Home / bhaskar (page 108)

bhaskar

జ‌గ‌న్‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిక్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. అయితే, ఆ వెంట‌నే ప‌క్క‌నే ఉన్న బాడీగార్డ్స్ తేరుకుని జ‌గ‌న్‌ను ప‌ట్టుకోవ‌డంతో.. జ‌గ‌న్‌కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పిన‌ట్ల‌యింది. కాగా, జ‌గన్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర గురించి ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అంత క్రేజ్ రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను రాజ‌కీయ …

Read More »

కీర్తికి క‌ష్టాలు తెచ్చిన సావిత్రి..!!

కీర్తి సురేష్ కీర్తి చిర‌స్థాయిలో నిలిచిపోయేలా చేసిన సినిమా మ‌హాన‌టి. దివంగ‌త న‌టి సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసింది. ఈ సినిమా త‌రువాత సావిత్రి అంటే కీర్తి సురేష్ అనేలా చిత్రంలో న‌టించింది. అయితే, ఈ సినిమాలో తాను ప‌డ్డ క‌ష్టాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది కీర్తి. తెలుగు ప్రేక్ష‌కులు మ‌హాన‌టి సావిత్రిని దేవ‌త‌లా ఆరాధిస్తార‌ని, అటువంటి పాత్ర‌ను తాను పోషించ‌డానికి ముందు చాలా సందేహించాన‌ని …

Read More »

స్పీక‌ర్ కోడెల‌కు భారీ షాక్‌..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణ‌యంతో ఆందోళ‌న‌లో అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ ప్ర‌సాద్. అవును, దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు నాడు తెలుగుదేశం పార్టీ పెట్టిన‌ప్పుడు వైద్య వృత్తిలో ఉన్న కోడెల శివ ప్ర‌సాద్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. అయితే, అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కోడెల శివ ప్ర‌సాద్ తెలుగుదేశం పార్టీకి న‌మ్మిన బంటుగా ఉంటూ వ‌స్తున్నారు. అటువంటి కోడెల శివ …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన మరో ఇద్ద‌రు నేత‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం 161వ రోజు దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతున్న నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు ఆద్యాంతం పూల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నారు. మ‌రో ప‌క్క వైఎస్ జ‌గ‌న్ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లో జ‌రుగుతున్న అవినీతిని ప్ర‌శ్నిస్తూ.. ప్ర‌త్యేక …

Read More »

యాంక‌ర్ క‌మ్ న‌టి ర‌ష్మీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా తెలుగు సినీ జ‌నాల‌కు బాగా ద‌గ్గ‌రైన యాంక‌ర్‌ల‌లో ర‌ష్మీ ఒక‌రు. ఎంత‌లా అంటే.. అటు బుల్లితెర‌పై.. ఇటు వెండి తెర‌పై యువ‌త‌కు మాంచి కిక్ ఇచ్చి, త‌న‌దైన న‌ట‌న‌తో బాగా క్రేజ్ సంపాదించుకునేంత‌లా. అందులోను తాను యాంక‌రింగ్ చేసిన షోలు, న‌టించిన చిత్రాలు వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తుండ‌టంతో త‌న అందాల ఆర‌బోతకు హ‌ద్దులను చెరిపేసింది ర‌ష్మీ. బుల్లితెర‌ను, వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ నిత్యం అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌వుతూ …

Read More »

హాట్ ఆర్టిస్ట్‌తో… టీడీపీ నేత హాట్ రొమాన్స్‌..!!

హాట్ ఆర్టిస్ట్‌తో టీడీపీ నాయ‌కుడి జాలీ ట్రిప్‌. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న ఈ ఫోటోలు ఉన్న‌ది కృష్ణా జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయ‌కుడిగా చెప్ప‌బ‌డుతున్న వ్య‌క్తితోపాటు స‌పోర్టింగ్ రోల్స్‌తో తెలుగు సినిమాల‌తోపాటు క‌న్న‌డ, తెలుగు సినిమాలు అడ‌పా, ద‌డ‌పా చేసే టీవీ క‌మ్ సినీ ఆర్టిస్ట్‌. ఇద్ద‌రూ క‌లిసి థాయ్‌లాండ్‌కు ప్రైవేటు ట్రిప్ మీద జాలీగా గ‌డిపేందుకు వెళ్లార‌ని సోష‌ల్ మీడియాలో ఈ ఫోటోలు …

Read More »

ల‌క్ష కోట్ల దొంగ.. చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డ‌మా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబును ల‌క్ష కోట్ల దొంగ విమ‌ర్శించ‌డ‌మా..? అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది టీడీపీ ఎమ్మెల్యే అనిత‌. కాగా, ఎమ్మెల్యే అనిత ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ, కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఏపీ పార్టీలు రెండూ క‌లిసి ఏపీకి ప్ర‌త్యేక హోదా రానివ్వ‌కుండా అడ్డుకున్నాయ‌న్నారు. …

Read More »

సావిత్రి గురించి మాట్లాడుతూ.. ఫైర్ అయిన చిరంజీవి..!!

నాగ్ అశ్విన్‌. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అందరినోటా వినిపిస్తున్న పేరిది. తీసింది రెండే సినిమాలే అయినా ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ముద్ర వేశారు. ఒక‌రి జీవిత గాధ‌ను తెర‌కెక్కించాలంటే సుమారు ప‌ది సినిమాలు తీసిన అనుభ‌వం ఉండాలి.. అటువంటిది కేవ‌లం ఒక్క సినిమాను తెర‌కెక్కించిన‌ అనుభ‌వంతో దివంగ‌త మ‌హాన‌టి సావిత్రి జీవితాన్ని చిత్రంగా మ‌ల‌చ‌గ‌ల‌గ‌డ‌మేంటి అని ప్ర‌శ్నించిన ప్ర‌తి ఒక్క‌రి నోళ్ల‌ను మూయించాడు నాగ్ అశ్విన్‌. అయితే, దివంగ‌త న‌టి సావిత్రి జీవితాన్ని …

Read More »

వైసీపీలోకి సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌.. డేట్ ఫిక్స్‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటితో 160 రోజులుకు చేరుకుంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల్లో విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో కొన‌సాగుతుంది. అయితే, నేటి సాయంత్రం ప్ర‌జా సంక‌ల్ప …

Read More »

దాచేప‌ల్లిలో మ‌రో టీడీపీ నేత కీచ‌క‌ప‌ర్వం..!!

టీడీపీ నేత‌లు కామాంధుల్లా, ప‌శువుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ప‌సివాళ్ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇటీవ‌ల గుంటూరు జిల్లా దాచేప‌ల్లిలో టీడీపీ కార్య‌క‌ర్త అన్నం సుబ్బ‌య్య బాలిక‌పై అత్యాచార ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే దాచేప‌ల్లిలో మ‌రో టీడీపీ నేత కీచ‌క ప‌ర్వం క‌ల‌క‌లం రేపింది. దాచేప‌ల్లి, ఈ పేరు వింటే గుర్తొచ్చేది చిన్నారిపై టీడీపీ కార్య‌క‌ర్త అత్యాచారం. ఊళ్లో రిక్షా తొక్కుతూ జీవ‌నం సాగించే అన్నం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat