Home / rameshbabu (page 1250)

rameshbabu

ప్రధాన జాతీయ వార్తలు

ఈ రోజు ప్రధాన జాతీయ వార్తలపై ఒక లుక్ వేద్దాం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఖండించిన ప్రముఖ హీరో కమల్ హాసన్.. కాశ్మీర్ ఆంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అధితి సింగ్ హార్షం.. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై సమావేశం కానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ.. కాశ్మీర్ లోయ శాంతియుతంగా ఉందని తెలిపిన ఆ రాష్ట్ర డీజీపీ దిల్ బాగ్ సింగ్ నేటి నుండి ఆయోధ్య కేసుపై రోజువారీ విచారణ.. …

Read More »

తర్వాత టార్గెట్ అదేనా..!

జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేసి రాష్ట్ర హోదాతో పాటు ప్రత్యేక చట్టాన్ని ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రద్దుచేసి అసెంబ్లీ వ్యవస్థ ఉన్న కేంద్రపాలితప్రాంతంగా చేసిన సంగతి విదితమే..అయితే తాజాగా ప్రధాని మోదీ హోమ్ మంత్రి అమిత్ షా తర్వాత టార్గెట్ పాకిస్థాన్ అక్రమితప్రాంతమని సమాచారం.. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ ముమ్మాటికీ భారత్లో అంతర్భాగమే. పీఓకే ,ఆక్సాచిన్ కూడా ఇండియాలో …

Read More »

ట్రైనే దారి తప్పింది

సహాజంగా మనుషులు తప్పిపోవడం.. విమానాలు దారి తప్పడం మనకు తెల్సు.. కానీ ఏకంగా ట్రైనే దారి తప్పింది. అసలు విషయానికి వస్తే అమృత్ సర్ నుంచి కొచువేలి వెళ్లాల్సిన ASR-KCVL ఎక్స్ -ప్రెస్ దారి తప్పింది.భారీగా వర్షాలు కురుస్తుండటంతో సిగ్నల్ వ్యవస్థ దెబ్బ తింది. దీంతో దారితెలియక లోకో పైలట్ ట్రైన్ ను విజయవాడ వైపు మళ్లించాడు. అలా నడిచిన రైలు సోమవారం అర్ధరాత్రి వరంగల్ రూరల్ జిల్లా చింతపల్లి …

Read More »

నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త.

సర్కారు నౌకరికోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త.దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి స్టాప్ సెలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో సివిల్ ,ఎలక్ట్రికల్ ,మెకానికల్ ఇంజనీర్ పోస్టులను ఎస్ఎస్ఎసీ భర్తీ చేయనున్నది. సంబంధిత బ్రాంచ్ ల్లో డిప్లోమో చేసిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు పదమూడో తారీఖు …

Read More »

వజ్రాసనం వలన కలిగే లాభాలేంటో

వజ్రాసనం వలన కలిగే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది వెన్నునొప్పిని నివారిస్తుంది ఆర్థరైటిస్ వంటి వ్యాధులను నివారించవచ్చు అధిక బరువును తగ్గించుకోవచ్చు మలబద్ధకం సమస్య తొలగిపోతుంది ఎముకల్ని ధృఢంగా ఉంచుతుంది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది హర్మోన్ల అసమతుల్యత లేకుండా చేస్తుంది.

Read More »

ప్రధమ స్థానంలో సికింద్రాబాద్

సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ తెరాస సభ్యత్వ నమోదు సభ మంగళవారం సితఫల్ మండి లో కోలాహలంగా జరిగింది. ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా మంత్రులు మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మారావు గౌడ్ గారి పాత్ర కీలకమైనదని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి …

Read More »

తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్

జీవితం అంతా కూడా తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ గారు అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. ఆచార్య జయశంకర్ గారి 85వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ విగ్రహానికి నివాళ్ళు అర్పించారు… ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆయన టి ఆర్ ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ గారికి కి …

Read More »

జయశంకర్ సార్ జయంతికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి

తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు.ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో ప్రో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులకు,తెలంగాణ సమాజానికి ఆయన జీవితం ఆదర్శం.. సార్ కలలు నెరవేర్చేదిశగానే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

Read More »

గోదావరికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మేడిగడ్డకు చేరుకున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి వెంట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్,రాజ్యసభ జోగినపల్లి ఎంపీ సంతోష్‌కుమార్, సీఎంవో, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రికి మేడిగడ్డ వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు పుట్టమధు, శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ ఘనంగా స్వాగతం పలికారు. …

Read More »

ఫోటో కొట్టు ..రూ.100 పట్టు

మీరు చదివింది నిజమే.. ఫోటో కొట్టు వంద పట్టు.. ఈ విధానం నవ్యాంధ్రలోని విజయవాడలో తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అసలు విషయానికొస్తే విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తామని సీఎస్ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే భూసారం తగ్గుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే విజయవాడ నగర వాసులంతా చైతన్యవంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ఎవరైన సరే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అమ్మినా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat