రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో నిధులు ఖర్చు చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.2 కోట్లతో నిర్మించనున్న అంబేడ్కర్ భవన్కు మంత్రి జగదీష్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ఎస్సీల కోసం మూడున్నరేళ్లలో రూ.17వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఎస్సీల కోసం ఒకేసారి 30 …
Read More »దళితులపై బీజేపీ నేత దాడి…భాదితులకు ధైర్యం చెప్పిన ఎంపీ కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోమారు తన పెద్ద మనసు చాటుకున్నారు. దళితులపై అకారణంగా బీజేపీ నేతలు దాడికి పాల్పడగా…బాధితుల పక్షాన నిలిచి వారిలో మనోధైర్యాన్ని నింపారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నంకు చెందిన లక్ష్మణ్, రాజేష్పై బీజేపీ నేతలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీన గ్రామ చెరువులో అక్రమంగా మొరం తీస్తున్న బిజెపి నాయకుడు భరత్ రెడ్డి ని …
Read More »చంద్రబాబు మరో విదేశీ పర్యటన ఖరారు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 4,5,6 తేదీల్లో ముఖ్యమంత్రి దక్షిణకొరియాలో పర్యటించనున్నట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు దక్షిణ కొరియాలో పర్యటిస్తారని వెల్లడించారు. పర్యటనలో భాగంగా 6 ద్వైపాక్షిక సమావేశాలు, 2 గ్రూపు సమావేశాల్లో …
Read More »కొలువులకై కొట్లాట సభకు బీజేపీపార్టీ మద్దతు
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన కొలువులకై కొట్లాట సభకు రాష్ట్ర బీజేపీ పార్టీ మద్దతిచ్చింది. శుక్రవారం బీజేపి కార్యాలయంలో టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ను కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మట్లాడుతూ..తెలంగాణ నిరుద్యోగ యువత కోసం టీజేఏసీ చేస్తున్న ‘కొలువులకై కొట్లాట’ సభకు బీజేపీ మద్దతు తెలిపిందని అన్నారు . టీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం …
Read More »ఐఫోన్ కొనుగోలుదారులకు అమెజాన్ గుడ్ న్యూస్
ఆపిల్ ఫేవరెట్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ కొనుగోలు చేయాలని ఎవరైనా చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయ౦. అమెజాన్ తన ప్లాట్ఫామ్పై ఐఫోన్ ఫెస్ట్కు తెరతీసింది. ఈ ఫెస్ట్లో భాగంగా భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటించింది. నవంబర్ 30 నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్, డిసెంబర్ 9 వరకు ఈ ఫెస్ట్ జరుగనుంది.ముఖ్యంగా ఐఫోన్ 7, ఐఫోన్ ఎస్ఈ లాంటి వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అమెజాన్ ప్రవేశపెట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై …
Read More »తెలుగు భాషను ప్రపంచానికి చాటి చెప్పాలి..మంత్రి హరీష్
రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ నెల 15 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దేశ విదేశాల నుంచి మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 6 వేల మందికి పైగా నమోదు చేసుకున్నరని మంత్రి స్పష్టం చేశారు.మహా సభలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఏపీ …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన 200 కుటుంబాలు
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతానగర్ మండలం డేగలమడుగు, వేపలగడ్డ, సుజాతానగర్ గ్రామాలకు చెందిన …
Read More »కొత్త సంవత్సరానికి కొత్త హంగులతో కోమటి చెరువు..
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాకి తలమానికం రాష్ట్రానికే రోల్ మోడల్ అయిన సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ కోమటి చెరువు ని మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం సందర్శించారు…ఈ సందర్భంగా జరుగుతున్న పనులను పరిశీలించారు… కోమటి చెరువు పై జరుగుతున్న పనుల జాప్యం పై మండిపడ్డారు…పనులు వేగవంతం చేసి డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలన్నారు…అదే విధంగా కోమటి చెరువు చుట్టూ ఉన్న ప్రహరీ కి సంస్కృతి ని ఉట్టిపడేలా …
Read More »బాహుబలికి మరో అరుదైన గౌరవం
ప్రపంచ వ్యాప్తంగా చరిత్ర సృష్టించిన బాహుబలి చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ,క్రీడా, రాజకీయ ప్రముఖుల సమక్షంలో CNN-IBN TV ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2017గా అనౌన్స్ చేశారు. అత్యంత గ్రాండ్గా జరిగిన ఈ వేడుకకి కోహ్లీ, కపిల్ దేవ్లతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలువరు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ముఖ్య అతిధిగా యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ …
Read More »పోలవరంపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్య..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరదాయినిగా మారుతుందని అనుకుంటున్న పోలవరం ప్రాజెక్టుపై ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం గుత్తేదారులను మార్చేందుకు అంగీకరించేది లేదని బీజేపీ తేల్చి చెప్పింది. అడ్డగోలుగా వ్యవహరిస్తూ కొత్త కాంట్రాక్టర్లను పిలిస్తే, అధికారులంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందని బీజేపీ సీనియర్ నేత రఘునాథబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »