Home / KSR (page 414)

KSR

మన మెట్రో.. మన గౌరవం..! మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి

 ప్రారంభమైన తొలిరోజే హైదరాబాద్ మెట్రో రైలు రికార్డు సృష్టించింది. నిన్న ఒక్కరోజే దాదాపు 2 లక్షల మందిని గమ్యస్థానానికి చేర్చి అత్యధిక మంది ప్రయాణికులను తరలించిన మెట్రోగా హైదరాబాద్ మెట్రో రికార్డును సొంతం చేసుకుంది. రెండో రోజు ప్రయాణికుల రద్దీని గమనించిన రాష్ట్ర ఐటీ , పరిశ్రమల ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. I am told while day 1 of Hyd Metro broke all records, on …

Read More »

కేటీఆర్‌గారు.. మీరు విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో అద్భుతంగా ప్రసంగించి.. చక్కని సమన్వయకర్తగా వ్యవహరించిన యువనాయకుడు, తెలంగాణ మంత్రి కే తారకరామారావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జీఈఎస్‌ వేదికపై ఆయన ప్రసంగం మంత్రముగ్ధుల్ని చేసిందని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ట్విట్టర్‌లో కేటీఆర్‌ను ప్రశంసించారు. ‘ కేటీఆర్‌గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు, …

Read More »

ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే..వైసీపీ ఎమ్మెల్యే

 కోనంపేట పీహెచ్‌సీ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించిన కేసులో లక్కిరెడ్డిపల్లె కోర్టు వాయిదాకు బుధవారం ఎంపీ మిథున్‌ రెడ్డితో కలిసి వైఎస్సార్‌ జిల్లా రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …..ప్రాణం ఉన్నంత వరకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తా, నీతి మాలిన రాజకీయాలు చేయడం తనకు చేతకాదని అయన పేర్కొన్నారు.రాష్ట్ర ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ.. రోజుకు 14–16 కిలో మీటర్లు నడుస్తూ వైఎస్‌ …

Read More »

వచ్చేనెల మొదటి వారంలో అసెంబ్లీ..!

ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చిన హామీమేరకు డిసెంబర్ 3న అసెంబ్లీ కమిటీ హాల్‌లో బీసీవర్గానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 39మందితో సీఎం కేసీఆర్ సమావేశంకానున్నట్టు సమాచారం. కొత్త పంచాయతీరాజ్ బిల్లు ఆమోదానికి డిసెంబర్ మొదటివారంలో అసెంబ్లీ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పంచాయతీరాజ్ చట్టానికి పదునుపెట్టాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ మేరకు చట్టానికి చేయాల్సిన సవరణలపై అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయినట్టు …

Read More »

అమెరికాలో ఇవాంకతో కేటీఆర్ భేటీ..ఎప్పుడంటే !

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగంలో అత్యంత ఘనంగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించడం పట్ల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ సంతోషాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు 2018 ఫిబ్రవరిలో  ఇవాంక ట్రంప్ తో  భేటీ అయ్యే అవకాశం ఉంది. తన ప్రసంగంలోనూ దీనినే ఆమె పేర్కొన్నారు. జీఈఎస్‌లో భేటీ …

Read More »

వైఎస్ జగన్‌‌కు ఎమ్మెల్యే అనిత సూటి ప్రశ్న..?

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే అనిత సూటిగా ప్రశ్నించారు . ఇవాళ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకులతో యువభేరి అని మీటింగ్‌లు పెట్టి జగన్ ఎప్పుడు చూసినా ప్రభుత్వాన్ని నిందించడం, చంద్రబాబును విమర్శించడమే తప్ప ఏ రోజైనా విద్యార్థులు ఫలానా రీతిలో నడుచుకోవాలని, భవిష్యత్‌‌కు ఏవిధంగా బంగారు బాట వేయాలనే విషయాలపై ఒక్క సూచనైనా చేశారా? అని ఈ సందర్భంగా …

Read More »

వచ్చే నెల 7న విశాఖపట్నంలో రాష్ట్రపతి పర్యటన

వచ్చేనెల 7న విశాఖపట్నంలో రాష్ట్రపతి కోవింద్ పర్యటించనున్నారు. సబ్ మెరైన్ కలర్స్ ప్రజెంటెషన్‌లో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్‌, సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

Read More »

శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకున్న ఇవాంకా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటన పర్యటన ముగించుకుని ట్రెడెంట్ హోటల్ నుంచి శంషాబాద్ విమానాశ్రమానికి చేరుకున్నారు. ఆమె పర్యటనలో రెండో రోజైన బుధవారం ఉదయం పారిశ్రామిక సదస్సు ప్లీనరీ సెషన్‌లో ఆమె ప్రసంగించారు. ఆ కార్యక్రమం అనంతరం తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్‌ హోటల్లో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. సాయంత్రం …

Read More »

వివాహితపై యాసిడ్ తో దాడి చేసిన యువకులు..

గుర్తు తెలియని కొందరు యువకులు ఓ వివాహితపై యాసిడ్ తో దాడి చేసిన ఘటన జనగామ జిల్లాలో వెలుగుచూసింది. జఫర్ ఘడ్ సమీపంలోని గరిమిల్లపల్లి వద్ద ఆమెను కొంతమంది యువకులు చేతులు, కాళ్లు కట్టివేసి యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. ఆ మహిళకు తీవ్రంగా గాయాలవడంతో ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని బాధిత మహిళను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో న్యాయమూర్తి వాగ్మూలం తీసుకొన్నారు. అయితే …

Read More »

దీక్షా దివ‌స్ స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాదిద్దాం..ఎంపీ క‌విత పిలుపు

దీక్షా దివ‌స్ స్పూర్తితో బంగారు తెలంగాణ సాధిద్దామ‌ని నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత పిలుపునిచ్చారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టిన న‌వంబ‌ర్ 29 ను దీక్షా దివ‌స్‌గా జరుపుకుంటున్నామ‌ని తెలిపారు. నిజామాబాద్ క‌లెక్ట‌రేట్ గ్రౌండ్‌లో దీక్షా దివ‌స్ కార్య‌క్ర‌మాన్ని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్  ఘ‌నంగా నిర్వ‌హించింది. వంద‌లాది మంది దీక్ష‌లో ఉద‌యం నుంచి సాయంత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat