Home / KSR (page 25)

KSR

రెండో రాజధానిపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి రెండో రాజధాని చేస్తారని తీవ్రంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో జాతీయ రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. బుధవారం రాజ్యసభలో ఈ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో రెండో జాతీయ …

Read More »

ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట్ మండలం జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లెప్రసి కాలనీలో 3.0 ఎంఎల్ జీఎల్‌ఎస్‌ఆర్(గ్రౌండ్ లెవల్ సర్వీసు రిజర్వాయర్) మంచి నీటి రిజర్వాయర్‌ను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా కాలనీలో సీసీ కెమరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ మంచినీటి వాటర్ ట్యాంక్ ద్వారా 196 …

Read More »

మునగాలకు చేరిన కాళేశ్వరం జలాలు..మంత్రి జగదీష్ రెడ్డి

చివరి ఎకరాకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ఇప్పుడిప్పుడే నెరవేరుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అహోరాత్రులు శ్రమించి ఇంజినీరింగ్ పాత్రలో నిర్మించిన కాళేశ్వరం జలాల ఫలాలు రైతులకు అందడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కండ్లలో అంతులేని ఆనందం కనిపిస్తోందని ఆయన చెప్పారు. మినిట్ టు మినిట్ సూర్యపేట జిల్లాకు కాళేశ్వరం నుండి పారుతున్న గోదావరి జలాలు ఎక్కడి దాకా చేరాయి అంటూ చేస్తున్న …

Read More »

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం..!!

రైతులు బాగుపడాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు, కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ కు పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు ను ఆర్థికంగా …

Read More »

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..!!

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం… ఆర్టీసీ జేఏసీ పిటిషనర్‌పై మండిపడింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కారణంగానే ఆర్టీసీ కార్మికులు చనిపోయారని అనడానికి ఆధారాలు ఏమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులకు గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల్ని డిస్మిస్ …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు తలమానికం..మంత్రి కేటీఆర్

దేశ రాజధాని ఢిల్లీలో క్రిసిల్స్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రాక్చర్ కాంక్లేవ్‌ – 2019 సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రమైన గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ సుపరిపాలన అందించాం. ప్రజల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా పాలసీలను రూపొందించాం. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను …

Read More »

లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగం..మాజీ ఎంపీ వినోద్

ప్రపంచ దేశాల్లోనే భారత రాజ్యాంగానికి విశిష్టత ఉందని, లివింగ్ డాక్యుమెంట్ భారత రాజ్యాంగమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ లా కాలేజీలో జరిగిన ‘ 70 వసంతాల భారత రాజ్యాంగం ‘ అనే సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ సమకాలీన పరిస్థితుల్లో భారత రాజ్యాంగం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తట్టుకొని నిలిచిందని అన్నారు. …

Read More »

మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా రోడ్ల నిర్మాణ ప్రణాళిక.. మంత్రి ఎర్రబెల్లి

ప్రతి ఆవాసానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేలా రోడ్ల నిర్మాణ ప్రణాళిక ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రధాన్‌ మంత్రి గ్రామ సడక్‌ యోజన(పీఎంజీఎస్‌వై) కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పీఎంజీఎస్‌వై రోడ్ల ప్రతిపాదనల తయారీపై పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మంగళవారం సమీక్ష …

Read More »

ఎమ్మెల్యే రోజాకి గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరిన భానుశ్రీ

ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 2 ఫేమ్, సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నటి భాను శ్రీ ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా భాను శ్రీ మాట్లాడుతూ.. మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు …

Read More »

రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలి..సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో భారత రాజ్యాంగ 70వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్జిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గాంధీ, అంబేడ్కర్‌ చిత్రపటాలకు గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” మాతృభాష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat