టాలీవుడ్ సీనియర్ నటుడు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో గోపాల గోపాల సినిమాలో కృష్ణుడిగా నటించి అలరించిన పవన్.. మరోసారి వెండితెరపై దేవుడిగా కనువిందు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళ దర్శకుడు సముద్రఖని వినోధాయ సిత్తం అనే సినిమాను డైరెక్ట్ చేయగా.. తెలుగు రీమేక్లో ఈ మూవీలో దేవుడి పాత్రను పవన్తో చేయించాలని భావిస్తున్నాడట. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత రానుంది.
Read More »పాపం రానా…మరో మూడు నెలలు బెడ్ రెస్ట్..!
రానా దగ్గుబాటి..బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్ ఆకాశానికి తాకింది. తన బాడీ చూస్తే ఎవరికైనా సరే వారెవా అనిపించేలా ఉంటాది. అంతటి బలవంతుడికి ఏమైంది, ఎక్కడున్నాడు అనేదే ప్రస్తుత ప్రశ్న.. అయితే తాను కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్ళాడు..అందరు షూటింగ్ కోసం వేల్లాడనే అనుకున్నారు. ఎంతకీ రానప్పటికీ ఏమైందో అని అనుకున్నారు. ఎదో ఆరోగ్య సమస్యతో వెళ్ళాడు అని ఎవరికివారు అనుకున్నారు. కాని తాను రీసెంట్ గా …
Read More »క్రికెటర్ కు నిర్మాతగా మారిన బల్లాలదేవ..?
రానా దగ్గుబాటి..ఇతడి పేరు వింటే ఎవరికైనా గుర్తొచ్చేది బల్లాలదేవ. బాహుబలి సినిమాతో అంతటి ఫేమ్ తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం ఈ హీరో ఒక భారీ బడ్జెట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ త్వరలో రానుంది. అయితే విజయ్ సేతుపతి మురళీ పాత్ర పోషించనున్నాడు. దీనికి గాను రానా నిర్మాత బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ చిత్రానికి భారీ …
Read More »రానా దగ్గుబాటి ముచ్చటగా మూడోసారి..హైబ్రిడ్ పిల్ల ఓకేనా?
రానా దగ్గుబాటి,సాయి పల్లవి జంటగా నటించబోతున్న చిత్రం విరాట పర్వం.ఇటీవలే వీరిద్దరూ ఈ కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా,ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా పూజ కూడా నిర్వహించారు.ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.ఇందులో సాయి పల్లవి నక్సలైట్ పాత్రలో నటించనుండగా, రానా పొలిటికల్ లీడర్ గా నటించనున్నారు.ఇప్పటికే లీడర్, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో పొలిటికల్ రోల్ …
Read More »హిరణ్యకశిపుడుగా రానా.. గుణశేఖర్తో సురేష్ బాబు చర్చలు..!
రుద్రమదేవితో పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్.. తదుపరి సినిమాపై దృష్టి సారించారు. ఒక్కడు, చూడాలని వుంది, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ను అందించిన గుణశేఖర్, బాలల రామాయణంతో పౌరాణికాలను రుద్రమదేవితో చారిత్రకాలను అద్భుతంగా తెరకెక్కించగలనని నిరూపించాడు. త్వరలో ఆయన హిరణ్యకశిప అనే మరో పౌరాణికానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. హిరణ్యకశిప పాత్ర కోసం గుణశేఖర్ బాహుబలి భల్లాలదేవుడు రానాను ఎంపిక చేసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే …
Read More »