ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీకి వంద నుంచి 110 లోపు, అలాగే, కాంగ్రెస్ 70 నుంచి 80 లోపు, జేడీఎస్ 30 నుంచి 40 లోపు ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పింది ఏపీ ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే. అయితే, అచ్చం లగడపాటి రాజగోపాల్ చెప్పిన విధంగానే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ …
Read More »బిగ్ బ్రేకింగ్: ఎమ్మెల్యే అనీల్కు వైఎస్ జగన్ ఫోన్..!!
ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ కు అర్జెంట్ కాల్..!! నెల్లూరు జిల్లా రాజకీయాలంటే గతం వరకు ఆనం బ్రదర్సే గుర్తుకు వచ్చే వారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నెల్లూరు అంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ అనే చెప్పుకునేంత వరకు వెళ్లింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా, …
Read More »మే నెల చివరి నాటికి వైసీపీలో చేరనున్న నేతలు వీరే..!!
కర్ణాటక ఎన్నికలతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణ వేడెక్కింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పలు సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అయితే, మిగతా పార్టీలకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎన్నికలకు ముందు సర్వేలన్నీ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ ప్రజలు తీర్పునిచ్చారు. బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37, బీఎస్పీ-1, ఇతరులు-2 …
Read More »The Evolution Of SLOTS
If you would like to discover ways to play slots, then read this. You can either utilize the money to play more slots, trying to win more, or the amount of money could be deposited to your money so that you can spend the amount of money on other activities. …
Read More »కాంగ్రెస్ బ్లండర్ మిస్టేక్..!!
కాంగ్రెస్ బ్లండర్ మిస్టేక్..! కాస్త మీరైనా బ్రీఫండి పచ్చ తమ్ముళ్లు..!! అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ భావుటా ఎగురవేస్తుందని అందరూ భావించారు. ఆఖరకు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ తమ సర్వేలో వెల్లడైన ఫలితాలను ప్రచురించాయి. కానీ, ఎవ్వరూ ఊహించని విధంగా ఓట్ల శాతం తగ్గినప్పటికీ బీజేపీ అత్యధికంగా 104 సీట్లను గెలచుకుని కర్ణాటకలో …
Read More »వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై వైరల్ న్యూస్..!!
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది కొడాలి నాని పేరే. ఆ తరువాతే ఏదైనా. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా, దమ్మున్న నేతగా కొడాలి నాని ఎదుగుతున్నారు. ప్రజా సమస్యలపై దూకుడుగా వ్యవహరిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్న కొడాలి నానికి ప్రత్యర్థి పార్టీలు ఈర్ష్య పడేంతలా రాష్ట్రంలో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. వైసీపీ నుంచి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఢీ. …
Read More »టీడీపీకి మైండ్ బ్లోయింగ్ షాక్..! ”ఫుల్ జోష్లో వైసీపీ శ్రేణులు”..!!
నవ్యాంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గట్టి షాక్ తగలనుందా..? ప్రస్తుత ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజల మద్దతు ఏ పార్టీకి..? గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ప్రజలు ఇప్పుడేమంటున్నారు..? ఉభయ గోదావరి జిల్లాల్లో 2014 ఎన్నికల సీన్ రివర్స్ కానుందా..? ప్రస్తుతం రాజకీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనాన్ని …
Read More »ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి పదవి..!!
ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు + మంత్రి పదవి..!! మా ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్ల రూపాయలతోపాటు మంత్రి పదవి ఆశ చూపి లాక్కుంటున్నారు. అంతే కాకుండా, కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందన్న ధీమాతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు విచ్చల విడిగా చెలరేగిపోతూ తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని జేడీఎస్ చీఫ్ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కుమార స్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఇవాళ సీఎంగా …
Read More »పవన్ కల్యాణ్ జస్ట్ మిస్..!!
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే సినిమాలకు గుడ్బై చెప్పేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ జీవితాన్ని గడుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగనున్న గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయ వాతావరణం వేసవి కాలాన్ని సైతం తలదన్నేలా వేడిని రాజేస్తున్నాయి. అంతేకాకుండా, ఒకరికొకరు వ్యక్తిగత ధూషణల వరకు వెళ్లి.. మీపై కేసులు పెడతాం అంటూ ఒకరంటే.. మీపై కూడా కేసులు పెడతామంటూ మరొకరు ఇలా రాజకీయ నాయకులు …
Read More »చింతమనేని ప్రభాకర్పై జగన్ సంచలన నిర్ణయం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో చారిత్రాత్మక ఘట్టానికి చేరువైంది. ఏపీ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చి మ గోదావరి జిల్లాలో మరో చరిత్ర సృష్టించింది. ప్రజా సంకల్ప యాత్ర 2వేలు కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ జగన్కు పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు పూలతో ఘన స్వాగతం పలికిన విషయం తెలిసిందే. …
Read More »