Home / KSR (page 426)

KSR

విద్యాశాఖ బ‌లోపేతానికి 2వేల కోట్లు..కొత్త ఉద్యోగాల భ‌ర్తీ.. డిప్యూటీ సీఎం క‌డియం

రాష్ట్రంలో విద్యారంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి తెలిపారు. గడచిన 40 నెలల్లో విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, ఫలితాలు, వచ్చే 20 నెలల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికల రూపకల్పనపై ఈరోజు సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అన్ని విభాగాల అధికారులతో సమీక్ష చేశారు. విద్యార్థులే కేంద్రంగా, ప్రమాణాలతో కూడిన విద్య అందించడమే లక్ష్యంగా… వచ్చే …

Read More »

రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర అట‌వీశాఖ‌

తెలంగాణ రాష్ట్ర అట‌వీ శాఖ రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది.తెలంగాణలో 40 రకాల వృక్ష జాతులపై ఇప్పటిదాకా పెంచటం, కొట్టివేత, తరలింపులపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చింది.  రైతులకు మరింత మేలు, అదనపు ఆదాయం కల్పించటమే లక్ష్యంగా ఈ రకమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఇందుకోసం తెలంగాణ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ట్రాన్సిట్ రూల్స్, 1970 నుండి 40 జాతుల చెట్లను మినహాయించి ప్రభుత్వము G.O.Ms.No.31ని అటవీ, …

Read More »

కోళ్ల పరిశ్రమకు తెలంగాణ పుట్టినిల్లు.. మంత్రి ఈటెల

కోళ్ల పరిశ్రమకు పుట్టిల్లు తెలంగాణ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పౌల్ట్రీ రంగం పితామహుడు బీవీ రావ్ తెలంగాణ కీర్తి ప్రతిష్టలు పెంచారని అయన చెప్పారు. హైదరాబాద్ హైటెక్స్ లో మూడు రోజుల పాటు జరగనున్న పౌల్ట్రీ ఇండియా-2017 ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి… కోళ్ల పరిశ్రమను వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలని మొట్టమొదట కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ …

Read More »

ఏ పని చేసినా కష్టపడి, ఇష్టపడి చేయాలి.. మంత్రి తుమ్మల

పిల్లలు ఏ పని చేసినా కష్టపడి, ఇష్టపడి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన బాలల హక్కుల వారోత్సవాలు, చిల్డ్రన్ ఫెస్ట్ -2017 ముగింపు ఉత్సవాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హోంమంత్రి నాయిని నాయిని నర్సింహారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కావాలంటే అన్ని వర్గాలు బాగుపడాలన్నారు. గర్భంలో ఉన్న బిడ్డ నుండి ఎదిగే వరకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని …

Read More »

మోదీ,ఇవాంకా పాల్గొనే సదస్సుకు కొత్తగూడెం యువకుడు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరం వేదికగా 28న జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు రాష్ట్రంలో ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన యువ పారిశ్రామికవేత్త సాయి సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు.సాయి సుబ్రమణ్యం నవభారత్‌ పాఠశాలలో 10వ తరగతి, కృష్ణవేణి కళాశా లలో ఇంటర్మీడియట్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలో బిట్స్‌ పిలానీ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు. సుమారు 1500మంది యువ పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్నారు. ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు …

Read More »

గడ్కారీతో మంత్రి హరీశ్ రావు భేటీ

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు బుధవారం ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కారీతో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో దశ సంబంధించిన పర్యావరణ అనుమతులపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని ఇతర సాగునీటి ప్రాజెక్టుల విషయాలూ చర్చలు జరిపారు. వీటి విషయంలో తాను అన్ని విధాలుగా సహకరిస్తామని గడ్కారీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.కాగా హరీశ్.. కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరిని …

Read More »

మిడిల్ క్లాస్ అబ్బాయి.. ఆ రోజే విడుదల..!

నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హిరోయిన్ గా దిల్ రాజు నిర్మాణంలో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ చిత్రం రూపొందింది.ఈ క్రమంలో ఈ సినీమా ను క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక 22 వ తేదీన అఖిల్ సినిమా ‘హలో’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 23వ తేదీన అల్లు శిరీష్ ‘ఒక్క క్షణం’ విడుదల చేయాలని అల్లు అరవింద్ …

Read More »

మన చార్మినార్ కు మరో గుర్తింపు..!

హైదరాబాద్ లోని సుప్రసిద్ధ చార్మినార్ కు మరో అరుదైన పురస్కారం లభించింది. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ అద్వర్యంలో ఐకానిక్ ప్రాంతాలలో ప్రత్యేక పరిశుభ్రత ను చేపట్టడం ద్వారా దేశం లోనే స్వచ్ఛ మోడల్ గా రూపొందించేందుకై దేశంలో 10  ప్రముఖ స్థలాలను ఐకానిక్ గా గుర్తించింది. ఈ పది ఐకాన్ లో చార్మినార్ ను ఒకటిగా భారత ప్రభుత్వం  ప్రకటించింది. దేశంలోని వంద ప్రముఖ ఐకాన్ నగరాలను …

Read More »

125 అంబేడ్క‌ర్ విగ్ర‌హంలో మ‌రో ముంద‌డుగు

తెలంగాణ రాష్ట్ర స‌చివాలయం పక్కన 125 అడుగుల అంబేడ్క‌ర్ విగ్రహాన్ని నెలకొల్పాలనుకున్న ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆలోచనకు అంబేడ్క‌ర్ విగ్రహాకమిటీ తుదిరూపం ఇచ్చింది.ఈ  మేరకు మంగళవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబెడ్కర్ విగ్రహాకమిటీ రూపొందించిన ప్రతిపాదనలతో బుధవారం మధ్యాన్నం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంవేషమై అంతిమనిర్ణయానికి రావాలని నిర్ణయించారు. దేశ విదేశాలు తిరిగిన కమిటీ ఢిల్లీకి చెందిన డిజైయిన్ అసోసియట్స్ రూపొందించిన నమూనాలను పరిశీలించిన మీదట …

Read More »

మంత్రి జ‌గ‌దీష్‌ రెడ్డి చ‌ర్చ‌లు…సమ్మె విరమించుకున్న సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు

సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు స‌మ్మె విర‌మ‌ణ అయింది. కోర్టులో కేసులను ఉపసంహరించు కొని రేపటి నుండి విదుల్లోకి హాజరు కానున్నామని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాద్యాయుల సంఘం అద్యక్ష, ఉపాధ్యక్షులు యమ్.డి అనీషా, శ్రీవిష్ణు ప్రకటించారు. ఏడు డిమాండ్లతో ఈ నెల అరునుండి ఈ సంఘం సమ్మెకు దిగిన విషయం విదితమే.ఈ క్రమంలో వారు మంగళవారం రోజున ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పాతురి సుధాకర్ రెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat