Home / rameshbabu (page 1178)

rameshbabu

డే/నైట్ టెస్టులు ఖాయం

టీమిండియా భవిష్యత్ లో డే/నైట్ టెస్టులు మ్యాచ్ లు ఆడటం ఖాయమని తేల్చి చెప్పారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఈ రకమైన టెస్టులు ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇష్టపడుతున్నాడు. ఆసక్తి కూడా కనబరుస్తున్నాడు అని గంగూలీ తెలిపాడు. అయితే ఈ రకమైన టెస్టులు ఎప్పటి నుంచి జరుగుతాయో మాత్రం తనకు తెలియదు అని .. కానీ ఖచ్చితంగా మాత్రం డే/నైట్ మ్యాచ్ లు మాత్రం …

Read More »

మాజీ సీఎం కన్నుమూత

గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దిలీప్ పరిఖ్(82) కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆయన్ కుటుంబ సభ్యులు తెలిపారు. 1990లో రాజకీయ అరంగేట్రం చేసిన దిలీప్ బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనూహ్య పరిస్థితుల్లో ఆర్జేపీ తరపున ఆయన 1997లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.1998 మార్చి వరకు ఆయన ముఖ్యమంత్రి పదవీలో కొనసాగారు. దిలీప్ మృతిపై ప్రధానమంత్రి …

Read More »

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఖండన

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన కార్మికులు గత ఇరవై ఒక్క రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్యలకు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డి నే కారణం. ఒకవైపు ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం సాధ్యం కాదని సర్కారు చేబుతున్న కార్మికులను పక్కదారి పట్టిస్తున్నాడని ఆరోపిస్తూ హైదరాబాద్ మహానగరంలో కూకట్పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాజు అశ్వత్థామ రెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో …

Read More »

టపాసులు పేల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

దీపావళి సందర్భంగా చిన్న పిల్లాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందరూ టపాసులు పేలుస్తారు. అయితే టపాసులు పేల్చేటప్పుడు ఈ కింది జాగ్రత్తలను పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఆనందంగా దీపావళి పండుగను చేసుకోవచ్చు. మరి ఏమి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా..? * జనాలు రద్ధీగా ఉండే ప్రదేశాల్లో పేల్చకూడదు * టపాసులు కాల్చేటప్పుడు కాటన్ వస్త్రాలను ధరించాలి * చిన్నపిల్లలను ఒక్కర్నే కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి …

Read More »

ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి ,టీపీసీసీ చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. దీంతో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. …

Read More »

గవర్నర్ తమిళ సైకి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ వీ హన్మంత్ రావు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను నిన్న శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా ఈనెల ముప్పై ఒకటో తారీఖున తన నివాసంలో జరగనున్న సత్యనారాయణ వ్రతానికి రావాలంటూ గవర్నర్ తమిళ సై ను వీహెచ్ ఆహ్వానించారు. అంతేకాకుందా ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …

Read More »

హైదరాబాద్ శివారులో మహిళపై గ్యాంగ్ రేప్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పుప్పాలగూడలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను కిడ్నాప్ చేసి ఆమెపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పుప్పాలగూడ నుండి మహిళను కిడ్నాపు చేసిన దుండగులు ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అతి కష్టమైన రీతిలో ఆమె వారి …

Read More »

రైతు పాత్రలో విక్టరీ వెంకటేష్

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు వైవిద్య పాత్రలకు పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్. స్టార్డమ్ కానీ హోదా కానీ చూడకుండా పాత్ర డిమాండ్ చేస్తే యువహీరోలతో కూడా కలిసి నటించే స్వభావమున్న హీరో వెంకీ. అలాంటి వెంకీ ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలతో నేటి తరం హీరోలతో పోటి పడుతూ మరి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ …

Read More »

సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ పై అసభ్యకరమైన పోస్టులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఐదుగుర్ను శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులల్లో సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల గురించి అసభ్యకరమైన పోస్టులు చేసిన బొంతల లక్ష్మీనారాయణ,బండారి మల్లేష్ ,యాదండ్ల బాలు,యాదండ్ల వెంకటేష్,జూపాక రాజేష్ లను అరెస్టు చేసినట్లు …

Read More »

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే దీపావళి బోనస్ ను ప్రకటించి.. ఒక్కో కార్మికుడికి రూ.64,700 లను అందజేసింది. దీంతో పాటుగా మరో శుభవార్తను సింగరేణి కార్మికులకు అందించింది ప్రభుత్వం. అందులో భాగంగా సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవల భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సింగరేణి ప్రాంతంలో భూక్రమబద్ధీకరణకు గడవు పెంచాలని విన్నవించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat