అవును, మీరు చదివింది నిజమే. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సినిమా తీసే ప్రసక్తే లేదని అన్నాడట ఓ స్టార్ డైరెక్టర్. అతనే ఎస్.ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుల్లో ఎస్రాజమౌళి ఒకరు. అయితే, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో, పవన్ కల్యాణ్ నటించిన చిత్రం అజ్ఞాతవాసి ఇటీవల విడుదల ఎంత పెద్ద డిజాస్టర్ టాక్ను మూటగట్టుకుందో అందరికీ తెలిసిన విషయమే. …
Read More »దావుడా..!! రెజీనా కూడానా..??
రెజీనా. ప్రస్తుతం అటు కోలీవుడ్తోపాటు.. ఇటు టాలీవుడ్లోనూ పలు చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంటోంది. రెజీనా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే హీరోలతో సమానంగా అంతే ఎనర్జిటిక్గా నటించగలదు. అయితే, తన సినీ కెరియర్ ప్రారంభంలోనే మొదటి చిత్రంతో హిట్ కొట్టిన రెజీనా వరుస అవకాశాలు దక్కించుకున్నా కూడా స్టార్ హీరోల సరసన అవకాశం దక్కించుకోలేక పోయింది. రవితేజ, గెపిచంద్ వంటి సీనియర్ హీరోలతో నటించినా సరే స్టార్ హీరోల పక్కన …
Read More »వైసీపీలోకి నందమూరి వారసుడు.. ముహూర్తం ఫిక్స్..!!
2014 ఎన్నికల్లో చంద్రబాబు బూటకు హామీలను నమ్మి.. టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలు.. తీరా తాము చంద్రబాబును నమ్మి మళ్లీ మోసపోయామని గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. అంతేగాక గత సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ స్వల్ప మెజార్టీతో, అమలు కాని హామీలను గుప్పించి గెలిచి అధికారాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బూటకపు హామీలు గుప్పించే పార్టీపై …
Read More »అవినీతి కంపుకొడుతున్న చంద్రబాబు పేషీ..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేషీ అవినీతి కంపుకొడుతోంది. ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రికి సీఎంఓ ఎంతో ముఖ్యం. సీఎంవో పనితీరునుబట్టి రాష్ట్ర పరిపాలను అర్థంచేసుకునే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఏపీ సీఎం సీఎంవో మాత్రం అవినీతి కంపుకొడుతోంది. అయితే, సీఎం దృష్టికి వచ్చే ప్రతీ సమస్య సీఎంవో కార్యాలయానికి వెళ్తుందన్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం వచ్చిన సామాన్య ప్రజల వద్ద సీఎంవో కార్యాలయ సిబ్బంది …
Read More »పవన్ ఖాతాలో నాలుగో వికెట్… ఇవిగో పక్కా ఆధారాలు..!
సినీ క్రిటిక్, బిగ్ బాస్(తెలుగు) మొదటి సీజన్ పాటిస్పెంట్ కత్తి మహేష్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు టీవీ ఛానెళ్లల్లో, ఫేస్బుక్లో కామెంట్లు పెడుతూ.. తీవ్రమైన పదజాలంతో పవన్పై విమర్శలు గుప్పించే కత్తి మహేష్ పూనమ్కౌర్తో పవన్ కల్యాణ్కు ఎఫైర్ ఉందని బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే, గతంలో పూనమ్ కౌర్కు కత్తి మహేష్ ప్రశ్నల వర్షం సంధించిన విషయం తలిసిందే. …
Read More »”శృంగారం ఆకలితో సమానం”
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ స్వీయ నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న జీఎస్టీ ( గాడ్, సెక్స్, ట్రూత్)పై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీపై ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఫోర్న్ చూడటం లీగల్ అని, తీయడం మాత్రమే ఇల్లీగల్ అని చెప్పుకొచ్చింది. అసలు శృంగారం అనేది.. ఆకలితో సమానం అంటూ డిమాండ్ ఎక్కువ ఉన్న …
Read More »ఆ ఒక్కటి అడగొద్దంటున్న చంద్రబాబు..!!
అవును, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఒక్కటి అడగొద్దంటున్నారు. అది చదివితే మీరు నవ్వు ఆపుకోలేరు. ఎన్నికలు జరిగిన ప్రతీసారి.. అబద్ధపు హామీలు గుప్పిండం.. ఎన్నికల ఫలితాలు వచ్చాక మీకు మీరే.. మాకు మేమే అన్న చందాన ప్రజలకు దూరంగా ఉండటం చంద్రబాబుకు అలవాటే అని చెప్పుకోవాలి. ఇందుకు కారణాలు లేకపోలేదు కూడాను. ఇక అసలు విషయానికొస్తే.. గతంలో నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలించిన విషయం …
Read More »వైఎస్ జగన్పై మనసు మార్చుకుంటున్న మీడియా..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ.. వారి హృదయాలను దోచుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. అక్కా చెల్లెమ్మలు, వృద్ధులు, నిరుద్యోగులు, ఇలా అందరినీ తన పాదయాత్రలో చిరునవ్వుతో పలకరిస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేగాక సమస్యల పరిష్కారానికి ప్రణాళికబద్దమైన చర్యలు తీసుకునేలా డైరీని కూడా రాస్తున్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం వైఎస్ …
Read More »ఈ హీరో గురించి తెలిస్తే.. నాలుగు తిట్టినా తిడతారు..!!
సినీ ఇండస్ర్టీలో నిలదొక్కుకోవాలన్నా.. రాణించాలన్నా అంత ఈజీ కాదు. ఇది జగమెరిగిన సత్యం. కష్టం, టాలెంట్, అదృష్టం, డబ్బు ఇలా అన్నీ ఉండాల్సిందే మరీ. ఇప్పుడు సినీ ఇండస్ర్టీని పరిశీలిస్తే.. కొందరు బ్యాక్గ్రౌండ్తోను.. మరికొందరు టాలెంట్తోను.. మరికొందరు అదృష్టంతోను రాణిస్తున్న వారే. బ్యాక్గ్రౌండ్ పేరు చెప్పి సినీ ఇండస్ర్టీలో రాణిస్తున్న వారిలో ప్రముఖులు చాలామందే ఉన్నారన్న విషయం అందరికి తెలిసిందే. ఇక అసలు విషయానికొస్తే.. ఇలా పైన చెప్పిన …
Read More »ఈ చిన్నారి గురించి జగన్ ఏం చెప్పారంటే..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 65 రోజులు పూర్తి చేసుకుని నేడు 66వ రోజు కొనసాగనుంది. అయితే, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి అయి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను వింటున్నారు జగన్. దీంతో ప్రజలు వైఎస్ …
Read More »