Home / KSR (page 142)

KSR

మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన ఆహ్వానం..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ కు మరో అరుదైన ఆహ్వానం లభించింది. అమెరికాలో జరగనున్న Global Climate Action Summitసదస్సులో ప్రసంగించాల్సినదిగా పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు కి ఆహ్వానం అందింది. ఈ మేరకు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ మంత్రి కేటీ రామారావు కి లేఖ రాశారు. సెప్టెంబర్ 12 నుంచి 14 తేదీ వరకు కాలిఫోర్నియా …

Read More »

హరితహారం కార్యక్రమంపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష..!!

తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి నరేగా నిధులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేసే పనుల నుంచి మొదలుకుని వాటిని కాపాడే వరకు ప్రతీ దశలోనూ మానవ శ్రమే ప్రధానం కాబట్టి, వ్యవసాయ కూలీలతో ఆ పనులు చేపించే విధంగా కార్యాచరణ రూపొందించాలని సీఎం చెప్పారు. దీనికి సంబంధించి డిపిఆర్ రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రగతి …

Read More »

పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు మంత్రి కేటీఆర్ సూచ‌న‌

తన జన్మదినం సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కీలక సూచన చేశారు. తన పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు తెలియజేసేందుకు చేసే ఖర్చు మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కు ఇవ్వాలని ఆయన సూచించారు. దీంతోపాటుగా అనుమతి లేకుండా పెట్టిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను  తక్షణమే తొలగించాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం నేపథ్యంలో నగరంలోని పలు చోట్ల హోర్డింగ్‌లు పెట్టిన ఉదంతాన్ని ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌ …

Read More »

వెంకటలక్ష్మికి అండగా నిలిచిన సుకూమార్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగ‌లే రాణి అనే పాట పాడిన వెంకటలక్ష్మికి అండగా నిలిచారు.వివరాల్లోకి వెళ్తే అక్కినేని కోడలు సమంత,మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ఇటీ వల జంటగా నటించిన చిత్రం రంగస్థలం .ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో‘ జిల్ జిల్ జిగ‌లే రాణి’ అనే పాట పాడిన …

Read More »

GHMC గుడ్ న్యూస్.. ఫోన్ చేయండి..మీకు ఇష్టమైన మొక్కలు తీసుకేల్లండి..

తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం ౩ వ విడుత పూర్తి చేసుకొని నాలుగో విడుతలోకి ప్రవేశించింది.4 హరితహర కార్యక్రమానికి అధికారులు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు.అందులోభాగంగానే హైదరాబాద్ మహానగరంలోని ప్రజలందరికీ మొక్కలు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో పలు చోట్ల ,ప్రజలకు చేరువగా నర్సరీలు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా ఆ నర్సరీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. …

Read More »

దేశంలోనే తొలిసారి.. యాదాద్రికి అరుదైన గౌరవం..సీఎం కేసీఆర్ హర్షం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన యాదాద్రి ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి కొలువుదీరిన ఈ ఆలయానికి ISO సర్టిఫికెట్ లభించింది.యాదాద్రి పుణ్యక్షేత్రం ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించినందుకు ఆలయ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఐటిడిఎ వైస్ చైర్మన్ జి.కిషన్ రావు, ఇవో ఎన్.గీత, హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ …

Read More »

కాళేశ్వరం 8వ ప్యాకేజీ లో డ్రైరన్ విజయవంతం..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అందులోభాగంగానే 8 వ ప్యాకేజ్ లో ఏర్పాటు చేసిన భారీ మోటార్ డ్రై రన్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ దేవేందర్ రెడ్డి లు శనివారం ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..అతి త్వరలోనే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లను …

Read More »

పౌరులందరికీ ఉచిత కంటిప‌రీక్ష‌లు..సీఎం కేసీఆర్ కీల‌క రివ్యూ

రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15 మద్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గజ్వేల్ నియోజకవర్గంలో తానే స్వయంగా కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కూడా ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఈ కార్యక్రమంలో …

Read More »

తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి..మంత్రి కేటీఆర్ కీల‌క చ‌ర్చ‌లు

తెలంగాణ రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. రూ.200 కోట్ల భారీ పెట్టుబడితో కీల‌క సంస్థ త‌న వ్యాపార విస్త‌ర‌ణ‌కు ప్ర‌ణాళిక‌లు వెల్ల‌డించింది. మంచిర్యాల లోని దేవాపూర్ ప్లాంట్ విస్తరణ చేప‌ట్ట‌నున్న‌ట్లు కంపెనీ సీఈవో కెత్రాపాల్  పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుని కలిసి వెల్ల‌డించారు. తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాల వల్లనే నూతన పెట్టుబడులతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న సంస్థలు సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయని …

Read More »

డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీకి ఎంపీ క‌విత ఆస‌క్తిక‌ర స‌వాల్‌

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆస‌క్తిక‌ర‌మైన స‌వాల్ విసిరారు. ఈనెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారం లో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ కవిత పేరును నామినేట్ చేస్తూ..గ్రీన్ చాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. చాలెంజ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat