Home / rameshbabu (page 1232)

rameshbabu

పాక్ కుట్రను వెలుగులోకి తెచ్చిన దోమ..!

ఇదేమన్నా ఎస్ ఎస్ రాజమౌళి మూవీనా… పాకిస్థాన్ ను దోమ గడగడలాడించడానికి.. అయిన మీరే ఏదో కావాలని రాస్తోన్నారని అనుకుంటున్నారా.. అవన్నీ కాదు దోమ పాకిస్థాన్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టింది. అసలు విషయం ఏమిటంటే పాకిస్థాన్ అణ్వయుధాలను ,అణుబాంబులను తయారుచేస్తుందని భారత్ తో పాటు యావత్తు ప్రపంచదేశాలు ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో కరాచీలో హాకిస్ బేలో ఉన్న అణుకేంద్రంలో చైనాకు చెందిన రెండు …

Read More »

హద్దులు దాటిన నికీషా పటేల్..!

నికీషా పటేల్ సినిమాల కంటే సోషల్ మీడియా మాధ్యామాల ద్వారానే తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా దగ్గరైన భామ. కుర్రకారు మతిని పొగొట్టే అందమున్న.. చక్కని అభినయం ఉన్న కానీ అమ్మడు ఎంచుకున్న మూవీలు ఫ్లాఫ్ లు కావడంతో అమ్మడుకు సిని అవకాశాలు తగ్గాయి. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కానీ అమ్మడు తలరాత మారలేదు. అయితే తెలుగు సినిమాల సంగతేమో కానీ సోషల్ మీడియాలో ఫేస్ …

Read More »

రూ.42 చాలు అంటున్న కాజల్.. ఎందుకో తెలుసా..!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్.. లక్షల పారితోషకం.. ఒక్క సీనులో నటిస్తే చాలు లక్షలు వస్తాయి. యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు వరుస పెట్టి నటిస్తున్న హీరోయిన్ అందాల బ్యూటీ కాజల్ అగర్వాల్. అలాంటి కాజల్ కేవలం నలబై రెండు రూపాయలు అడగటం ఎంటని ఆలోచిస్తున్నారా.. అయిన ఆమెకు అంత అవసరం ఏమిటని అనుకుంటున్నారా.. అయితే అసలు ముచ్చట ఏంటంటే ప్రస్తుతం కావేరీ నది పలు కాలుష్య …

Read More »

అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్లు త్రాగోచ్చా..?

టిఫెన్ కావచ్చు.. లంచ్ కావచ్చు ఏది ఏమైన సరే అన్నం తినే సమయంలో మధ్యలో నీళ్లు త్రాగవచ్చా..?. త్రాగితే ఏమవుతుంది..?. త్రాగకపోతే ఏమవుతుంది..?. ఇలాంటి అసక్తికరమైన కొన్ని విషయాల గురించి తెల్సుకుందామా..?. సహాజంగా మనం అన్నం తినేసమయంలో మధ్యలోనే నీళ్లు త్రాగడం సహజం. అయితే అలా మధ్యలో నీళ్ళు త్రాగడం చాలా ప్రమాదకరం అని అంటున్నారు వైద్యులు. అయితే సహాజంగా అన్నం తినేసమయంలో నోట్లో ఊరే లాలజలం సరిపోదు. అందుకే …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. శ్రీరాంపూర్ పునర్జీవ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లాలో మల్యాల మండలం రాంపూర్ వద్ద పంప్ హౌస్ లు నిర్మాణం చేపట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పటికే ఐదు పంపు హౌస్ ల దగ్గర వెట్ రన్ ట్రయల్ నిర్వహించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు ఇంజనీర్లు నిర్వహించిన ఈ రన్ విజయవంతమైంది. తాజాగా రాంపూర్ వద్ద నిర్మించిన పంపుల …

Read More »

ఉపాధ్యాయు వృత్తి అనేది…. ఆదర్శమైన వృత్తి.

తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని జి.ఎం.ఆర్.గార్డెన్స్ లో పరకాల లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయదినోత్సవ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిలుగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,జడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి గారు హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన పలువురు ఉత్తమ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,జెడ్పిచైర్మన్ గండ్ర జ్యోతి గార్లు సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా …

Read More »

తెలంగాణ రైతన్న మోముపై చిరునవ్వుల కళ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతాంగం గురించి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా రైతన్నలకు రుణాలు మాఫీ చేయడమే కాకుండా పంటపెట్టుబడి కింద రైతుబంధు పేరిట రూ పదివేలను రెండు పంటలకు కల్పి ఎకరాకు ఆర్థిక సాయం ఇస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగంటల కరెంటిచ్చిన రాష్ట్రంగా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారు. …

Read More »

పేదింటి ఆడబిడ్డకు మేనమామగా సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెళ్ళికి వరం కళ్యాణలక్ష్మి అని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ఈరోజు గురువారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసారు.ఖిలావరంగల్ కు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేసారు. శంబునిపేటకు చెందిన పస్థం రేణుక,హరిజనవాడకు చెందిన మేకల మానస,ఫోర్ట్ వరంగల్ కు చెందిన వర్కాల జ్యోతి,కరీమాబాద్ కు చెందిన అల్లం లక్ష్మి,తూర్పుకోటకు చెందిన పాలమాకుల శిరీష లకు చెందిన 4లక్షల 51వేల464 …

Read More »

టీపీసీసీకి కొత్త సారథి..?

తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని త్వరలోనే తప్పించనున్న సంగతి విధితమే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ గా కొత్త వ్యక్తిరాబోతున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా ఎవరు రాబోతున్నారనే ట్విస్ట్ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో సారథి మార్పు అనివార్యమైంది. కానీ …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి విధితమే. ఇప్పటికే పలు విభాగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా వేములవాడ రాజన్న ఆలయ ప్రసాదాన్ని కొరియర్లో భక్తులకు చేరవేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ” ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat