వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాతో ఆట్లాడుతూ.. మాస్ ఫాలోయింగ్లో జగన్కు ఏ మాత్రం తీసిపోనని, తాను కనుక పాదయాత్ర చేస్తూ జగన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తరలి వస్తారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ …
Read More »పందిపిల్లతో రవిబాబు పుషప్స్..!
అల్లరి సినిమాతో తన టేస్ట్ ఏంటో చూపించి దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన రవిబాబు.. ఆ తరువాత పలు సినిమాలతో రవి బాబు అంటే ఓ తెలియని క్రేజ్ను ఏర్పరుచుకున్నారు. అయితే, గతంలో పంది పిల్లతో సినిమా తీస్తా అంటూ ప్రకటించి టాలీవుడ్లో సంచలనం సృష్టించిన రవిబాబు.. పంది పిల్లకు సంబంధించిన స్టిల్స్ను పోస్టర్ రూపంలో విడుదల చేసి ఆకట్టుకున్నారు రవిబాబు. అయితే, ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ముగిసి …
Read More »హ్యూమాకు తప్పని చిక్కులు..!
టాలీవుడ్లో చాలా మందే హీరోయిన్లు ఉన్నారు. అలా అని, దర్శ క నిర్మాతలు కొందరు సుందరీమణులను అరువు తెచ్చుకోవడం మానడం లేదు. ఇందులో అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే..? వారి రెమ్యునరేషన్ విషయంలో చాలా తేడా ఉంటుంది. టాలీవుడ్ చందమామ కాజల్ ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. మరికొందరు మాత్రం అనుకున్న దానికంటే తక్కువ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. see also:కన్నడ సినిమా సెట్లో మంత్రి కేటీఆర్ …
Read More »అర్జున్రెడ్డిని తిరస్కరించిన జాహ్నవి..!
అర్జున్రెడ్డి చిత్రంలో నటించే అవకాశం వస్తే తిరస్కరించిందట దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి. అయితే, తెలుగునాట అర్జున్రెడ్డి చిత్రం ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపించారు. ఆ కోవలోనే అర్జున్రెడ్డి చిత్రాన్ని హిందీ భాషలోకి డబ్ చేసేందుకు పలువురు నిర్మాతలు ముందుకురాగా.. తానే రీమేక్ చేస్తానని, వచ్చిన వారిని తిరస్కరించారు అర్జున్రెడ్డి …
Read More »డ్రగ్స్ వాడకంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సురేష్ బాబు..!
పైకి ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ భాగోతం ఉందన్నది జగమెరిగి సత్యం. తాజాగా, ఈ విషయంపైనే టాలీవుడ్ బఢా ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా దీనిపై స్పందించారు. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడుతున్న వారిలో హీరోలు, రచయితలు, డైరెక్టర్లు కూడా ఉన్నారని చెప్పారు. see also:అర్జున్రెడ్డిని తిరస్కరించిన జాహ్నవి..! వాళ్ల క్రియేటివిటీ డ్రగ్స్ వాడినప్పుడు మాత్రమే బయటకు వస్తున్న తరుణంలో ఇది తప్పు అని చెప్పేందుకు లేకుండా పోతుందన్నారు. …
Read More »జగన్ పాదయాత్రకు బ్రేక్..!
ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్రలో భాగంగా రోజులు గడిచేకొద్ది జన ప్రభంజనం పెరుగుతుందే కానీ.. ఎక్కడా తగ్గడం లేదు. ప్రజల్లో అదే ఉత్సాహం.. అదే ఉత్తేజం. ప్రజా సమస్యలు తెలుసుకుంటూనే వైఎస్ జగన్ ముందడుగు వేస్తున్నారు. see also:రాష్ట్రంలో ఆడవారికి రక్షణ కరువు-సీఎం చంద్రబాబు …
Read More »రేటు పెంచిన మెహ్రీన్ కౌర్..!
మెహ్రీన్ కౌర్ తన రేటును అమాంతం పెంచేసిందట. నిన్నటి వరకు ఒక్కో సినిమాకు రూ.50 లక్షల వరకు పారితోషకం తీసునేదట. కాని, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.70 లక్షల నుంచొ రూ.80 లక్షలకు పెంచేసిందట. మెహ్రీన్ కౌర్కు కాస్త డిమాండ్ ఉండటంతో ఆమెను హీరోయిన్గా పెట్టుకునే చిత్ర బృందం చేసేది లేక.. మెహ్రీన్ డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లించేందుకు ఒప్పుకుంటున్నారట. ఒకేసారి రూ.20 లక్షలకు పైగా పారితోషకం పెంచడంతో కొంత …
Read More »సీక్రెట్ ప్లేస్లోని టాటూని చూపించేసింది..!
ఫ్యాషన్ వరల్డ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ హర్షి ఖాన్. ఈ భామ వెండితెరపై అంతగా కనిపించకపోయినా రియాల్టీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా, ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ హాట్ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. see also:ఉన్నవి సరిపోవట్లేదట..! తన సెక్సీ అందాలతో ఈ భామ ఎప్పటికప్పుడు నెటిజన్స్ను పలుకరిస్తూనే ఉంటుంది. మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత ఓ రెండు సినిమాల్లో కనిపించింది. హాట్గా కనిపించడంతో.. …
Read More »ఉన్నవి సరిపోవట్లేదట..!
టాలీవుడ్లో సీనియర్ హీరోయిన్స్ కొంచెం.. కొంచెంగా ఫేటౌటైపోతున్న విషయం తెలిసిందే. గతంలో చేసినట్టు ఒకే హీరోయిన్తో మళ్లీ సినిమా చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. దీంతో పరభాష నుంచి వచ్చిన హీరోయిన్లు అవకాశాలను తన్నుకుపోతున్నారు. గత కొంత కాలం నుంచి మళయాళీ భామలు, బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్లో అవకాశాలను ఎక్కువగా అందుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే అందరికంటే ఎక్కువగా మంచి అవకాశాలను దక్కించుకుంటున్న హాట్ బ్యూటీ …
Read More »వైసీపీ శ్రేణులకు, అభిమానులకు పెద్ద శుభవార్త..!
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతంలో అడుగు పెట్టినా.. ఆ ప్రాంత ప్రజలు జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారిలో భరోసాను …
Read More »