అర్థం పర్థం లేని కామెంట్లు చేస్తూ అనవసర గందరగోళం సృష్టిస్తున్న ఉద్దేశపూర్వక విమర్శకులకు మంత్రి కేటీఆర్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. హైదరాబాద్లో రోడ్లను బాగు చేయడం ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ముందుకు సాగుతున్నప్పటికీ…విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఘాటుగా రియాక్టయ్యారు. సోమాజిగూడా హోటల్ పార్క్ లో ఫ్రీడమ్ హైదరాబాద్ 10కే రన్ ప్రెస్ మీట్ కు హాజరైన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా 10కె రన్ టీ-షర్ట్, మెడల్స్ …
Read More »అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం..కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో చాలా లాభాలు జరిగాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. భారతదేశం మొత్తంలో పశ్చిమబెంగాల్, ఏపీకి మినహాయించి అన్ని రాష్ర్టాలు జిల్లాల పునర్విభజన చేసుకున్నాయని తెలిపారు. అదే విధంగా తెలంగాణ కూడా జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టిందన్నారు. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పరిపాలన సౌలభ్యం – ప్రజలు కేంద్ర బిందువుగానే జిల్లాల విభజన జరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు …
Read More »సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్యం మసకబారింది..కేసీఆర్
శాసనసభలో ప్రపంచ తెలుగు మహాసభలపై సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు.ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభల నిర్వహణ జరుగుతుందని చెప్పారు. స్వరాష్ట్రం తెలంగాణలో వెలుగొందిన తెలుగును ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన తెలంగాణలో 2 వేల సంవత్సరాల పూర్వం ముందే తెలుగు సాహిత్యం ఉన్నట్లు చరిత్ర చెబుతున్నదని గుర్తు చేశారు. ద్విపద దేశీయ …
Read More »ఈ మూడేళ్ల కాలంలో రూ. 6,713 కోట్లు ఖర్చు..కేసీఆర్
ఇవాళ ( శుక్రవారం ) శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిపై వ్యయంపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఖర్చు చేసిన ప్రతీ పైసా నిజాయితీగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఎస్సీ నిధులు పక్కదారి పడుతున్నాయని ఎమ్మెల్యే సంపత్ చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. వాస్తవాలను వక్రీకరించడం సరికాదన్నారు . లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. ఎస్సీ నిధులు …
Read More »సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటాం.. కేసీఆర్
సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు .శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి కాలరీస్లో నూతన బొగ్గు గనుల ఏర్పాటుపై సీఎం వివరణ ఇచ్చారు.సింగరేణిలో త్వరలోనే 12 కొత్త గనులు ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 12 గనుల్లో ఆరు అండర్ గ్రౌండ్ మైన్స్ కాగా, మిగతావి ఓపెన్ కాస్ట్ గనులు అని సీఎం చెప్పారు. సింగరేణిలో నైపుణ్యాభివృద్ధికి కేంద్రంను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాలను మూడు …
Read More »ఆ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది..
తెలంగాణ శాసనసభలో జరుగుతున్న ప్రశ్నోత్తరాలలో భాగంగా అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న సమాధానం ఇచ్చారు. అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎంబీసీలకు రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించామని బీసీ అభివృద్ధి శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. గత ప్రభుత్వాల నుంచి వెనుకబడిన కులాలు …
Read More »బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉండే అత్యధిక జనాభా బీసీలే అని అన్నారు . 50 శాతానికి పైబడి ఉన్న బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం ఉద్ఘాటించారు. ప్రభుత్వానికి బీసీల సంక్షేమానికి మించిన ప్రాధాన్యత వేరొకటి ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కన్నా బీసీలలో కడు …
Read More »రైతులకు ఆదర్శంగా నిలిచిన మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24గంటల పాటు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలో ప్రయోగాత్మకంగా 24గంటలు సరఫరా చేశారు. ఈ నేపథ్యంలో ఆటో స్టార్టర్ల వల్ల ఉపయోగం లేకపోగా నష్టాలు ఉన్నాయని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా ఇవ్వగానే అన్ని వ్యవసాయ బోర్లు ఒక్కసారిగా పనిచేయడంతో స్థానిక ట్రాన్స్ఫార్మర్ మీద లోడు పడుతుందని తెలిపారు. దీంతో వచ్చే నెల ఆఖరుకు ఆటో స్టార్టర్లను తొలగించాలని రాష్ట్ర …
Read More »ప్రతిపక్షాల తీరు చూసి ప్రజలు నవ్వుతున్నారు..
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు .ఇవాళ అసెంబ్లీ లాబీలో అయన మీడియా తో మాట్లాడారు … సభలో ప్రతిపక్షాలు సరియైన సూచలనలు చేయలేక పోతున్నాయన్నారు . ప్రతిపక్షాల తీరు చూసి ప్రజలు నవ్వుతున్నారన్నారు . రాష్ట్ర ప్రజలు సీఏం కేసీఆర్ గారి పాలన పట్ల సంతృప్తి తో వున్నారన్నారు .బంగారు తెలంగాణ అంటే …
Read More »28న హైదరాబాద్కు మోదీ వస్తున్నారా..?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడింది. ఈ నెల 28న మెట్రో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ సమయంలో హైదరాబాద్కు వస్తారనే దానిపై అధికారికంగా స్పష్టత రాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నవంబర్ 28 సాయం త్రం 3గంటల సమయంలో ప్రధాని నగరానికి చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. బేగంపేట విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మెట్రో ప్రారంభ వేదికైన …
Read More »