Home / rameshbabu (page 1224)

rameshbabu

మంత్రి హారీష్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి క్యాబినేట్ లో బెర్త్ దక్కకపోయిన కానీ ఈ నెలలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తన్నీరు హారీశ్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నారు. అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన …

Read More »

సర్కారు బడులను దత్తత తీసుకొండి..

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ”రాష్ట్రంలోని సర్కారు బడులను బలోపేతం చేయడానికి అందరు కల్సి రావాలని ఆమె పిలుపునిచ్చారు. బడుల్లో కనీస మౌలిక వసతులను కల్పించాలని.. నాణ్యమైన విద్యను …

Read More »

సెల్ టవర్ ఎక్కిన హీరో ప్రభాస్ అభిమాని

తన అభిమాన హీరో రాకపోతే ఎక్కిన సెల్ టవర్ నుండి దూకి చనిపోతా అని బెదిరించాడు రెబల్ స్టార్ హీరో ప్రభాస్ అభిమాని.తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా కేంద్రంలో ఉడుముల ఆస్పత్రి కి సమీపంలో ఉన్న ఒక సెల్ టవర్ ఎక్కిన హీరో ప్రభాస్ అభిమాని తనను కలవడానికి హీరో ప్రభాస్ రాకపోతే ఇక్కడ నుంచి దూకి చనిపోతా అని బెదిరింపులకు దిగాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో …

Read More »

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఎంపీ..!

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మార్పు తధ్యమా..?. ప్రస్తుతమున్న అధ్యక్షుడు కే లక్ష్మణ్ స్థానంలో వేరేవాళ్లను నియమించాలని ఆ పార్టీ జాతీయ అధిష్టానం ఆలోచిస్తుందా అంటే అవును అనే అంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. పార్టీ అధినేత మార్పులో భాగంగా కొత్తవారికి.. యువకుడికి అవకాశమివ్వాలని ఆలోచనలో ఉన్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట .. ఉద్యమం నుంచి ఆ పార్టీకి అండదండగా …

Read More »

తెలంగాణ ప్రభుత్వానికి పవన్ లేఖ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారుకు జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ లేఖ రాశారు.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో చిత్రపురి కాలనీలో సినీ కళాకారులకు నివాస గృహ సదుపాయాలను గతంలో ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో చాలా మందికి అవి సరిపోలేదని .. వీలైతే మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాలని తెలుగు సినిమా వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ …

Read More »

బాలకృష్ణ అంటే చాలా భయం.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ హీరో,అగ్రనటుడు బాలకృష్ణకు ఆయన అభిమానులు భయపడతారు అని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన తన అభిమానులను చెంప చెల్లుమనేలా చెంపదెబ్బలు రుచి చూపించిన సంఘటనలు మనం చాలా చూశాము. అయితే హీరో బాలయ్య అంటే నాకు చాలా భయం అని అంటున్నది సీనియర్ నటి, అలనాటి అందాల రాక్షసి సంఘవి. ఆలీతో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ “నాకు బాలకృష్ణ గారంటే చాలా భయం. ఆయనకు చాలా కోపం …

Read More »

సంఘవికి ప్రేమలేఖలు రాసిన హీరో తమ్ముడు..!

వినడానికి వింతగా ఉన్న ఇది నిజమే. అలనాటి అందాల బ్యూటీ,సీనియర్ హీరోయిన్ సంఘవికి ఒక ప్రముఖ హీరో,స్టార్ కమెడియన్ సోదరుడు డైలీ ప్రేమలేఖలు రాసేవాడు అంట. ఈ విషయం హీరోయిన్ సంఘవి నే స్వయంగా తెలిపింది. ఈటీవీలో ప్రసారమై ఆలీ హోస్ట్ గా ఒక కార్యక్రమంలో నటి సంఘవి పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో ఆలీ మా తమ్ముడు పేరు ఖుయ్యాం బలే గుర్తుంది కదా అని అడిగాడు. దీనికి సమాధానంగా …

Read More »

నేనున్నాను..

తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులకు అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. సికింద్రాబాద్ పరిధిలో కవాడిగూడకు చెందిన పద్నాలుగేళ్ల బాలుడు సునీల్ సరిగ్గా 3ఏళ్ల కింద వచ్చిన తీవ్ర జ్వరంతో బ్రెయిన్ స్ట్రోక్ కు గురవ్వడంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నెల నెల ఖర్చులకు సర్కారు …

Read More »

విడుదలకు ముందే సైరా ను చావుదెబ్బ కొట్టిన సాహో..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు. ఈ మూవీ విడుదలకు ముందే సాహో గట్టి షాకిచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన సాహో తెలుగు రాష్ట్రాల్లో కేవలం నూట ఇరవై కోట్ల వరకు మాత్రమే వసూళ్లు సాధించింది. నైజాం ఏరియాలో కేవలం …

Read More »

తెలంగాణ ప్రైవేట్ ఆస్పత్రులు సంచలన నిర్ణయం

తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో పాటుగా డెంగీ,మలేరియా జ్వరాలు విజృంభిస్తోన్న తరుణంలో ప్రైవేట్ ఆస్పత్రులు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. అందులో భాగంగా ప్రతి రోజు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులల్లో.. కార్పోరేట్,నర్సింగ్ హోమ్ లలో రెండు గంటలు ఉచితంగా ఓపీ సేవలు నిర్వహించాలని రాష్ట్ర ఆసుపత్రుల అండ్ నర్సింగ్ హోమ్స్ అసోషియేషన్ ప్రకటించింది. సర్కారు దవఖానాల్లో డెంగీ,మలేరియా బాధితుల క్యూ ఎక్కువైతున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat