politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడు బడ్డుకొండ మనిదీప్ వివాహానికు హాజరయ్యారు.. విజయనగరం దాకమర్రి జంక్షన్ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు స్నేహ, మణిదీప్లను ఆశీర్వదించారు విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పెద్ద కుమారుడు వివాహం భీమునిపట్నం మండలం దాకమర్రిలో జరిగింది అయితే ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు …
Read More »politics : బిజెపిని వీడి జనసేన గూటికి చేరనున్న కన్నా లక్ష్మీనారాయణ..?
politics భాజాపా ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ కాషాయ పార్టీని వీడి జనసేనలో చేరబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఆంధ్ర రాజకీయాల్లో తీవ్ర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా.. తాజాగా బిజేపి ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో జనసేన నేత నాదెండ్ల మనోహర్ భేటీ అవ్వడంతో ఈయన బిజెపిని వీడి జనసేనలో …
Read More »politics : వైయస్సార్సీపి నాయకుడు మృతి చెందటంతో ఆయన కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన జగన్..
politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును నిరూపించుకున్నారు ఎప్పుడు పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పుకొస్తున్న జగన్ మరోసారి ఆ విషయాన్ని నిరూపించుకున్నారు వైయస్సార్సీపీకి చెందిన ఓ నాయకుడు మృతి చెందగా అతని కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు తన పార్టీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పుకొస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా …
Read More »politics : రోజుకు ఎన్ని కరోనా కేసులు వస్తున్నాయో ట్రాక్ చేయలేమంటూ చేతులెత్తేసిన చైనా ఆరోగ్య శాఖ..
politics కరోనా వచ్చి ఇప్పటికీ దాదాపు 3 ఏళ్ళు అవుతున్న ఇప్పటికే ఈ వైరస్ ను నివారించలేకపోతున్నారు.. అయితే కరోనా చైనాలోనే మొదలైంది అనే వాదనలు వినిపించడమే కాకుండా మొదటి కేసు కూడా అక్కడే నమోదయ్యాయి.. అయితే ఇప్పటికే ఆ దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తుందని రోజుకు ఎన్నో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో వీటిని అదుపు చేయటం తమ వల్ల కాదని చైనా …
Read More »politics : ఆంధ్రాలో జనాధారణ ఉన్న నాయకుల పై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్..
politics ఇటీవలే జాతీయ పార్టీగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ తన పొరుగు రాష్ట్రాల్లో బలం పెంచుకునే దిశగా కసరత్తులు ప్రారంభించింది.. అలాగే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మద్దతు ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అలా కాకుండా ఆంధ్రాలో జనాధారణ ఉన్న నాయకులను పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడినట్టు తెలుస్తోంది.. తాజాగా తెరాస పార్టీ బిఆర్ఎస్గా పేరు మార్చుకుంది.. ఈ నేపథ్యంలో మిగిలిన రాష్ట్రాల్లో తన మద్దతు కోసం ప్రయత్నాలు …
Read More »politics : రష్యాలో స్వైన్ ఫ్లూ విజృంభన.. బంకర్ లోకి వెళ్ళనున్న పుతిన్
politics రష్యాలో స్వైన్ ఫ్లూ, విజృంభిస్తుంది ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఐసోలేషన్ కోసం బంకర్లోకి వెళ్ళనున్నారని తెలియనుంది.. ప్రస్తుతం రష్యాలో స్వైన్ ఫ్లూ విజృంభించడంతో ఆ దేశ అధ్యక్షుడు వాదిలిమర్ పుతిన్ ఐసోలేషన్ కోసం బంకర్ లోకి వెళ్లిపోనున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఈ ఏడాది తన వాచక ముగింపు మీడియా సమావేశాన్ని నిర్వహించడం లేదని కూడా తెలుస్తోంది.. ప్రతీ ఏడాది సంప్రదాయంగా వస్తున్న వార్షిక ముగింపు మీడియా సమావేశం రద్దుకు …
Read More »politics : ప్రధానిని కలవనున్న కోమటిరెడ్డి..
politics భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ప్రస్తుతం పార్టీ వేసిన కమిటీల్లో చోటు దక్కలేదు. దీంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.. అలాగే సమయం వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతానని.. ఇంకా కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని.. వాటిలో తనకు ఛాన్స్ వచ్చే సూచనలు ఉన్నాయని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి.. వర్గాలుగా …
Read More »politics : ఆంధ్రప్రదేశ్ కు అందుకే ప్రత్యేక హోదా ఇవ్వాలి.. మిథున్ రెడ్డి
politics ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్చంద్ర బోస్ అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ప్రస్తుతం ఉనికిలోనే లేదని తేల్చేశారు.. అలాగే కొన్ని కారణాల రీత్యా గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించిందని అన్నారు.. అయితే ఈ …
Read More »politics : వైద్య శాఖ అధికారులను అభినందించిన జగన్..
politics ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు.. ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ రెండు అవార్డులను గెలుచుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి అభినందనలు తెలిపారు ఇటీవల వారణాసిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ టెలికన్సల్టేషన్ విభాగం, విలేజ్ హెల్త్ క్లినిక్ల విభాగంలో రెండు అవార్డులను గెలుచుకుంది.. ఈ అవార్డులను కేంద్రం నుంచి మంత్రి విడుదల రజిని వైద్య …
Read More »politics : కొత్త ఏడాది నుంచి పెన్షన్ పెంపు..
politics తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్లో క్యాబినెట్ సమావేశ మందిరంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.. అలాగే ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి వృద్ధాప్య పెన్షన్ పెంచనున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది… ఈ సందర్భంగా …
Read More »