ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైసీపీ అధ్యక్షులు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను మండపేట నియోజకవర్గం గిరిజనులు కలిశారు. చంద్రబాబు సర్కార్ తమపై చూపుతున్న వివక్షతను, ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సామరస్యంగా వారి సమస్యలను విన్న …
Read More »జగన్ ముఖ్యమంత్రి అయిన 72 గంటల్లోనే..??
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ చేస్తున్న పాదయాత్ర నేటితో 209వ రోజుకు చేరుకోగా ఆదివారంతో 2500 కిలోమీటర్ల మైలురాయి దాటిని విషయం తెలిసిందే. జగన్ పాదయాత్రలో రోజు రోజుకు జన ప్రభంజనం పెరుగుతుందే తప్పా.. ఎక్కడా తగ్గడం …
Read More »దోచుకోవడంలో వైఎస్ జగన్.. పీహెచ్డీ చేశారు :టీడీపీ ఎమ్మెల్యే అనిత సంచలన వ్యాఖ్యలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. దోచుకోవడంలో వైఎస్ జగన్ పీహెచ్డీ చేశారని, నాడు కాంగ్రెస్ అధిష్టానానికి, నేడు బీజేపీ అధిష్టానానికి మోకరిల్లిన ఘనత ఒక్క వైఎస్ జగన్కే చెల్లుతుందన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వద్ద జగన్ మోకరిల్లితేనే.. తనపై ఉన్న కేసులన్నీ ఒక్కొక్కటిగా మాఫీ అవుతున్నాయని విమర్శించారు. …
Read More »హీరో విశాల్ ప్రేమలో.. టాలీవు డ్ సీనియర్ హీరో కూతూరు..!
కోలీవుడ్ యంగ్ హీరో విశాల్తో సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాని ప్రేమ వ్యవహారం నడిపించబోతున్నట్టు సమాచారం. అయితే, ఇదంతా ఆమె సినిమా ఎంట్రీ ఇస్తున్న విశేషాల గురించి. దర్శకుడు వెంకటేష్ విశాల్ హీరోగా ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం శివానిని హీరోయిన్గా ఎంపిక చేశారు. విశాల్, శివాని జంట ఫర్ఫెక్ట్గా సెట్ అవుతుందని దర్శకుడు భావిస్తున్నాడు. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో …
Read More »అఖిల్ లవర్ భర్త.. ఎవరి కుమారుడో తెలుసా..?
అపోలో చైర్మన్ మనవడు ఆనందిత్ రెడ్డి, జీవీకే మనవడు శ్రియా భూపాల్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. శ్రియా భూపాల్ అక్కనేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్తో పీకల్లోతు ప్రనేమలో కూరుకుపోయి.. నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, ఆ తరువాత వచ్చిన విబేదాలు వారిద్దరూ కూడా విడిపోమారు. అఖిలల్లో విడిపోయాకు డిప్రెషనల్లోకి వెళ్లిపోయిన శ్రియా భూపాల్ని రామ్చరణ్ భార్య ఉపాసన ఓదార్చారు. తన కజిన్ అయిన ఆనందిత్ రెడ్డితో స్వయంగా దగ్గరుండి …
Read More »కత్తి మహేష్పై.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.!
కత్తి మహేష్. గత కొంతకాలంగా నిత్యం వార్తలో ఉంటున్న టాలీవుడ్ సినీ క్రిటిక్. బిగ్బాస్ రియాల్టీషో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కత్తి మహేష్.. ఆ తరువాత పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాన్పై వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. పవన్ ఫ్యాన్స్తో నెలరోజులపాటు సోషల్ మీడియా వార్ కొనసాగించిన ఈ రివ్యూ రైటర్ ఇప్పుడు శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. కత్తి …
Read More »అల్లు అరవింద్కు మెగా హీరోలు వార్నింగ్..!
టాలీవుడ్లో అల్లు అరవింద్ అంటే వ్యక్తికాదు.. వ్యవస్థ అని ఎవరిని అడిగినా చెబుతారు. దీనికి కారణం సినీ ప్రపంచంలో దశాబ్దాల కాలంపాటు ఆయన నిర్మాతగా కొనసాగడమే. ఆయన మాటకు టాలీవుడ్లో ఎంతో విలువ ఉంటుంది. తెలుగు చిత్ర సీమలో ప్రస్తుతం ఉన్న పెద్ద మనుషుల్లో ఒకరిగా అల్లు అరవింద్కు పేరు ప్రతిష్టలు ఉన్న విషయం తెలిసిందే. అసలు చిరంజీవి మెగాస్టార్ అయ్యేంత చరీష్మా సంపాదించుకోవడం వెనుక అల్లు అరవింద్ హస్తముందంటే …
Read More »అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ జయంతి..!
అనంతపురం జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 69వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడం …
Read More »లోకేష్.. నీకు దమ్ముంటే – పవన్ కళ్యాణ్ సవాల్..!
దొడ్డిదారిన మంత్రివి అయిన నీవు.. మొదట నీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చెయ్.. నీ ప్రత్యర్థిగా జనసేన తరుపున ఒకరిని నిలబెడతా.. ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. కాగా, ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు దేశంలోనే ఎక్కువ అవినీతి జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చేశారన్నారు. …
Read More »చంద్రబాబు పరువును.. అఖిలప్రియ ఎలా తీసిందో చూడండి..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరువును వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే అఖిలప్రియ గంగలో కలిపింది. కాగా, మంత్రి అఖిలప్రియ చేసిన ఈ పనికి తెలుగు భాషా పండితులు సైతం విస్తుపోతున్నారు. తెలుగు భాషపై మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తుందో.. ఈ ఒక్క సంఘటన చాలని విద్యావంతులు అంటున్నారు. అయితే, ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల …
Read More »