అవయవదానంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అవయవాల సేకరణ, అవగాహన, శిక్షణ, సాఫ్ట్వేర్ నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అవార్డును ప్రకటించింది.ఇవాళ ‘నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే’సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవన్ధాన్ కార్యక్రమ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత ఢిల్లీలో ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అదికారులు వివరించారు.ఆదివారం ఉదయం …
Read More »సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న మెలోడి సాంగ్
ప్రస్తుతం హీరో సుమంత్ మల్లి రావా అనే టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా లో సుమంత్ సరసన బద్రినాద్ కి దుల్హనియా నటి ఆకాంక్ష సింగ్ నటించింది.స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బేనర్ పై రాహుల్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. చిత్ర కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ గౌతమ్ తిన్ననూరి అందించగా శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చాడు.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందిన …
Read More »హైదరాబాద్ మెట్రోలో అదే హైలెట్..!
రేపు ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంబించనున్న విషయం అందరికి తెలిసిందే . ఈ క్రమంలో మెట్రోరైలు ప్రారంభోత్సవానికి వేదికైన మియాపూర్ రైల్వేస్టేషన్కు సమీపంలో నిర్మించిన పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. అంతర్జాతీయస్థాయిలో నిర్మిస్తున్న మెట్రో ప్రాజెక్టుకు అద్దం పట్టేలా ఈ పైలాన్ను రూపొందించారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మెట్రో ప్రాజెక్టుకు ఈ పైలాన్ అదనపు అందాలను తీసుకురానున్నది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న …
Read More »రేవంత్రెడ్డి నిరూపిస్తే గండిపేట చెరువులో ఆత్మహత్యకు సిద్ధం
ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసినట్టుగా కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి నిరూపిస్తే గండిపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి తాను సిద్ధమని, ఒకవేళ నిరూపించకపోతే ఆయన ఆత్మహత్యకు సిద్ధమా? అని రాష్ట్ర విద్య, సంక్షేమ, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్గౌడ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా డ్రామాలు అడుతున్నారని విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆమరణ దీక్ష …
Read More »వృత్తినైపుణ్యం, జ్ఞానం, ముక్కుసూటితనం కలిసి ఉన్న వ్యక్తి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఈ నెల 28 నుండి జరగనున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సన్నాహక సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చేసిన ప్రసంగానికి నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి ఫిదా అయిపోయారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతుంటే.. సాంకేతిక వృత్తి నిపుణుడు మాట్లాడుతున్నట్టుగా ఉన్నదని ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం నీతి ఆయోగ్ ఆధ్యర్యంలో హెచ్ఐసీసీలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో …
Read More »ఏఆర్ రెహ్మాన్ షో’ చూడాలని ఆత్రుతగా ఉంది..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…ఏఆర్ రెహ్మాన్ షో చూడాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నానని ట్వీట్ చేశారు. ‘నేను ఏఆర్ రెహ్మాన్ కు పెద్ద వీరాభిమాని, కానీ ఇప్పటి వరకు ఆయన లైవ్ షో చూడలేకపోయాను,అందుకే ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో జరిగే అతని షో చూడడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని’ కేటీఆర్ తన ట్విట్టర్లో ఈ విధంగా రాశారు.
Read More »తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పేశాను..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కీర్తి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఏ సినిమాకి కూడా కీర్తి తనకు తాను వాయిస్ ఇచ్చుకోలేదు. కానీ తెలుగులో తొలిసారిగా కీర్తి సురేశ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందట. ఈ సంతోషాన్ని తన ట్విట్టర్ ఫాలోయర్లతో షేర్ చేసుకుంది.’తెలుగులో తొలిసారి డబ్బింగ్ చెప్పేశాను. నా వాయిస్ డబ్బింగ్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు …
Read More »ఇవాంకాకు సిరిసిల్ల చీరను ఇవ్వండి..ఎంపీ పొన్నం
అమెరికా- భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక ఈ సదస్సు కోసం నగరానికి నవంబర్ 28న విచ్చేయనున్నారు.ఈ క్రమంలో ఇవాంకాకు సిరిసిల్ల నేతన్నలు నేసిన బతుకమ్మ చీరను బహుమతిగా ఇవ్వాలని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ చీరను కానుకగా ఇవ్వకుంటే నేత కార్మికులను అవమాన …
Read More »పాలేరు నియోజకవర్గాన్ని ఓడీఎఫ్గా ప్రకటించేందుకు అందరూ కృషి చేయాలి
ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో రైతులకు గేదెలు, రూపే కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబుల చేతుల మీదుగా లబ్ధిదారులకు గేదెలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఈ రోజు 160 మంది రైతులకు 9.60కోట్ల విలువ గల గేదెలను పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు …
Read More »ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతాం.. మంత్రి హరీష్
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ దేవాలయం పాలకమండలి ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధిగా ఆదివారం మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రాజెక్టులు నిర్మించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. సిద్దిపేట జిల్లాలో మూడు రిజర్వాయర్లను …
Read More »