టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్ రాజు కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సుమంత్ అశ్విన్. తనకు సూటయ్యే పాత్రలను ఎంచుకుంటూ.. తనదైన నటనా శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఒక్కో చిత్రంతో.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నటుడిగా రాణిస్తున్నాడు. 2012లో తూనీగా.. తూనీగా చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అశ్విన్, కేరింత, కొలంబస్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. ఇదిలా ఉండగా, అశిన్, మెగా డాటర్ నిహారిక కలిసి నటించిన …
Read More »అభిమానులను తాకట్టుపెట్టి.. టీడీపీకి అమ్మేసి..!
జనసేన అధినత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన పార్టీ సభా కార్యక్రమాల్లో, ప్రజలను ఉద్దేశించి మాట్లాడే సమయంలో, తాను చేసిన తప్పులు గుర్తుకు రాకపోగా, దేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టాలంటారు. నార్త్ ఇండియా అంటే ద్వేషమంటాడు. మళ్లీ దేశమంటే తనకు ప్రేమ అంటాడు. మరొక పక్క లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది చాలక, తాను ద్వేషించిన నార్త్ ఇండియా నుంచి మరో అమ్మాయిని వివాహమాడతాడు. …
Read More »జనసేనానికి శ్రీరెడ్డి సూటి ప్రశ్న..!
సినిమా అవకాశాల కోసం నేను చేసింది వ్యభిచారమైతే.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిన్నేమనాలి..? అంటూ జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను సినీ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా, సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో హీరోయిన్లకు, నటీమణులకు వేధింపులు ఎక్కువ అయ్యాయని, వాటిని అరికట్టాల్సిన స్టార్ హీరోలు, బఢా నిర్మాతలు, ప్రముఖ దర్శకులు ఏమీ తెలియనట్టు ఉండటం సమాజానికి మంచిది కాదంటూ నటి …
Read More »నాకు తెలియకుండా.. మరో ఇద్దరితో పవన్ అక్రమ సంబంధం..!
నాతో కలిసి పదకొండేళ్లపాటు కాపురం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాకు తెలియకుండానే మరో ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అందులో ఒక మహిళతో అక్రమ సంబంధం నెరిపిన పవన్ కళ్యాణ్ ఒక బిడ్డకు జన్మనిచ్చాడు కూడా. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్, నేను విడిపోవాల్సి వచ్చింది అని చెప్తూ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ కన్నీటి పర్యంతమైంది. కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్కు …
Read More »చంద్రబాబు చరిత్ర హీనుడిగా..!
శిశుపాలుడిలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంద తప్పులకు దగ్గరగా వచ్చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైసీపీ పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు కొనసాగుతూనే ఉంటాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇకనైనా చిత్తశుద్దితో వ్యవహరించాలని, లేకుంటే భావి తరాలు క్షమించవని …
Read More »దీపికా పదుకొనేకు అరుదైన గౌరవం..!
కొన్నేళ్లుగా బాలీవుడ్ టాప్ హీరోయిన్గా కొనసాగుతూ వరుస విజయవంతమైన చిత్రాలతో దూసుకుపోతోంది దీపికా పడుకొనే. మొదటి సినామానే.. షారూఖ్లాంటి స్టార్ హీరోతో చేయడంతో చాలా త్వరగా గుర్తింపు వచ్చింది. ఇలా దీపికా పడుకొనే తన స్టార్ ఇమేజ్ను నేషనల్ నుంచి.. ఇంటర్నేషనల్కు పెంచుకుంది. ఇదిలా ఉండగా, ఈ హాట్ భామ దీపికా పదుకునేకు అరుదైన గౌరవం లభించింది. లండన్లోని ప్రతిష్టాత్మక మేడమ్స్ టు సాట్స్ మ్యూజియంలో దీపిక మైనపు బొమ్మ …
Read More »బాలకృష్ణ ఇంట్లో కాల్పులపై పవన్ కీలక వ్యాఖ్యలు..!
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై జనసేన అధినేత పవన్ కళ్యాన్ మరో ఫైరయ్యారు. బాలకృష్ణను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. కాగా, మంగళవారం గోదావరి జిల్లా బీమవరం ఆక్వా రైతుతో పవన్ కళ్యాణ్ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే బాలకృష్ణపై పవన్ కళ్యాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇక అసలు విషయానికొస్తే.. భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన …
Read More »షాహిద్ కపూర్ కొత్త ఇంటి విలువ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అత్యంత విలాసవంతమైన ఇల్లనును ఖరీదు చేసినట్టు బీటౌన్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు56 కోట్ల రూపాయల వ్యయంతో ఆ ఇంటిని కొన్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ముంబై 360 వెస్ట్లోని టవర్ బీలో 42, 43 ఫ్లోర్లలో విస్తరించి ఉన్న డూప్టెక్స్ హౌస్ను షాహిద్ కొనుగోలు చేశాడు. ఈ బిల్డింగ్లో ఆరు పార్కింగ్ స్లాట్స్ను షాహిద్కు కేటాయించారు. ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆ ఫ్లాట్ …
Read More »మహేష్ @ 6.6 మిలియన్స్
ఒకప్పుడు పాపులారిటీకి ఎక్కువ ఫ్యాన్ క్లబ్లు ఉండటం. అలాగే, సినీ ఇండస్ట్రీకి ఎక్కువ హిట్స్ ఇచ్చిన హీరోనే నెం.1 అనేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. సోషల్ మీడియాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే.. అంతగా పాపులారిటీ ఉన్నట్టు. ఈ విషయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ను బీట్ చేసే వారు లేరు సౌత్ ఇండియాలో. అవును, సోషల్ మీడియాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నె.1 హీరోగా మారిపోయాడు. సౌత్ …
Read More »ప్రజల గురించి ఆలోచించే వాడివే.. అయితే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జన ప్రగతే ధ్యేయంగా.. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్కు బాసటగా తామున్నామంటూ ప్రజలు నిరూపించుకుంటున్నారు. అడుగడుగునా వైఎస్ జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాకుండా, జగన్ ఇస్తున్న హామీలపై నమ్మకం పెరుగుతుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. …
Read More »