Home / rameshbabu (page 1107)

rameshbabu

రకుల్ ప్రీత్ హాట్ కామెంట్స్

రకుల్ ప్రీత్ సింగ్ చూడటానికి బక్కపలచుగా.. చూడముచ్చటగా ఉంటుంది.ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలతో నటించి.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బక్క పలచు భామ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవల ఒక ప్రముఖ మీడియాకు ఈ ముద్దుగుమ్మ ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో ఈ హాట్ బ్యూటీ మాట్లాడుతూ” నేను ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా లైంగిక వేధింపులను ఎదుర్కోలేదు. అయితే నా బాడీ …

Read More »

రెచ్చిపోయిన తమన్నా

ఒకప్పుడు వరుస సినిమాలతో… వరుస హిట్లతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందాల హాట్ బ్యూటీ తమన్నా . ఒకవైపు అందాలను ఆరబోస్తునే మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ యువహీరోల సరసన దగ్గర నుండి టాప్ హీరోల పక్కన నటించే స్థాయికి ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల తమన్నా నేను ఎప్పటికి సినిమాల్లో బికినీలో నటించను అని తేల్చి చెప్పింది ఈ హాట్ బ్యూటీ. అయితే తాజాగా …

Read More »

గ్రీన్ ఛాలెంజ్లో తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు దేశ వ్యాప్తంగా బృహత్తర కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలు పెట్టిన తరుణంలో ఇప్పటికే నాలుగు కోట్ల వరకు మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. మొక్కలు లేనిదే మానవజాతి మనుగడ లేదని కాబట్టి మొక్కలు నాటడమే కాకుండా పెంచడం కూడ ఒక సామాజిక బాధ్యత గా తీసుకోవాలి పిలుపునిచ్చారు . హరిత …

Read More »

డిసెంబర్ 31లోపు మీరు తప్పకుండా చేయాల్సినవి ఇవే..!

ఇంకొన్ని గంటల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి సరికొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి విదితమే. అయితే రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవి ఏంటో తెలుసుకుందామా..? * ఆధార్ – పాన్ లింక్ దేశంలో ఉన్న పాన్ కార్డు వినియోగదారులంతా తమ తమ కార్డులను ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఆధార్ కార్డుకు లింకప్ చేస్కోవాలని …

Read More »

మంత్రిగా ఆదిత్య థాకరే

ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఉత్కంఠ విషయాల తర్వాత మహరాష్ట్రలో ఎన్సీపీ,కాంగ్రెస్,శివసేన మిత్రపక్షాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఈ రోజు మొత్తం ముప్పై ఐదు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో అత్యంత యువకుడైన .. పిన్నవయస్కుడు సీఎం కుమారుడైన యువ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే (29)కు స్థానం దక్కింది. ఎన్సీపీ పార్టీ …

Read More »

ప్రతి ఇంటా సంపద పెంచడమే కేసీఆర్ లక్ష్యం..

తుల ఇంట్లో సంపద పెంచడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషిచేస్తున్నారని,అందులో భాగంగానే మొదటగా పైలెట్ ప్రాజెక్టు పరకాల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందని జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాడిగేదెల పంపిణీ పథకం ద్వారా రూ.7 కోట్ల 4 …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకు కారణం అవే

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బహదూర్ పల్లిలో దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి చెరుకు మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ” తెలంగాణ …

Read More »

రాజధానిలో టీడీపీకి బిగ్ షాక్-వైసీపీలోకి మరో ఎమ్మెల్యే…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజధాని ప్రాంతం అమరావతిలో బిగ్ షాక్ తగలనున్నది. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే అధికార వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు అస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ ఛానెల్ ఖరారు చేసింది. రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలి గిరి అధికార వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి …

Read More »

బ్లాక్ శారీలో అందాలను ఆరబోసిన అనసూయ

ప్రముఖ టెలివిజన్లో ప్రసారమై జబర్దస్త్ లాంటి కార్యక్రమాలతో పాపులరైన హాట్ యాంకర్ అనసూయ..ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతలో ముందు వరుసలో ఉంటుంది. నెటిజన్లు ఎంత మంది కామెంట్స్ చేసిన తన పని తాను చేసుకుంటూ.. పోతోంది. సోషల్ మీడియాలో సైతం ఆక్టీవ్ గా ఉంటుంది ఈ జబర్ధస్త్ భామ. అనసూయ.. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ న్యూ ఫోటో షూట్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది.బ్లాక్ …

Read More »

తెలంగాణ సమాజం కేసీఆర్‌ వైపు చూస్తుంది

తెలంగాణరాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు కులమతాలను రెచ్చగొట్టడం ఆనవాయితీగా మారింది. కొందరు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనుకుంటున్నారు అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆయన ఈరోజు శుక్రవారం   మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు దేశాన్ని ఎలా రక్షించాలని ఆలోచించడం లేదు. దేశంలో లౌకికత్వాన్ని పాటించే పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్‌లో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో ఎవరికి తెలియకపోతుండే. కానీ ఇప్పుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat