రాహుల్ గాంధీ త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకోబోతున్నారా? సోనియా గాంధీ నాయకత్వంపై పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా? ఈ ప్రశ్నలకు ఏఐసీసీ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. త్వరలో రాహుల్ పట్టాభిషేకం జరగబోతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్కు అప్పగించేందుకు పార్టీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. తొలుత దీనిపై రాహుల్ విముఖత చూపినా నాయకుల ఒత్తిడితో బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అయితే, దీపావళి తర్వాత …
Read More »చంద్రబాబూ.. చేనేతంటేనే చిన్నచూపా!
అనంతపురం జిల్లా నేతన్నలు చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అయితే, అనంతపురం జిల్లా ధర్మవరంలో నేతన్నలు చేపట్టిన నిరసన దీక్ష గత 30 రోజుల నుంచి కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోకపోడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో తమకు అండగా ఉంటానని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు తమ సమస్యలను పరిష్కరించమని ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా పట్టించుకోక పోవడం దారుణమని నేతన్నలు చంద్రబాబుపై పెదవి విరుస్తున్నారు. పవర్లూమ్స్ …
Read More »తలవంపులు తెస్తోందని లేపేశారు!
సమాజంలో ఎంతో మర్యాదగా బతుకుతున్న తమకు తమ కూతురి వల్ల తలవంపులు వస్తున్నాయని భావించిన ఆ తల్లిదండ్రులు చివరకు.. కన్నకూతుర్నే కానరాని లోకాలకు పంపించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం పరిధిలోగల ఓ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే, అన్నలక్ష్మీ అనే పదహారేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతుర్ని మేం చంపలేదని, పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆవేదనతో తనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు పోలీసుల …
Read More »సమయం మించి పోతోంది.. విభజన వేగవంతం చేయండి :ఎంపీ వినోద్
హైకోర్టు విభజనపై ఇంతలా జాప్యం చేయడం కేంద్ర ప్రభుత్వానికి తగదని, ఇప్పటికే సమయం మించిపోయింది.. ఇంకా వేచి చూసే ఓపిక లేదని ఎంపీ వినోద్ అన్నారు. కాగా, నేడు ఎంపీ వినోద్ కుమార్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. మోడీకి రాసిన ఈ లేఖలో ఎంపీ వినోద్ కుమార్ పై విధంగా పేర్కొన్నారు. ఇంకా.. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మూడేళ్లు గడుస్తున్నా..తెలంగాణకు ఇచ్చిన హామీలు అపరిష్కృతంగానే ఉన్నాయని, ఇప్పటి వరకు …
Read More »కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు!
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. బాలల హక్కులను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ను రద్దు చేస్తూ ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, బాలల హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ సభ్యుల నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్చుతారావు నెల రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు …
Read More »కర్నూలు: మోటారే యమపాశమైంది!
విద్యుద్ఘాతంతో ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా సంజామల మండల పరిధిలోగల మిక్కినేనిపల్లిలో ఈ రోజు చోటుచేసుకుంది. కాగా, మిక్కినేనిపల్లికి చెందిన ముగ్గురు రైతులు రోజూ లాగే.. ఈ రోజు కూడా పొలం పనులు చేసేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వ్యవసాయపొలం వద్ద మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లారు. మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో ఒకరికి కరెంట్ షాక్ తగిలింది. ఇలా ఒకరిని ఒకరు కాపాడే …
Read More »క్రికెట్ ఫ్యాన్య్కు గుడ్ న్యూస్!
పలానా రోజున క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు.. ఆ రోజున క్రికెట్ అభిమానులకు పండగే.. పండగ. అటువంటి క్రికెట్ అభిమానులకు (భారత్ అంతర్జాతీయ క్రికెట్ మండలి) ఐసీసీ గుడ్ న్యూస్ అందించింది. కాగా, ఇప్పటికే వన్డేలకు, టీ20లకు ఛాంపియన్ షిప్ ఉన్న నేపథ్యంలో.. టెస్ట్లకు కూడా సిరీస్ ఛాంపియన్ షిప్ నిర్వహించాలన్న మీమాంసలో క్రికెట్ పండితులు ఉన్న సమయంలో టెస్ట్ సిరీస్ ఛాంపియన్షిప్ నిర్వహించాలా..? వద్దా..? అన్న ప్రశ్నలకు ఐసీసీ గ్రీన్ …
Read More »మహిళల ప్రవేశాన్ని నిర్ణయించనున్న ‘ఆ ఐదుగురు’
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు ఈ రోజు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. శబరిమలాలయంలోకి మహిళలను అనుమతించాలా..? వద్దా..? అన్న విషయంపై ఐదుగురు సభ్యులున్నరాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించనుంది. కాగా, రుతుక్రమానికి లోనయ్యే 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను ఆలయ బోర్డు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం స్త్రీల …
Read More »బీజేఎం ఆందోళన.. పోలీస్ సహా మరొకరి ప్రాణం తీసింది!
డార్జిలింగ్లో జరిగిన పేలుళ్లపై గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చీఫ్ గురుంగ్, మరికొందరిపై పశ్చిమబెంగాల్ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో.. డార్జిలింగ్లోని పలు ప్రదేశాల్లో పేలుడు ఘటనలు జరిగిన విషయం విధితమే. ఈ ఘటనలు మరువక ముందే డార్జిలింగ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాగా, ఈ రోజు జీజేఎం ఆయుధగారంపై పోలీసులు దాడి చేశారు. అయితే, పోలీసుల రాకను ముందుగా పసిగట్టిన జీజేఎం కార్యకర్తలు ఉద్రిక్త పరిస్థితులు …
Read More »‘నిన్న సంయుక్త, మౌనిక.. నేడు భార్గవసాయి’.. అసలేం జరుగుతోంది!
ఈ మధ్యకాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు అధికమౌతున్నాయి. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు మానసిక వత్తిడి.. మరోవైపు ఆకతాయిలు వేధింపులు..కారణమేదైనా అంతిమంగా బలైపోతోంది విద్యార్థులే. నిన్నటికి నిన్న హైదరాబాద్ నగర పరిధిలోగల మాదాపూర్ చైతన్యకళాశాలలో సెట లాంగ్ టర్మ్ కోచింగ తీసుకుంటున్న సంయుక్త అనే విద్యార్థిని ఆత్మహత్య ఘటన మరువక ముందే.. దుండిల్లోని సూరారం కాలనీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్న మౌనిక ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో.. …
Read More »