ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రూ.20 కోట్ల అవినీతి.. కేంద్రమంత్రి పర్యటనలో ఆధారాలతో సహా బయటపడింది. అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పేరుతో పరోక్షంగా భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. అయితే, ఇటీవల కాలంలో నిర్మాణ వస్తువుల వ్యవయాలు పెరిగాయంటూ ఒక నివేదిక, భూ సేకరణ స్థలం విలువ 11 రెట్లు పెరిగిందంటూ మరో నివేదిక ఇలా రెండు విధాలుగా సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు …
Read More »మద్యం బాటిళ్లు పంచుతూ.. అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు..!
ఏపీ పంచాయతీరాజ్శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలు టీడీపీ పరువును బజారుకీడుస్తున్నాయని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. అయితే, మంత్రి లోకేష్పై టీడీపీ నేతలు అలా అభిప్రాయపడటానికి కారణాలు లేకపోలేదు. టీడీపీ ఏర్పాటు చేసిన ఏ సభలోనైనా నారా లోకేష్ మాట్లాడటం.. తాను మాట్లాడుతున్నది వాస్తవమా..? అవాస్తవమా..? తప్పా..? ఒప్పా..? పదాలు సరిగ్గా పలుకుతున్నామా..? లేదా..? అనేవి చూసుకోకుండా తన నోటికి ఎంత వస్తే అంత.. …
Read More »రేపో.. మాపో.. వారిలానే.. నేను కూడా..!
ఎన్టీఆర్ వెంట ఉన్న ప్రతీ ఒక్కరిని చంపిన నేరస్తుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు జ్వరంతో మరణించలేదు.. సీఎం చంద్రబాబు పెట్టిన టార్చర్ను భరించలేక ఇటీవల ఆయన కన్నుమూశారు. అంతకు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచరులను.. చంద్రబాబు అధికారంలో లేని సమయంలో.. టీడీపీపై సానుభూతి కోసం చాలా మందినే చంపేశాడు అంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలోకి.. ఇద్దరు టీడీపీ కీలకనేతలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 211వ రోజుకు చేరుకుంది. జగన్ చేస్తున్న పాదయాత్ర సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా ఆకర్షిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం సామాన్యమైన విషయం కాదని, అందుకు గట్టి పట్టుదల ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ధీరత్వం ఉండాలంటున్నారు. వైఎస్ …
Read More »దటీజ్ వైఎస్ఆర్..!
గుడికి అందరూ వెళ్లొచ్చు. గుడిలో చోటు అందరికీ దొరుకుతుంది. కానీ, గర్భగుడిలో దేవుడికి మాత్రమే. ప్రజల గుండె కూడా గర్భగుడే. అయితే, అక్కడి చోటు ఎవరికి..? అమ్మలాగే.. మనందరికీ గుండెకు ఒక గర్భగుడి ఉంటుంది. ఆ గుండె గర్భంలో వెలిస్తే చాలు.. ప్రజల గర్భగుడిలో ఉన్నట్టే. అలా వెలిసిన మారాజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి. అయితే, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ఇప్పటికీ …
Read More »రూ.57,940 కోట్ల అంచనాలు ఆమోదం కష్టమే..!
పోలవరం ప్రాజెక్టు అంచనాల పెంపు అంశం ఊహించని మలుపు తిరిగింది. అమాంతం పెరిగిపోయిన అంచనాలపై కేంద్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబును నిలదీసింది. పోలవరం ప్రాజెక్టు సాక్షిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిలదీస్తే నీళ్లు నమలడం చంద్రబాబు వంతైంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధమన్న గడ్కరీ అంచనాలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, బుధవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చాలా కాలం తరువాత వచ్చిన …
Read More »బిగ్బాస్ హౌస్లోకి బోల్డ్ హీరోయిన్ ఎంట్రీ..!
బిగ్బాస్ షోపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ షోను చూసిన ప్రతీ ఒక్కరు సీజన్ వన్తో పోల్చి.. సీజన్ 2 చెప్పుకునేంతగా లేదని లైట్గా తీసుకుంటున్నారు. మరో పక్క నాని హోస్టింగ్స్పై కూడా గాసిప్స్ వినిపించాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న యాజమాన్యం .. బిగ్బాస్ -2 సీజన్ను కాస్త స్పైసీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఓ అందాల భామను బిగ్బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. అయితే, …
Read More »సీక్రెట్ను లీక్ చేసిన ఈషా రెబ్బ..!
ప్రతీ సినిమాలో స్టార్ కాస్ట్ గురించి ముందే చెప్పేస్తారు. కానీ, కొన్ని పాత్రలు ఎవరు చేస్తారు అన్న విషయాన్ని సీక్రెట్గా ఉంచుతారు. ఆడియన్స్ను సర్ప్రైజ్ చేసే భాగంలోనే ఇదంతాను అనేది సినీ విశ్లేషకుల భావన. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అదే చేయాలని ప్రయత్నించాడు. కానీ, ఆ సీక్రెట్ ఇప్పుడు లీక్ అయిపోయింది. అయితే, త్రివిక్రమ్ శ్రీనివాస్, నట రుద్రుడు ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరవింద …
Read More »అమెరికాకు మకాం మార్చబోతున్న సూపర్ స్టార్..!
మహేష్బాబు మారిపోయాడు. ప్రస్తుతం సెట్స్పై ఉన్న సినిమాను చూస్తుంటే ఈ మాట మీరే అంటారు. భరత్ అనే నేను చిత్రం విడుదలై వంద రోజులు దాటకుండానే మరో సినిమా మొదలు పెట్టడమే కాకుండా.. మొదటి షెడ్యూల్ను కూడా పూర్తి చేసేశాడు. అయితే, ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ కెరీర్లో ఇలా ఎప్పుడు జరగలేదు. మహేష్ నటిస్తున్న 25వ సినిమా షూటింగ్ 24 రోజుల క్రితం డెహ్రాడూన్లో మొదలైంది. ఏకధాటిగా …
Read More »పాదయాత్రలో ఉన్న జగన్ను కలిసిన అలీ..!
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పెరవల్లి గ్రామానికి చెందిన షేక్ అలీ కుటుంబం ఇవాళ కలిసింది. అయితే, ఒక్క ప్రమాదం బాధితుడి జాతకాన్నే కాదు.. కుటుంబ తలరాతనే మార్చేస్తుంది. ప్రమాదంలో గాయపడి జీవితాంతం వికలాంగుడిగా ఉండేటటువంటి వారి పరిస్థితి గురించి ఇక …
Read More »