సినిమాల్లో హీరో, హీరోయిన్ల పేర్లను బేస్ చేసుకుని టైటిల్స్ పెట్టడంలో పూరీ జగన్నాథ్ ఎక్స్పర్ట్ అన్న విషయం తెలిసిందే. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అంటూ టైటిల్లోనే హీరో హీరోయిన్ల పేర్లు కలిపేశాడు. ఆ తరువాత కెమెరామన్ గంగతో రాంబాబు హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ను రివీల్ చేసేశాడు. హీరో హీరోయిన్ల పేర్లను షార్ట్కట్గా పెట్టి అ ఆ సినిమాతో వచ్చాడు త్రివిక్రమ్. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అంటూ ట్యాగ్ …
Read More »తమిళ రీమేక్ చిత్రంలో హీరోగా టాలీవుడ్ విలన్..!
ఈ మధ్య ఎక్కువ తెలుగులో కనిపిస్తున్న ఆర్టిస్ట్ ఆది. సరైనోడు చిత్రంలో విలన్గా నటించిరన ఆది ఆ తరువాత కాలంలో తెలుగులో బిజీ అయిపోయాడు. నిన్నుకోరి, సరైనోడు, రంగస్థలంలో ఆది నటన సినీ ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది. తన నటనతో వరుస ఆఫర్లను అందుకుంటూ తెలుగులో డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపిస్తున్నాడు ఆది. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉంటూనే నీవెవరు చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మరో వైపు కోలీవుడ్లో హీరోగా …
Read More »ఏపీ, తెలంగాణల్లో మీకెన్ని సీట్లు.. మాకెన్ని సీట్లు.. కుమారస్వామి ప్రమాణస్వీకారం రోజే రాహుల్ తో చంద్రబాబు మంతనాలు
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో నారా బ్రహ్మణి సమావేశమయ్యారు. హోటల్ తాజ్ కృష్ణలో పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ దాదాపు 300మంది ఇండస్ట్రియలిస్టులను ఆహ్వానించగా కేవలం వందమంది మాత్రమే హాజరయ్యారు. అయితే హెరిటేజ్ గ్రూప్కు చెందిన నారా బ్రాహ్మణితో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, యువ పారిశ్రామిక వేత్తలు టీజీ భరత్, జేసీ పవన్ లు హాజరయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న …
Read More »జగన్ భారతి లపై కేసులలో ఏది నిజం..? ఏది అబద్దం..? తెలుసుకొని షేర్ కొట్టండి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో జగన్ సతీమణి వైఎస్ భారతి ముద్దాయి అంటూ రెండు తెలుగు దినపత్రికలు రాశాయి. ఈడీ రూపొం దించిన చార్జిషీట్ను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోకముందే ఆమెను ఎల్లో మీడియా నిందితురాలిగా చిత్రించిన తీరు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించక మానదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు జగన్ విషయంలో ‘కథనాలు’ రాయడానికి ఈ రెండు తైనాతీ పత్రికలకు అప్పటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఎంతో …
Read More »జగన్ను కలిసిన ఈ పెద్దాయన ఎవరో తెలుసా..?
ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి సమస్యలను జగన్తో చెప్పుకునేందుకు అర్జీలతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అలాగే, టీడీపీ నేతల దౌర్జన్యాలతో నలిగిపోతున్న …
Read More »పాదయాత్ర పూర్తైన తర్వాత గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ డైరీలో ఏం రాసుకున్నారో తెలుసా.?
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ద్వారా రాష్ట్రమంతటా పాదయాత్రగా వెళ్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు జగన్ కు బ్రహ్మరధం పడుతున్నారు. అయితే ప్రతీరోజూ పాదయాత్ర ఘట్టాలను జగన్ డైరీగా రాసుకుంటున్నారు. ఈక్రమంలో గోదావరి జిల్లాలనుద్దేశించి జగన్ రాసిన రాత ఆలోచింపచేస్తోంది. గోదావరి జిల్లాలను కరెక్ట్ గా జగన్ గెస్ చేసారనిపిస్తోంది. జగన్ రాసిన డైరా యధాతధంగా “గోదావరి జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని ఉత్తరాంధ్రలో అడుగిడబోతున్నాను. ఈ జిల్లాలో …
Read More »స్వాగతం.. సుస్వాగతం జగన్ సారూ..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో తూర్పు గోదావరి జిల్లాలో ముగిసింది. గత సంవత్సరం నవంబర్ 6వ తేదీన వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర పది జిల్లాల్లో పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. 50 రోజులపాటు తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 412 …
Read More »ఆగస్టు 15న ఫస్ట్ లుక్స్ కళ..!
అజ్ఞాతవాసి చేదు జ్ఞాపకాలను వీలైనంత త్వరగా చెరిపేసుకోవాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. ఈయన తెరకెక్కిస్తున్న అరవింద సమేత చిత్ర షూటింగ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఆగస్టు 21 నుంచి 25 వరకు ప్లాష్బ్యాగ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నాడు త్రివిక్రమ్. ఇక 26 నుంచి 31 వరకు హైదరాబాద్లోనే పాటల చిత్రీకరణ జరగబోతోంది. అందుకు అనుగుణంగా హైదరాబాద్లోనే ప్రత్యేకమైన సెట్ కూడా వేస్తున్నారు. అలాగే, సెప్టెంబర్ 1 ను్ంచి 5 వరకు …
Read More »రామ్ చరణ్ @ డబుల్
రామ్ చరణ్ అంటేనే కేరాఫ్ రొటీన్ సినిమా అనే ముద్ర పడిపోయింది. ఈ మధ్య దాన్ని తొలగించుకునే పనిలో ఉన్నాడు ఈ మెగా హీరో. తన కెరీర్ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు చరణ్. అందులో భాగంగానే, 4ధృవ చిత్రం నుంచి కొత్త దారిలో వెళుతున్నాడు. రంగస్థలం చిత్రంతో తన లోని నటుడ్ని సనీ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ ఒక్క చిత్రంతోనే తనపై పదేళ్ల నుంచి వస్తున్న విమర్శలకు …
Read More »వైయస్ఆర్సీపీ నేతల పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరు :కాసు మహేష్రెడ్డి
మూడు రోజుల క్రితం టీడీపీ నేతల ర్యాలీకి అనుమతించిన పోలీసులు.. వైయస్ఆర్సీపీ నేతల పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరని వైయస్ఆర్సీపీ గురజాల ఇన్చార్జ్ కాసు మహేష్రెడ్డి ప్రశ్నించారు. అర్థరాత్రి 12 గంటల వరకు హౌస్ అరెస్టులు చేస్తారా అని ఆయన మండిపడ్డారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నాయని, ఎమ్మెల్యే యరపతినేని కన్నుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగిందని రిపోర్టు వచ్చిందన్నారు. చట్టబద్ధంంగా అనుమతి కోరితే తిరస్కరించారని పేర్కొన్నారు. అన్యాయాలు బయటకు …
Read More »