వైసీపీ ఎమ్మెల్యేలు కూడా టీడీపీకే ఓటేస్తారు..!! అవును, మీరు చదివింది నిజమే. త్వరలో జగరనున్నరాజ్యసభ సభ్యుల ఎన్నికలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ టీడీపీకే ఓటేస్తారని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడిగా దేశంలోనే సీనియర్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి కేంద్రం అన్యాయం …
Read More »బిగ్ బ్రేకింగ్: భారత ఉప రాష్ట్రపతి రాజీనామా..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీ పీఠాన్ని వేడెక్కిస్తున్నాయి. 2014 ఎన్నికల సందర్భంగా ఓట్లకోసం, అధికారం కోసం బీజేపీ, టీడీపీ ఇచ్చిన హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నట్టేట ముంచాయి. శ్రీ వేంకన్నస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపూరిత హామీలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో నేటి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మోడీ, చంద్రబాబు …
Read More »ఈ అవ్వ మాటలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!!
ఈ అవ్వ మాటలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..!! అవును, ఈ ఫోటోలో కనిపిస్తున్న అవ్వ మాటలు విని తెగ షేర్లు కొడుతున్నారు. ఇంతకీ నెటిజన్లు అంతలా షేర్లు కొట్టడానికి కారణమేంటి. ఆ అవ్వ మాట్లాడిన మాటలు అంత పవర్ ఫుల్లా అనుకుంటున్నారా..? అవును ఆ అవ్వ చెప్పిన మాటలు వింటే మీరు అవుననే అంటారు. ఇంతకీ ఆ అవ్వ ఏం చెప్పిందంటే..!! see also : మోడీ, చంద్రబాబు సర్కార్లకు సూపర్స్టార్ …
Read More »మోడీ, చంద్రబాబు సర్కార్లకు సూపర్స్టార్ వార్నింగ్..!!
మోడీ, చంద్రబాబ్ సర్కార్లకు సూపర్స్టార్ వార్నింగ్..!! ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు వార్నింగ్ ఇచ్చాడు. ఈ మాట అంటున్నది ఎవరో కాదు.. స్వయాన నెటిజన్లే. అయితే, ఈ మాటలు మేము అనడానికి కారణం కూడా ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. నెటిజన్లు అలా అనడానికి కారణం ఏంటి..? ఇంతకీ మోడీ, చంద్రబాబులకు సూపర్స్టార్ మహేష్ బాబు …
Read More »బిగ్ బ్రేకింగ్: వైసీపీలోకి మాజీ సీఎం కొడుకు..! డేట్ ఫిక్స్..!!
ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన చేరబోతున్నారు. అయితే, విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు. మాజీ స్పీకర్ …
Read More »ప్రతీ ఒక్కరికి తెలియజేద్దాం..!!
వ్యవస్థను, మీడియాని మేనేజ్ చేయటంలో, కుఠిల రాజకీయాలు చేయడంలో చంద్రబాబుది అందవేసిన చేయి. అందులో బాబుగారిని కొట్టేవాడు లేడని అంటారు రాజకీయ పండితులు, ఆయన గురించి తెలిసిన సన్నిహితులు. అయితే ఈ మధ్య చంద్రబాబు ట్రాక్ తప్పుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు తన మాటల చాణుక్యతను ఏపీ ప్రజలు హక్కుగా భావించే ప్రత్యేక హోదాపైనా చూపించారు. తనమీద ఉన్న ఓటుకు నోటు కేసు సహా అన్ని కేసులను కొట్టివేయించుకునేందుక ప్రత్యేక హోదా …
Read More »జనసేన ఛాప్టర్ క్లోజ్..! జేపీ సంచలన వ్యాఖ్యలు..!!
రాజకీయాల్లో ముక్కుసూటితనంగా మాట్లాడగల వ్యక్తిగా పేరొందిన జయప్రకాష్ నారాయణ జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా తన అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలానే తయారవుతోందని పేర్కొన్నారు. అయితే, 2009 ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఓట్లు చీల్చేందుకు రాజకీయ రంగప్రవేశం చేసి చివరికి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ …
Read More »ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క జగన్కే ఉంది..! టాలీవుడ్ హీరో సంచలన వ్యాఖ్యలు ..!!
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురాగల సత్తా ఒక్క జగన్కు మాత్రమే ఉందని, రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటికీ ప్రత్యేక హోదాపై పోరాడుతున్న నాయకుడు ఒక్క జగనే అంటూ రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు దాసరి అరుణ్. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాసరి అరుణ్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి తెలుసని, జగన్ …
Read More »వైఎస్ జగన్ను ఓ రేంజ్లో తిట్టిన ఎమ్మెల్యే అనిత..!!
టీడీపీ ఎమ్మెల్యే అనిత ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓ రేంజ్లో తిట్టారు. ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించడానికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపడుతున్నారని, సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తేనే పరిష్కారమవుతాయని, కానీ జగన్మోహన్రెడ్డి మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానివ్వకుండా నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారానికి …
Read More »అవును, అందుకు కారణం జగనే..!!
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనమీద ఉన్న కేసులకు భయపడి ఆంధ్రప్రదేశ్కు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రపెద్దలవద్ద తాకట్టు పెట్టారా..? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు అధికారంలో ఉండి రాష్ట్ర ప్రజల కోసం చేసిందేమిటి..? చిన్నారుల నుంచి వృద్ధుల వరకు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ఇలా ప్రతీ ఒక్కరు చంద్రబాబు మోసానికి బలైపోయిన వారేనని చెప్పడంలో …
Read More »