ఏడాది క్రితం ప్రజా సమస్యలపై పాదయాత్ర చేయాలని వైఎస్ జగన్ సంకల్పించినప్పుడు ఎవ్వరూ పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. నడిస్తే ఓట్లు పడతాయా.?? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ విమర్శలు చేయడం ప్రారంభించారు. జగన్ పాదయాత్రకు తొలి రోజున భారీగా జనం వస్తే మొదటి రోజు కాబట్టి వచ్చారని పచ్చబ్యాచ్ ప్రచారం చేసింది. ఇప్పుడు పాదయాత్రకు 200లకు పైగా రోజులు గడిచాయి. ఏరోజుకారోజు జగన్ను చూసేందుకు ప్రజలు పెరుగుతున్నారే తప్ప తగ్గట్లేదు. …
Read More »పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ నుంచి టీడీపీ నేతకు ఫోన్..!
రాజకీయంగా పెను మార్పులకు కేంద్ర బిందువైన ఆంధ్రప్రదేశ్ మరో సారి కొత్త చరిత్ర సృష్టించేలా కనిపిస్తోంది. నైతికత, నిబద్ధత, చిత్తశుద్ధి ఈ మూడు విలువల ఆధారంగా పాదయాత్రను ప్రారంభించిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఒకటి కాదు.. రెండు కాదు ఇప్పటి వరకు 206 రోజుల పాదయాత్రను పూర్తి చేశారు. ప్రజల సమస్యలపై తన పోరాటం ఇంకా ఆగలేదని వైఎస్ జగన్ …
Read More »బాహుబలి మరో సెన్షేషన్ న్యూస్..!
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 చేసిన సెన్షేషన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్గా ఫిల్మ్ఫేర్ అవార్డులలో దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఇక జపాన్లో ఇప్పటికీ బాహుబలి ఫీవర్ తగ్గలేదు. ఇదిలా ఉంటే బాహుబలి సినిమాకు సంబంధించిన మరో న్యూస్ సినీ ప్రేక్షకులను ఊరిస్తోంది. అయితే, బాహుబలి చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ నిర్మించాలన్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ ఆన్లైన్ …
Read More »అర్జున్రెడ్డికి హీరోయిన్ కష్టాలు..!
టాలీవుడ్ అర్జున్రెడ్డి బాగానే ఉన్నాడు. డైరెక్టర్ సందీప్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం వెంటనే సీక్వెల్ చేసేందుకు రెడీ అంటున్నాడు. కానీ, బాలీవుడ్, కోలీవుడ్ అర్జున్రెడ్డిల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కోలీవుడ్లో అర్జున్రెడ్డి రీమేక్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ, హీరోయిన్ విషయమై క్లారిటీ రావడం లేదు. కోలీవుడ్ అర్జున్రెడ్డిది కూడా అదే పరిస్థితి. అర్జున్రెడ్డి క్యారెక్టర్తో విజయదేవరకొండ సృష్టించిన సెన్షేషన్ అంతా.. ఇంతా కాదనే చెప్పాలి. అందుకే అర్జున్రెడ్డి …
Read More »హీరో నితిన్కు కమల్ భారీ షాక్..!
ఆగస్టు 9న నితిన్ వస్తున్నట్టు ప్రకటించాడో లేదో.. వెంటనే ఆగస్టు 10న తాను కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించాడు కమల్ హాసన్. మోస్ట్ వెయిటెడ్ చిత్రం విశ్వరూపం – 2ఆగస్టు 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. అయితే, 2013లో విశ్వరూపం మొదటి భాగం విడుదలై, అనేక కాంట్రవర్సీల మధ్య ఈ చిత్రం వంద కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో …
Read More »ఉభయ గోదావరి జిల్లాల్లో.. లక్షల్లో వైఎస్ఆర్ నెంబర్ ప్లేట్లు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 205వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను కలుసుకుని.. వారి సమస్యలను తెలుపుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జగన్తో తమ కష్టాలు చెప్పుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. జగన్ వారిలో తానున్నానన్న భరోసాను నింపుతూ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా …
Read More »చంద్రబాబు ఇంటెలిజెన్స్ సర్వేలో.. పది మంది మంత్రుల అడ్రస్ గల్లంతు..!
2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతోంది. 2019లో ఏ పార్టీ అధికారం చేపడుతుంది..? ఏపీలో ఏ పార్టీ.. ఎన్ని సీట్లు గెలుస్తుంది..? అన్న ప్రశ్నలను కాసేపు పక్కనపెడితే ప్రస్తుతం ఏపీ కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతున్న వారి పరిస్థితి కత్తిమీద సాములా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. see also:టీడీపీ 40 కోట్లు కాదు.. 1000 కోట్లు ఇచ్చిన వైసీపీలోనే ఉంట..! అయితే, …
Read More »ఫుట్బాల్ ప్లేయర్గా సాయి పల్లవి..!
ఇటీవల కాలంలో చాలా మంది నటీమణులు వెండి తెరపై ఏదైనా వైవిధ్యభరితమైన పాత్రలను పోషించేందుకు ఇష్టపడుతున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాలో హీరోయిన్ రష్మికా మందన క్రికెటర్గా కనిపించబోతోంది. అలాగే, సూర్య అనే బాలీవుడ్ సినిమా కోసం హాకీ బ్యాట్ చేతబట్టింది తాప్సీ. see also:పందిపిల్లతో రవిబాబు పుషప్స్..! వారితో పోల్చితే నేనేం తక్కువ కాదంటోంది సాయిపల్లవి. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ చేయని పాత్రను సాయి పల్లవి చేస్తోంది. అదే …
Read More »చంద్రబాబుకు షాకిస్తూ.. వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 205వ రోజుకు చేరుకుంది. కాగా, ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్ ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో తన పూర్తి చేశాడు. ప్రస్తుతం పదో జిల్లాగా తూర్పు గోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. తానున్నానన్న భరోసాను …
Read More »టీడీపీలో ఇద్దరిపై వేటు..!
ఈ మధ్య కాలంలో ఏపీ రాజకీయాలు వాడీ, వేడీగా సాగుతున్నాయి. దీంతో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నువ్వా..? నేనా..? అన్నట్టు రాజకీయ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొననుంది. అయితే, ఇప్పటి వరకు పలు పార్టీల అధినేతలు ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి.. రాష్ట్రంలో అవినీతి హెచ్చుమీరిందని, అందుకు సాక్ష్యం చంద్రబాబు నియమించిన జన్మభూమి …
Read More »