Home / Jhanshi Rani (page 103)

Jhanshi Rani

టీడీపీకి 160 సీట్లా.. ఈలోపు మేం గాజులు వేసుకుంటామా?: కృష్ణదాస్‌

జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ఏపీ సీఎం కాకపోతే తమ ఫ్యామిలీ పాలిటిక్స్‌ నుంచి శాశ్వతంగా తప్పుకుంటుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.  రానున్న ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లు గెలుస్తుందంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్‌పై కృష్ణదాస్‌ స్పందించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కంబకాయలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.   అచ్చెన్నాయుడి మాటలకు భయపడాల్సిన పనిలేదని.. టీడీపీ …

Read More »

ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడు: జేసీ

అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, పుట్టపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పరస్పరం చేసుకున్న కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఏం జరిగిందంటే..  ఓబులదేవర చెరువు మండలంలోని ఓ నేత గృహప్రవేశ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి వెళ్లారు. జేసీతో పాటు పుట్టపర్తి టీడీపీ నేత సాకెం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ …

Read More »

ఓటీటీలో ‘రాధేశ్యామ్‌’.. మరీ ఇంత త్వరగానా!

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే కలిసి నటించిన లవ్‌ బేస్డ్‌ మూవీ ‘రాధేశ్యామ్‌’ త్వరలో ఓటీటీలో రానుంది. ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. జ్యోతిష్యం చెప్పే వ్యక్తిగా ప్రభాస్‌ ఈసినిమాలో నటించారు. ముఖ్యంగా సినిమాలో సముద్రంలో షిప్‌ సీన్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్‌- పూజా మధ్య కెమిస్ట్రీ కూడా బాగా పండింది. అయితే కథలో పెద్దగా బలం లేకపోవడం.. పూర్తిగా …

Read More »

వెంటాడిన మృత్యువు.. టైరు పేలి కారును ఢీకొట్టిన బస్సు..

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు కంట్రోల్‌ తప్పిపోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.  ఈ ప్రమాదం మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌ వద్ద చోటుచేసుకుంది. బస్సు టైరు పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు …

Read More »

గౌతమ్‌రెడ్డితో ఫ్రెండ్‌షిప్‌ వల్లే అది సాధ్యమైంది: జగన్‌

మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటును భర్తీ  చేయలేమని.. ఆయన మృతిని ఇప్పటికీ డైజెస్ట్‌ చేసుకోలేకపోతున్నామని  ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులో నిర్వహించిన గౌతమ్‌ రెడ్డి సంస్మరణ సభలో సీఎం మాట్లాడారు. గౌతమ్‌ కుటుంబానికి దేవుడు అండగా నిలవాలని ఆకాంక్షించారు.  ఆయన కుటుంబానికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందని చెప్పారు.    తాను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినపుడు ఆ పార్టీ ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనకు అండగా …

Read More »

తెలంగాణ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ఎగ్జామ్స్‌ ఎప్పుడంటే..

తెలంగాణ  ఎంసెట్‌, ఈసెట్‌ నోటిఫికేషన్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూన్‌ 14 నుంచి 20వరకు ఎంసెట్‌, జులై 13న ఈసెట్‌ ఎగ్జామ్‌ జరగనుంది. ఎంసెట్‌కు ఏప్రిల్‌ 6 నుంచి మే 28 వరకు, ఈసెట్‌కు ఏప్రిల్‌ 6 నుంచి జూన్‌ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, జులై 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఎంసెట్‌ ఎగ్జామ్‌ నిర్వహించనున్నారు. తెలంగాణ …

Read More »

బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష: బాల్క సుమన్‌

ధాన్యం సేకరణపై పరిష్కారం దిశగా తాము ఆలోచిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి రైతుల పొట్టగొడుతోందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సుమన్‌ మాట్లాడారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. ధాన్యం సేకరణపై పెద్దన్న పాతర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. దుర్మార్గం …

Read More »

కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 ట్రైలర్‌.. యశ్‌ మళ్లీ అదరగొట్టేశాడు!

ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్‌ సినీ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్‌-చాప్టర్‌ 2’ ట్రైలర్‌ వచ్చేసింది. కేజీఎఫ్‌ తొలిభాగంగా ఇప్పటికే రిలీజ్‌ అయి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీలో రాఖీభాయ్‌గా నటించిన హీరో యశ్‌కు కేజీఎఫ్‌తో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ‘కేజీఎఫ్‌-చాప్టర్‌2’ ట్రైలర్‌ ఆ మూవీ అంచనాలను మరింత పెంచేసింది. రాఖీభాయ్‌గా యశ్‌ మళ్లీ అదరగొట్టాడు. ఆయన …

Read More »

తెలంగాణ ప్రజల్ని పీయూష్‌ గోయల్‌ అవమానించారు: హరీష్‌రావు

తెలంగాణ ప్రజలను అవమాన పరిచేరీతిలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడారని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని తాము కోరుతుంటే.. నూకలు తినమని చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. సిద్దిపేట జిల్లా శ్రీగిరిపల్లిలో మంత్రి పర్యటించారు. ఈ  సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు.  నూకలు తినాలంటూ అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో నూకలు చెల్లేలా  తీర్పు ఇవ్వాలని …

Read More »

మరోసారి అదరగొట్టిన పీవీ సింధు

ఇండియన్‌ స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టింది. స్విస్‌  ఓపెన్‌ టైటిల్‌ను గెలుపొంది మరోసారి తన సత్తా చాటింది. స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ పోరులో థాయ్‌లాండ్‌ షట్లర్‌ బుసనన్‌పై సింధు విజయం సాధించింది.    బుసనన్‌పై 21-16, 21-8 తేడాతో వరుస సెట్లలో సింధు గెలుపొంది స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌ను సింధు కేవలం 49 నిమిషాల్లోనే ముగించింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat