మిషన్ భగీరథ తో తాగునీటి కొరతను అధిగమించి దేశానికి తెలంగాణ స్ఫూర్తిగా నిలిచిందన్నారు మహారాష్ట్ర తాగునీటి, పారిశుద్ధ్య విభాగం అడిషనల్ సెక్రెటరీ శ్యామ్ లాల్. తక్కువ సమయం లో అత్యంత నాణ్యతతో భగీరథ ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం గొప్ప విషయం అన్నారు. వికారాబాద్ జిల్లా రాఘవాపూర్ దగ్గర నిర్మించిన 135 MLD నీటి శుద్ది కేంద్రాన్ని శ్యామ్ లాల్ నేతృత్వంలో వచ్చిన మహారాష్ట్ర తాగునీటి విభాగం ఇంజనీర్లు సందర్శించారు. …
Read More »22న చింతమడకకు సీఎం కేసీఆర్.. ఘన స్వాగతం పలికేందుకు గ్రామ ప్రజలు సిద్దం..!!
ఈనెల22 సీఎం కేసీఆర్ చింతమడకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఈసందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈనెల 22న సీఎం కేసీఆర్ చింతమడకకు రాబోతున్నారని..అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు గ్రామ ప్రజలు సిద్దంగా ఉన్నారు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో …
Read More »హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం..!!
హరిత తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నేడు పాలకుర్తి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఒక్కో మండలానికి రెండు కోట్ల రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల హామిలో భాగంగా పెన్షన్లు పెంచి సీఎం కేసీఆర్ ఇచ్చన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ది చెందిందన్నారు. రైతులకు 24గంటలు కరెంట్ ఇచ్చిన …
Read More »షీలా దీక్షిత్ సక్సెస్ ఫుల్ లీడర్.. కేటీఆర్
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ ఇవాళ మధ్యాహ్నం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమె ఇవాళ మధ్యాహ్నం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. షీలా మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనేతాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షీలా దీక్షిత్ మృతి పట్ల సంతాపం తెలిపారు. దేశంలోని గొప్ప లీడర్లలో …
Read More »రేపటి నుంచే.. పెరిగిన ఆసరా పింఛన్లు అమలులోకి..!!
రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పింఛన్లు అమలులోకి రానున్నాయి. పెరిగిన పింఛన్లకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందించనున్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఇస్తున్న పింఛన్ను రూ.1000 నుంచి రూ.2016కు, దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్ను రూ.1500 నుంచి రూ.3016కు పింఛన్లు పెరగనున్నాయి.
Read More »చిట్ చాట్.. బీజేపీ పై కేటీఆర్ సెటైర్లు..!!
అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే ఆగడం లేదని కేటీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం 8 జడ్పీటీసీ స్థానాలను మాత్రమే గెలుచుకొందని ఆయన గుర్తు చేశారు. రెండో స్థానం కోసం …
Read More »సీఎం కేసీఆర్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ..!!
సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని భూనిర్వాసితుల సమస్యలు, ఉదయ సముద్రం ప్రాజెక్టు, మూసీ నది కాలువల వెడల్పునకు నిధులు కేటాయించాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేసినట్టు చెప్పారు. డిండి ప్రాజెక్ట్ కింద ముంపునకు గురయ్యే మునుగోడు నియోజకవర్గ భూ నిర్వాసితులకు ఇప్పటివరకు నష్టపరిహారం అందలేదని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. శివన్నగూడెం, …
Read More »శాసనసభ నిర్వహణకు తగు భద్రత ఏర్పాట్లు చేయాలి.. పోచారం
రేపటి నుండి రెండు రోజులు జరిగే శాసనసభ, శాసనమండలి ప్రత్యేక సమావేశాల నిర్వాహణపై పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. ఈరోజు శాసనసభ లోని స్పీకర్ చాంబర్ లో నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశంలో శాసనసభ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగినంత మంది పోలీసు శాఖ సిబ్బందిని నియమించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు శాసనసభ పరిసరాలలో వాహనదారులకు, …
Read More »నారా లోకేష్పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫైర్
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నారా లోకేష్పై ఫైర్ అయ్యారు. లోకేష్లా తాను దొడ్డి దారిన రాజకీయాల్లోకి రాలేదన్నారు. దేవుడి సొమ్ము ఒక్క రూపాయి కూడా తాకబోనని, అవసరమైతే తాన చేతి నుంచే పదిమందికి సహాయం చేస్తానని చెప్పారు. అమరావతిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్న కారణంగా అక్కడ ఒక ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరానే తప్ప.. ప్రత్యేకంగా చైర్మన్ క్యాంపు కార్యాలయం …
Read More »టిఆర్ఎస్ లోనే ఉంట.. పార్టీ మార్పు పై మాజీమంత్రి జూపల్లి క్లారిటీ
తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కావాలని కొందరు నాపై కుట్ర పన్ని పార్టీ మరతున్నాడంటూ ద్రుష్పచారం చేస్తున్నారని మాజీ మంత్రి జూపల్లి అన్నారు. నేను పూటకో పార్టీ,రోజుకో పార్టీ మార్చే వ్యక్తిని కాదు.. పార్టీ మారె ప్రసక్తే లేదు. ప్రతిపక్ష పార్టీలు కావాలనే ద్రుష్పచారం చేస్తున్నారు.అని ఆయన తెలిపారు. …
Read More »