2014 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇవ్వలేక, నిజాయితీతో వ్యవహరించిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంటే నాకు ఇష్టం, అంతేకాదు, రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఒకే మాటపై ఉన్న జగన్ అంటే నాకు ఇష్టం. నా ఓటు జగన్కే అంటూ టాలీవుడ్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్తో …
Read More »మహానటి మర అరుదైన రికార్డు..!
ఓ సినిమా జయాపజయాల గురించి తెలియజేయడంలో ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఓవర్సీస్లో వసూళ్ల వరదను పారిస్తున్న కొన్ని చిత్రాలు.. చిత్ర నిర్మాణం కోసం ఖర్చు చేసిన బడ్జెట్లో అత్యధిక భాగాన్ని ఇట్టే రాబట్టగలుగుతున్నాయి. అయితే, ఇటీవల విడుదలైన మహానటి చిత్రం కూడా ఈ కోవలో చేరిపోయింది. అయితే, మహానటి విడుదలై నాలుగు వారాలు కావస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. మూడు వారాలు …
Read More »గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతివెనుక అసలు గుట్టు రట్టు..!
టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును చంపడమే కాకుండా ఆయన అనుచరులు 20 మందిని కూడా బాధకు గురి చేసి, కుంగి కుశించి మరణించేలా చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని టీడీపీ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా ,ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు కుట్రపూరితుడని తెలియక …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు.. నరహంతకుడు..!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్జీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక నర హంతకుడు, ఈ విషయాన్ని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గతంలోనే తెలిపారు..ఏపీ ప్రజలు చంద్రబాబుకు బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు ఔరంగజేబు లాంటి వాడు.. అధికారం కోసం సీఎం …
Read More »”కాలా” థియేట్రికల్ ట్రైలర్ హిట్టా ఫట్టా..!!
కాలా, ఫస్ట్ లుక్తోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తుండటంతోపాటు రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.సాధారణంగా సూపర్ స్టార్ నటిస్తున్న సినిమా అంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. దానికి తోడు కబాలి చిత్రంలో సూపర్ స్టార్ను ఓ రంజ్లో తిరుగులేని డాన్గా చూపించిన పా రంజిత్, కబాలి సినిమాకు మ్యూజిక్ …
Read More »జగన్కు జై కొట్టి.. పాదయాత్రంలో పాల్గొన్న మరో సీనియర్ నటుడు..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర అన్నివర్గాల ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ పాదయాత్ర ఇప్పటికే (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి) ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ప్రజా సంకల్ప …
Read More »రఘువీరారెడ్డిపై వైరల్ న్యూస్..!!
2014లో అతి తెలివితో రాష్ట్ర విభజన చేసి తెలంగాణలో తెరాస సహకారంతో, ఆంధ్రప్రదేశ్లో వైకాపాను లొంగదీసుకుని రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావొచ్చు అని మెరుపు కలలు కని బొక్కబోర్లాపడ్డ కాంగ్రెస్ తెలంగాణలో ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. అధికారం సంగతి సరే కనీసం డిపాజిట్ తెచ్చుకునేంత బలం కూడా లేదు. కాంగ్రెస్లో మిగిలింది చిరంజీవి కాక, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి. అందులోను …
Read More »అక్రమాస్తుల కేసులో జగన్కి.. తడిసిపోద్ది..!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలన హయాంలో నేటి ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డాడని, ఆ క్రమంలోనే ఈడీ, సీబీఐ శాఖలు వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తులపై వందల కొంద్దీ కేసులు పెట్టాయని, ఆ కేసుల్లో వైఎస్ జగన్కు తడిసిపోవడం ఖాయమంటూ ఎద్దేవ చేశారు ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కాగా, ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. క్విడ్ ప్రోక్రో పద్ధతిలో కేసుల …
Read More »పవన్ స్థానంలో ఎన్టీఆర్..!
అజ్ఞాతవాసి కంటే ముందే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఓ మంచి కథను రెడీ చేశాడు. అదే కోబలి కథ. ఇది విప్లవ సాహిత్యం ఆధారంగా రాశారని, పవన్కు విపరీతంగా నచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, కొన్ని పరిస్థితుల కారణంగా అది సాధ్యం ఆలేదు. దీంతో ఆ సినిమా మరుగున పడింది. తాజాగా లీకైన విషయం ఏమిటంటే..! పవన్ కల్యాణ్ కోసం …
Read More »మొబైల్ యూజర్స్కు మరో గుడ్ న్యూస్..!!
పతంజలి గ్రూప్తో భారతీయ మార్కెట్లోకి వచ్చిన రామ్దేవ్ బాబా ఇప్పుడు మరో సంచలననానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్తో కలిసి స్వదేశీ సమృద్ధి పేరుతో సిమ్ కార్డులను తీసుకొస్తున్నారు. పతంజలి సిమ్కార్డు ద్వారా దేశ వ్యాప్తంగా అపరమిత ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు 2జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్లను రూ.144లకే పొందొచ్చు. ఈ పథకం పూర్తిగా అమల్లోకి వచ్చిన తరువాత సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారు పతంజలి …
Read More »