ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొడుకు, పంచాయితీరాజ్శాఖ మంత్రి నారాలోకేష్ వ్యవహారశైలి తరచూ వివాదాస్పదమవుతోంది. ఇటీవల సొంత పార్టీలో లుకలుకలకు ఆయన కారణమైతే తాజాగా ఆయనపై అసంతృప్తిని కొంతమంది టిడిపి సీనియర్ నాయకులు వెలిబుచ్చారట.. రాష్ట్ర రాజకీయాలనుంచి ఆయనను కాస్త దూరంగా ఉంచాలనుకుంటున్నారట.. ఆయన ఇక్కడ ఉంటే…ఎప్పటి నుంచో… పార్టీలో ఉంటున్న సీనియర్లకు ఇబ్బందిగా ఉంటోందట. ప్రతి విషయానికి లోకేష్ వద్దకు రావడానికి వారికి సీనియర్ నేతలకు చిన్నతనంగాఉందని ఫీల్ అవుతున్నారట. …
Read More »బిగ్ బ్రేకింగ్: జాతీయ మీడియా బిగ్ బ్లాస్టింగ్ ప్లాష్ ఫైనల్ సర్వే..!
2019 సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండటంతో అలకలు, పోకలు, చేరికలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒక పార్టీతో మరొక పార్టీ పొత్తు అంటూ వివిధ పార్టీల బలా బలాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కథనాలు వెల్లువలా ప్రచురితమైన విషయం తెలిసిందే. మరో పక్క రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ.. నిత్యం మీడియాల్లో కనిపిస్తున్నారు. …
Read More »అన్నా క్యాంటీన్ కోసం ఆక్రమణ యత్నం..సీఎం ఇంటి దగ్గర దారుణం..!
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో ఉన్న పంట భూమిలో అధికారులు దౌర్జన్యం ప్రారంభించారు… ఉండవల్లి గ్రామానికి చెందిన గోపాలం శివ శంకర్ అనే రైతుకు చెందిన సాగు భూమిలో ఇది మా భూమి అంటూ అధికారులు జెండాలు ఏర్పాటు చేశారు… అయితే పక్కన ఉన్న భూమి ల్యాండ్ పూలింగ్ ఇవ్వటంతో పలు ప్రభుత్వ కార్యక్రమాలు నిమిత్తం వినియోగిస్తున్నారు. అయితే తాజాగా సీఎం ఇంటి దగ్గర అన్న క్యాంటీన్ నిర్మించాలని హద్దులు …
Read More »చేయకూడని పని చేసి.. చిక్కుల్లో పడిన కన్నడ హీరోయిన్..!
కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ చేయకూడని పని చేసి చిక్కుల్లో ఇరుక్కుంది. శాండిల్వుడ్తోపాటు టాలీవుడ్, బాలీవుడ్ లలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిధి చిక్కుల్లో పడింది. మైసూర్ ప్యాలెస్లో ఆమె తీసుకున్న ఫోటోలే అందుకు కారణమయ్యాయి. అయితే, మైసూర్ ప్యాలెస్లో ఫోటోలు తీయడం నిషేధం అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు భిన్నంగా హీరోయిన్ నిధి మైసూర్ ప్యాలెస్లో ఫోటోలు దిగడమే కాకుండా.. ఆ …
Read More »వైసీపీలో చేరిన టాలీవుడ్ హీరో..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్నో సమస్యలు, మరెన్నో వినతులు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలిసి వారి సమస్యలను చెప్పుకుంటున్నారు. మరో వైపు వైఎస్ఆర్ సీపీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకు …
Read More »సీఎం చంద్రబాబు ఖాతాలో మరో భారీ అవినీతి కుంభకోణం..!
ఏపీ సీఎం చంద్రబాబు ఖాతాలో మరో భారీ అవినీతి కుంభకోణం వచ్చి చేరింది. ఇంత వరకు రాజధాని అమరావతి భూ కుంభకోణం, నీరు – చెట్టు, ఇసుక, మద్యం మాఫియా, గృహ నిర్మాణం, పోలవరం, నీటి పారుదల ప్రాజెక్టుల్లో వెలుగు చూసిన అవినీతిని తలదన్నేలా మరో భారీ కుంభకోణం బయటపడింది. పర్సనల్ డిపాజిట్ల పేరుతో రూ.53వేల కోట్లను కొల్లగొట్టారని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక బయటపెట్టింది. దీన్ని పసిగట్టిన …
Read More »హ్యాపీ ఫ్రెండ్షిప్ డే..మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్
ఇవాళ ఫ్రెండ్ షిప్ డే సందర్బంగా స్నేహితులందరు తమ తీపి గుర్తులుగా ఉన్న ఫోటోలను షోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..శుభాకాంక్షలు తెలియజేసుకున్తున్నారు.ఈ క్రమంలోనే ప్రిన్స్ మహేష్ బాబు ఇవాళ చేసిన ఓ ట్వీట్ తన అభిమానులకు ఎంతగానో ఆకర్షిస్తుంది.తన భార్య నమాత్ర శిరోధ్కర్ ఫోటోని పోస్ట్ చేస్తూ..నా ఫ్రెండ్,నా ప్రపంచం అని గతంలో తాము తీసుకున్న ఫోటోను షేర్ చేశారు.ఈ సందర్బంగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నమత్రా అని మహేష్ …
Read More »మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. తమ దేశంలో పర్యటించాల్సిందిగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం మంత్రి కేటీ రామారావు కి ప్రత్యేక ఆహ్వానాన్ని పంపించింది. ఈ మేరకు ఆదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ జహెడ్ అల్ నాహ్యన్ మంత్రి కేటీ రామారావు ని కోరారు. తెలంగాణలో తన పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని …
Read More »చంద్రబాబు రాజకీయ బ్రోకర్ ..!!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా SC, STలను AP సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నాడని అన్నారు . చంద్రబాబు రాజకీయ బ్రోకర్ గా మారదని తెలిపారు . 2014 ఎన్నికల్లో రిజర్వేషన్ల పేరుతో SC, STలను మోసం చేసిన బాబు…ఇప్పుడు కాపులను కూడా మోసం చేస్తారన్నారు. బాబును ఓడించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. …
Read More »కమ్మ సామాజికవర్గం చంద్రబాబును ఓడించాలని కంకణం కట్టుకుందా.? వాస్తవమెంత.?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలం.. ఆయన సామాజిక వర్గమే.. ఇది బహిరంగ వాస్తవం.. అయితే ఇప్పుడు అది రివర్స్ అయింది. చంద్రబాబుకు సొంత కులస్తు నుంచి ఎదురు దెబ్బ తగులనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి చేపట్టిన దగ్గర నుంచి తమ కులానికి ఏమీ చేయలేదనే అభిప్రాయం ఆ సామాజికవర్గంలో వ్యక్తం అవుతోందట.. రాజకీయంగా, ఆర్థికంగా చేయూత ఇవ్వలేదట.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకతాటిపై వచ్చి పనిచేసిన కమ్మ …
Read More »