వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను వింటూ.. తానున్నానని వారిలో …
Read More »వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో వైరల్ న్యూస్..!
ప్రజా సంకల్ప యాత్ర. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన యాత్ర. గత సంవత్సరం నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర నేటితో 200 రోజుకు చేరుకుంది. see also: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. వారి కన్నీళ్లు తుడుస్తూ, వారిలో ఒకరిగా ఉంటూ ముందుకు కదులుతున్నారు. …
Read More »శ్రీరెడ్డిపై పవిత్రా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!
ప్రస్తుతం ప్రతీ సినీ ఇండస్ట్రీలోనూ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుకుంటున్నారు. అవకాశాల పేరుతో వర్ధమాన నటీమణులను శారీరకంగా వాడుకుంటున్నారంటూ ఇటీవల కాలంలో శ్రీరెడ్డి లాంటి వారు మీడియా సాక్షిగా ఆధారాలతో సహా బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. అయితే, క్యాస్టింగ్ కౌచ్ గురించి తాజాగా నటి పవిత్రా లోకేష్ స్పందించారు. see also:అమెరికా సెక్స్ రాకెట్ పోలీస్ రిపోర్ట్ ఇదే… ఓ హీరోయిన్ 2017 నవంబర్ 20న బుక్ శ్రీరెడ్డిపై …
Read More »విజయ్ దేవరకొండ మరో మైలురాయి..!
ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విజయదేవరకొండ ఆ తరువాత పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా తొలి హిట్ను అందుకున్నాడు. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో విజయ్కు మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత విడుదలైన అర్జున్రెడ్డితో టాలీవుడ్లో విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగిపోయింది. యువ ప్రేక్షకులకు ఆరాధ్య నటుడిగా విజయ్ దేవరకొండ మారిపోయాడు. see also:శ్రీరెడ్డిపై పవిత్రా లోకేష్ సంచలన …
Read More »చంద్రబాబు సహా.. ఎల్లో బ్యాచ్కు చుక్కలు చూపించింది..!
ఏపీలోని చంద్రబాబు సర్కార్పై, అలాగే, టీడీపీ ప్రభుత్వానికి వంత పాడుతున్న ఎల్లో మీడియాపై గడ్డం ఉమా అనే మహిళ తనదైన శైలిలో స్పందించింది. అయితే, ఇటీవల కాలంలో టీడీపీ నేతలు వైసీపీపై లేనిపోని ఆరోపణలతో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటిగా.. బీజేపీతో వైసీపీ పొత్తు కుదుర్చుకుందని, అందులో భాగంగానే ప్రధాని మోడీని సైతం జగన్ ఏమీ అనడం లేదని సీఎం చంద్రబాబు నుంచి టీడీపీ నాయకుల వరకు …
Read More »చంద్రబాబు.. జగన్ ఫాలోవర్ – తేల్చి చెప్పిన ప్రొ.నాగేశ్వరరావు..!
ఎవరైతో రాజకీయాల్లో ఎజెండా సెట్ చేస్తారో.. చివరకు వారే లాభపడతారు. ఈ అంశాన్నే ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొ.నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అందుకు ఉదాహరణలను కూడా ప్రొ.నాగేశ్వరరావు చెప్పారు. అవేమిటంటే.. 2014 సాధారణ ఎన్నికల్లో జరిగిన అంశాలను ఆయన ప్రస్తావించారు. బీజేపీ తరుపున ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ ఎజెండా సృష్టిస్తూ వస్తే.. ప్రత్యర్థులు ఆ ఎజెండాపై స్పందిస్తూ జనాల్లోకి తీసుకెళ్లారన్నారు. అలాగే, తెలంగాణలో సీఎం …
Read More »ఏపీ రాజకీయ పార్టీల భవిష్యత్ తేల్చేసిన గూగుల్ సర్వే..!
ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో చూసినా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. చంద్రబాబు సర్కార్ పాలన ముగింపు గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలోని అన్ని పార్టీల ప్రధాన నేతలు ఇప్పట్నుంచే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. see also:జగన్ తీసుకున్న నిర్ణయంతో.. 2019లో వార్ వన్ సైడ్..! అందులో మొదటగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా …
Read More »జగన్ పాదయాత్ర విశాఖకు చేరుకోకముందే.. వైసీపీలో చేరిన 40 మంది..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ వెంట తాముసైతం అంటూ ప్రజలు నడుస్తున్నారు. టీడీపీ హయాంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలన జగన్కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పింఛన్లు …
Read More »2019లో ఆ జిల్లా కూడా వైసీపీ ఖాతాలోకే..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ఇప్పటికే ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని పదో జిల్లాగా తూర్పు గోదావరిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న …
Read More »జగన్కు జై కొట్టిన 800 మంది కాపు నాయకులు..!
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న క్రమంలో ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాము గెలిపించి, అధికారం ఇచ్చిన నాయకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటు వేయని పౌరుడు సైతం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాడంటే ఏపీలో పాలన ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో పక్క సీఎం చంద్రబాబు పాలనను దృష్టిలో ఉంచుకుని సర్వే నిర్వహించిన …
Read More »