ఒకట్రెండు సంవత్సరాల్లో కెరీర్ను స్టార్ట్ చేసిన హీరోలందరూ 25వ సినిమాలోకి అడుగు పెట్టారు. కృష్ణా, శ్రీకాంత్ లా వంద, 200 సినిమాలు చేయడం ఇప్పటి జనరేషన్ హీరోలకు కష్టమే. అందుకే 25వ సినిమా చేస్తే ల్యాండ్ మార్క్ దాటినట్టుగా ఫీలవుతున్నారు. ఇలా 25వ సినిమాలో అడుగు పెట్టిన.. పెట్టబోయే హీరోలు ఎవరో తెలుసా..? ఈ జనరేషన్లో హీరోల 25వ సినిమాల మార్క్ నాన్నకు ప్రేమతో మొదలైంది. 2001లో నిన్ను చూడాలని …
Read More »ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు.. జక్కన్న షాకింగ్ న్యూస్..}
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా రిలీజే కాదు.. అసలు మొదలు కావడం కూడా ఆలస్యమే. ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే ఉంటాయి. బాహుబలి అనుకున్న సమయంలో మొదలు కాకపోవడమే ఇందుకు ఉదాహరణ. అయితే, అప్పుడు బాహుబలికి ఎదురైన పరిస్థితే..ఇప్పుడు మరో సినిమాకు ఎదురు కాబోతోంది. నట రుద్రుటు ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో రాజమౌళి సినిమా నవంబర్లో మొదలు కావాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే డిసెంబర్లో మొదలు …
Read More »వైఎస్ జగన్.. నిన్నటి పాదయాత్రలో ఎవరూ చూడని అద్భుతం..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నారుల నుంచి నిరుద్యోగుల వరకు వారి వారి సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులైతే తాము వెళ్లే పాఠశాలల గదులు బాగా లేవని, రైతులు, డ్వాక్రా మహిళలైతే రుణమాఫీ చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఇంకా అమలు కాలేదని జగన్తో …
Read More »ఏపీ అభివృద్ధి చెందాలంటే.. జగన్ సీఎం కావాలి : సీనియర్ నటుడు సంచలనవ్యాఖ్యలు..!
ఏడాది క్రితం ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయాలని వైఎస్ జగన్ సంకల్పించినప్పుడు ఎవ్వరూ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. నడిస్తే ఓట్లు పడతాయా.?? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ విమర్శలు చేయడం ప్రారంభించారు. జగన్ పాదయాత్రకు తొలి రోజున భారీగా జనం వస్తే మొదటి రోజు కాబట్టి వచ్చారని పచ్చబ్యాచ్ ప్రచారం చేసింది. ఇప్పుడు పాదయాత్రకు 200లకు పైగా రోజులు గడిచాయి. ఏరోజుకారోజు జగన్ను చూసేందుకు ప్రజలు పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు. …
Read More »సీఎం కార్యాలయంలో.. రంగస్థలం సీన్ రిపీట్..!
రంగస్థలం సినిమా చూశారా…? ఆ సినిమాలో ఫణీంద్ర భూపతి (జగపతి బాబు) రంగస్థలం గ్రామ సర్పంచ్గా 30 ఏళ్లుగా కొనసాగుతుంటాడు. సర్పంచ్ ఎన్నికలు వచ్చిన ప్రతీ సారీ.. తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారిని.. అలాగే, రంగస్థలం గ్రామంలో తనకు ఎదురు తిరిగిన వారిపై ఫణీంద్ర భూపతి తన మనుషుల చేత దాడులు చేయిస్తుంటాడు. చివరకు సర్పంచ్గా ఏకగ్రీవమవుతుంటాడు. అయితే, ఒకానొక సమయంలో తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారిపై …
Read More »జగన్కు జై కొట్టి.. పాదయాత్రలో నడిచిన బుల్లితెర నటుడు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యలపై, అలాగే, చంద్రబాబు సర్కార్ అవినీతిపై పోరాటంలో భాగంగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. పాదయాత్ర చేసుకుంటూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు హారతులు పడుతున్నారు. అంతేకాకుండా, …
Read More »జగన్ పాదయాత్ర ఇచ్చాపురం చేరుకునే లోపు..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఆంధ్రప్రదేశ్లో మరో సరికొత్త చరిత్రను సృష్టించే దిశగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. వాన, ఎండ, చలిని …
Read More »అచ్చం కీర్తి సురేష్లానే..!
స్వామి-2, పందెంకోడి – 2, ఈ రెండు కూడా సీక్వెల్సే. మరో విశేషం ఏమిటంటే ఈ రెండు సీక్వెల్స్లోనూ కీర్తి సురేష్ హీరోయిన్. అందుకే కీర్తి సురేష్ను సీక్వెల్స్ క్వీన్గా పిలుస్తున్నారు.అయతే, బాలీవుడ్లో కూడా కీర్తి సురేష్ లాంటి సీక్వెల్స్ క్వీన్ ఉంది. అయితే, ఆమె సీక్వెల్స్లో కనిపించినప్పుడు మాత్రమే వియాలను అందుకుంటుంది. శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్కు బాలీవుడ్లో చాలానే ఫాలోయింగ్ ఉంది. నటన యావరేజ్గా ఉన్నప్పటికీ గ్లామర్తో కుర్రకారు …
Read More »రకుల్ ఈజ్ బ్యాక్..!
స్పైడర్ తరువాత మళ్లీ కనిపించలేదు రకుల్. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయని ప్రచారం ప్రారంభమైంది. రకుల్ కావాలనే కోలీవుడ్ షిప్ట్ అయిందని ఒకసారి, బాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్స్ కారణమని మరోసారి రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే, ఇవన్నీ కేవలం రూమర్లేనని తేలిపోయాయి. దీనికంతటికీ కారణం రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ టాలీవుడ్లో బిజీ కావడమే. కొంతకాలం గ్యాప్ తరువాత మళ్లీ టాలీవుడ్పై దృష్టి పెట్టింది రకుల్. కోలీవుడ్లో చేతినిండా …
Read More »సీఎం చందరబాబు.. గాడ్ సే కంటే ప్రమాదం..!
గాడ్ సే కంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా ఘోరమైన వాడు.. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిచి, అధికారంలో ఉండగానే టీడీపీ జెండాను లాక్కొన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మళ్లీ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని ప్రజలను మోసం చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. …
Read More »