కేంద్ర పరిశ్రమల శాకా మంత్రి సురేష్ ప్రభుతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి నిమ్జ్ స్టేటస్ ఇవ్వాలని కోరారు. ఫార్మా సిటీ అభివృద్ధికి 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ స్పైస్ పార్క్కు రూ. 20 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొంటూ…దానికి ఆదేశాలు త్వరగా ఇవ్వాలని ప్రతిపాదించారు. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో …
Read More »గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం..ఏడు దేశాల్లో ప్రత్యేక అధికారులు
విదేశాల్లో ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషిచేస్తున్నదని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన భారత సంతతి పౌరుల సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సమస్యల పరిష్కరించేందుకు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ అన్నీ రాష్ట్రాల మంత్రులతో చర్చించారని వివరించారు. ఒకసారి విదేశాల్లో చిక్కుకుని తిరిగి వచ్చి …
Read More »భోగినాడు భోగి మంటలు ఎందుకు వేస్తారు?
తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ.. ఎందుకంటే భోగి ,సంక్రాతి,కనుమ వరుసగా మూడు రోజులు మూడు ప్రాధాన్యమైన పండుగలు వస్తున్నాయి కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని పిలుస్తారు.ఇది అందరికి పెద్ద పండుగే..పిల్లల నుండి పెద్దలు,రైతుల వరకు అందరికి పెద్ద పండుగే.ఈ పెద్ద పండుగ ఆరంభం రోజైన భోగి నాడు మనం భోగి మంటలు వేసుకోవడం ద్వారా మనం పండుగ వేడుకలను ప్రారంబిస్తాం. భోగి మంటలనేవీ …
Read More »భోగి పండ్లు ఎందుకు పిల్లల నెత్తి మీద పోస్తారు..?
కొత్త సంవత్సరం లో ( ఆంగ్ల సంవత్సరం ) మొదటగా వచ్చేది సంక్రాంతి పండుగ .తెలుగు పండుగలో సంక్రాతిని పెద్దపండుగ అంటారు .బోగీ , సంక్రాతి,కనుమా అంటూ.. మూడు రోజులు పాటు జరిగే పండుగా ఇది.మన సంస్కృతికి , సంప్రదాయాలకు ఈ పండుగా అద్దం పడుతుంది.బోగి పండుగ రోజు చిన్న పిల్లల నెత్తి మీద బోగి పండ్లు పోయడం అనే ఆచారం వుంది.ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి.చిన్న రేగి పండ్లు …
Read More »భోగి మంటలు వేయడం వెనక దాగున్న అసలు రహస్యం ఇదే..!
తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా మూడురోజు జరుపుకునే పండుగ సంక్రాంతి.ఈ పండుగలో మొదటిరోజును భోగి పండుగ గా జరుపుకుంటారు.ధక్షనయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ..దక్షణ అర్ధగోలంలో భుమికి దూర మావ్వడం వల్లన భూమి పై భాగా చలి పెరుగుతుంది .ఈ చలి వాతవరనాన్ని తట్టుకునేందుకు ప్రజా సెగ కోసం భగ భగ మండే చలిమంటలు వేసుకునే వారు.ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీ తంగా …
Read More »అజ్ఞాతవాసి పై కత్తి మహేష్ సంచలన ట్వీట్
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో లేటెస్ట్ గా వచ్చిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అందరి ముందుకు వచ్చింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే చాలు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీసు ల దగ్గర కలెక్షన్స్ సునామీ మొదలు అని అందరు అంటుంటారు .టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్..కీలక సమావేశంలో ప్రసంగం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జవహార్ వవన్ లో ప్రారంభమైన పిఐఓ ( భారత సంతతి పౌరులు) సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు రాష్ట్రాల ఎన్ఆర్ఐ సంక్షేమ శాఖ మంత్రులు హాజరుకాగా, తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన వంద మంది సభ్యలతో కూడిన సమావేశం …
Read More »2018 కీలకం అంటున్న మంత్రి కేటీఆర్
14 ఏండ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ఈ సంవత్సరం ( 2018 ) అత్యంత ముఖ్యమైనదని రాష్ట్ర ఐటీ , పరిశ్రమ, పురపాలక శాఖ మంత్రి కల్వకుట్ల తారకరామారావు అన్నారు.మంగళవారం మంత్రి కేటీఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయంలో పురపాలక కార్యదర్శి అరవింద్ కుమార్తోపాటు మాజీ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్లు జనార్దన్రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి, డీఎంఏ శ్రీదేవితో …
Read More »నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త..!
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర ఐటీ , పరిశ్రమల ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుభవార్త తెలిపారు..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో ఖాళీగా వున్నా పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు.అర్హులైన వారికీ వెంటనే పదోన్నతులు కలిపిస్తామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.టీజీవో అనుబంధ తెలంగాణ పురపాలక కమిషనర్ల సంఘం ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్ మంగళవారం రాత్రి మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా తెలంగాణ …
Read More »టీఆర్ఎస్ లోకి టీడీపీ మాజీ మంత్రి
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ గల్లంతు కాబోతోంది. అధికార టీఆర్ఎస్లోనికి జంప్ అయ్యేందుకు ఆ మాజీ మంత్రి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైందని సమాచారం.అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మంత్రి మండవ వెంకటేశ్వరరావును అధికార టీఆర్ఎస్ పార్టీ లోకి తీసుకువచ్చే బాధ్యతను తీసుకున్నారని సమాచారం .మండవ గతంలో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడది నిజామాబాద్ రూరల్ …
Read More »