ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎట్టి పరిస్థితుల్లో జరగదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు అక్కడ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఇక్కడ మాత్రం ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదన్నారు. ప్రభుత్వ …
Read More »ఆర్టీసీని ప్రైవేట్పరం చేయం..మంత్రి పువ్వాడ
రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తుందని వార్తలు వచ్చాయి. కాగా, ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి పువ్వాడ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీని కాపాడుకుంటామని.. ప్రైవేటుపరం చేయమని స్పష్టం చేశారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..’ఆర్టీసీని …
Read More »హుజూర్నగర్ ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ భారీ విజయం ఖాయం..కేటీఆర్
ఈ నెల 21 న జరగనున్న హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ పార్టీ ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ ఇంచార్జీలు, సీనియర్ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్నగర్లో జరుగుతున్న ప్రచారం తీరును ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల పాటు ఇంటింటి ప్రచారం ఉధృతం చేయాలని మంత్రి అన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే హుజూర్నగర్ …
Read More »ఆర్టీసీ సమ్మె..సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!!
మూడు రోజుల్లో వందకు వంద శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని, ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సిఎం స్పష్టం చేశారు. తమంతట తాముగా అనధికారికంగా విధులకు గైర్హాజరైన వారిని తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే ప్రసక్తే లేదని …
Read More »త్వరలో గల్ఫ్ దేశాలకు సీఎం కేసీఆర్..!!
గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు తిరిగి రాష్ట్రానికి వచ్చేయాలని పిలుపునివ్వడానికి త్వరలోనే తాను గల్ఫ్ దేశాలకు వెళ్లనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చెప్పారు. కుటుంబాలను పోషించుకోవడానికి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు వివిధ పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలోనే వారు చేసుకోవడానికి పనులున్నందున తిరిగి రావాలని కోరారు. ‘‘ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు కుటుంబాలను పోషించుకోవడానికి పనులు …
Read More »తెలంగాణలో పచ్చదనం ,అటవీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
తెలంగాణేర్పడిన తర్వాత పచ్చదనాన్ని,అటవీ అభివృద్ధికై హరితహారం లాంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అటవీ పర్యావరణ,న్యాయ ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అడవుల అభివృద్ధి,పచ్చదనం పెంపు లాంటి పలు అంశాలకై సర్కారు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొత్తగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (Forest College and Research Institute, Telangana) త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఫారెస్ట్ కాలేజీ కోసం …
Read More »13నెలల చిన్నారి కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు
అతనో సూపర్ స్టార్ . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా రెమ్యూనేషన్ తీసుకునే అగ్ర హీరో. అయితేనేమి తాను రీల్ హీరోనే కాదు రీయల్ హీరోనంటూ నిరూపిస్తున్నాడు. అతడే టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. పాత శ్రీకాకుళలో టెక్కలి ప్రాంతానికి చెందిన పదమూడు నెలల చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం సూపర్ స్టార్ మహేష్ బాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆ చిన్నారి ఆపరేషన్ కు …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన సాయి పల్లవి
టాలీవుడ్ హీరోయిన్ ,నేచూరల్ బ్యూటీ సాయిపల్లవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించింది. ఇందులో భాగంగా అమ్మడు తన ఫామ్ హౌస్ లో మొక్క నాటింది. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పర్యావరణాన్ని కాపాడాలి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో అందరూ పాల్గొనాలి. ఇండియా గ్రీన్ ఇండియాగా మారే విధంగా సహాకరించాలి అని తన అధికారక ట్విట్టర్ ఖాతాలో మొక్కను నాటిన చిత్రాన్ని జోడించి ట్వీట్ చేసింది. ఈ క్రమంలో తనను …
Read More »మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సరికొత్త అవతారం
టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ లెగ్ స్పిన్నర్ ,మాజీ అటగాడు అనిల్ కుంబ్లే సరికొత్త అవతారమెత్తాడు. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే పంజాబ్ క్రికెట్ జట్టుకు కోచ్ గా మనముందుకు రానున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు ప్రధాన కోచ్ గా నియమితులయ్యాడు. అయితే ఇప్పటివరకు ప్రధాన కోచ్ గా ఉన్న మైక్ హెసన్ తో కాంట్రాక్ట్ ముగియడంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శనలో ఎలాంటి …
Read More »మలేషియాకు భారత్ షాక్
మలేషియాకు భారత్ గట్టి షాకిచ్చింది. ఈ క్రమంలో కాశ్మీర్ అంశంలో మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఈ క్రమంలో మలేశియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్ నిలిపివేసే ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు సమాచారం. దీనికి ప్రత్యామ్నాయంగా ఇండోనేషియా,అర్జెంటీనా ,ఉక్రెయిన్ దేశాల నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. ఈ ఏడాది మలేశియ దేశం నుంచి పామాయిల్ …
Read More »