నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలవాలనే ఆలోచన నుంచి కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి బయటకు రావాలని మండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి కోరారు. హైదరాబాద్ మాదక ద్రవ్యాల అడ్డాగా మారిందన్న రేవంత్రెడ్డి ఆరోపణలపై ఆయన స్పందించారు. టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ…సన్ బర్న్ షో కు సీఎం కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవన్నారు. అనవసరపు విమర్శలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. రేవంత్ కు దమ్ముంటే చేసిన ఆరోపణలపై చర్చకు …
Read More »అందంగా ముస్తాబైన హైటెక్ సిటీ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ కి నెల రోజుల క్రితం వెళ్ళితే ఇది నిజంగానే హైటెక్ సిటీ అని అనుకునేవారు ఇప్పుడు వెళ్ళితే వారు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.. తప్పక అవుతారు .అవును ఇది అక్షరాల నిజం .ఎందుకంటే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని మెయిన్ రోడ్లు ఇప్పుడు తళుక్కుమంటున్నాయి. ఎటు చూసినా పచ్చదనం.. ఎటు చూసినా రంగు రంగుల బొమ్మలు. రోడ్లు అయితే …
Read More »మెట్రో ప్రయాణం..ప్రతీ ప్రయాణికుడు పాటించాల్సినవి.. చేయకూడనివి ఇవే
ఈ నెల 28న హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెట్రో ప్రయాణీకులు స్టేషన్లు, రైళ్లను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రయాణం చేయాల్సి ఉంటుందని ఎల్ అండ్ టీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ శివానంద్ నింబార్గి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతీ ప్రయాణికుడు ప్రయాణంలో పాటించవలిసిన అంశాలపై సూచనలు …
Read More »మెట్రో ప్రయాణంలో పాటించాల్సిన జాగ్రత్తలివే!
ఈ నెల 28న హైదరాబాద్ మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెట్రోరైలులో ప్రయాణించాలనుకునేవారు ఎలా వ్యవహరించాలో వివరిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో బుధవారం ఓ ప్రకటన చేసింది. స్టేషన్కు చేరుకున్నప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునేవారకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఎస్కలేటర్స్పై వెళ్లేటప్పుడు అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ స్టాప్ బటన్ నొక్కాలి. ఎస్కలేటర్ ప్రారంభం, మధ్య, చివరలో ఎరుపు రంగులో …
Read More »ఇవాంకా ట్రంప్..కాలు మోపేది అక్కడే ..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో జరగనున్న అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 28న ఆ సదస్సు ప్రారంభంకానున్నది. శంషాబాద్లోని రాజీవ్గాంధీ విమానాశ్రయానికి బదులుగా ఇవాంకా నేరుగా బేంగపేట విమానాశ్రయంలో దిగనున్నట్లు సమాచారం. అదే రోజున మెట్రో రైలు ప్రారంభోత్సవం కోసం వస్తున్న ప్రధాని మోదీ కూడా బేగంపేట విమానాశ్రయంలోనే దిగే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ …
Read More »శ్రీవారి సర్వదర్శనానికి ఆధార్ తప్పని సరి
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనానికి ఇక నుంచి గంటలు తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. టీటీడీ దేవస్థానం భక్తుల కష్టాలను తీర్చేందుకు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విధానం ద్వారా కేవలం 2 గంటలలోనే స్వామివారి దర్శనం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. అందుకోసం డిసెంబర్ 10,12 తేదీలలో ప్రయోగత్మకంగా స్లాట్ విధానం అమలుకు టీటీడీ కసరత్తు ప్రారంభించింది. ఈ విధానం ద్వారా నిత్యం 22వేల నుంచి 38 …
Read More »చెరుకు రైతులకు లాభాలు అందించండి..ఫ్యాక్టరీ యాజమాన్యాలతో మంత్రి కేటీఆర్
చెరుకు రైతులకు తమ పంటకు లాభసాటి ధర చెల్లించాలని చెరుకు ఫ్యాక్టరీల యాజమాన్యాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు కోరారు. రాష్ర్టంలోని చెరుకు అభివృద్ది సంఘాల చైర్మన్లు మరియు ఫాక్టరీల యాజమాన్యాలతో ఈ రోజు సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రైతులకు న్యాయం చేసే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్న అంశాలను గుర్తిచేశారు. ఈసారి మంచి వర్షాల వలన రాష్రంలో గత ఏడాది …
Read More »తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
నిరుద్యోలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆర్టీసీలో 279 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. టీఎస్పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 123 మెకానికల్ సూపర్ వైజర్ ట్రెయినీలు, 84 ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
Read More »టీఎస్పీఎస్సీ చైర్మన్తో మంత్రి కేటీఆర్ భేటీ…ఉద్యోగాల భర్తీపై ఆరా
తెలంగాణలో లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ మేరకు చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మంత్రులు కే తారకరామారావు, లక్ష్మారెడ్డిలు ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణితో సచివాలయంలో సమావేశం అయ్యారు. నిన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపినట్లు మంత్రి కే తారకరామరావు అన్నారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్లు, …
Read More »విమర్శకులపై మంత్రి కేటీఆర్ రిప్లై..నెటిజన్ల ఫిదా..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తన పరిణతిని కనబర్చారు. సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంపై రాష్ట్ర స్థితప్రజ్ఞతతో స్పందించారు. వ్యక్తిగతంగా దూషించే వారు, పరుష పదాలు ఉపయోగించే వారి విషయంలో ఎలా వ్యవహరించాలనేది ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఓ ఫేస్బుక్ పేజీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, మంత్రి కేటీఆర్పై వ్యక్తిగత విమర్శలు చేసిన ఉదంతాన్ని రాజేశ్ పెండ్లిమడుగు అనే ఓ …
Read More »