వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం 12.23గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఇంటి నుండి ఇందిరాగాంధీ స్టేడియంకు బయలుదేరారు.జగన్ వెంట తల్లి వైఎస్ విజయమ్మ,సతీమణి వైఎస్ భారతి,ఇద్దరు కుమార్తెలు వర్ష,హార్ష,సోదరి వైఎస్ షర్మీల తోడుగా బయలు దేరారు. అయితే జగన్ మధ్యాహ్నాం …
Read More »కారు నడుపుకుంటూ వచ్చిన బుడతడు.ఎవరు ఆ బుడతడు..!
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో దేశంలో పలుచోట్ల నుండి పలువురు ముఖ్యమంత్రులు,మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,నేతలు తరలివస్తోన్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే రాష్ట్రం నలుమూలాల నుండి భారీ సంఖ్యలో హజరయ్యారు. నగరమంతా వైసీపీ అభిమానులు,నేతలు,కార్యకర్తలతో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక బాలాభిమాని స్వయంగా కారును నడుపుకుంటూ వచ్చాడు. …
Read More »సీఎంగా వేదిక నుండే జగన్ “కీలక” ప్రకటన..?
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం విజయవాడలో చాలా నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలు రాజకీయ పార్టీల అధినేతలు, నేతలు,వైసీపీ శ్రేణులు,వైఎస్సార్ అభిమానులు వేలాదిగా తరలిరానున్నారు. అయితే ,ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అదే రాష్ట్ర విభజన తర్వాత …
Read More »“జగన్ అనే నేను”..!
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ నూట యాబై ఒక్క స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం విజయవాడ వేదికగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారనంతరం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తీసుకునే మొదటి …
Read More »ట్విట్టర్ సాక్షిగా ఉన్న కాస్త”పవన్ ఇజ్జత్తు”తీసిన వర్మ
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న శుభతరుణంలో ప్రముఖ టాలీవుడ్ బాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రముఖ టాలీవుడ్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ సాక్షిగా పవన్ ను ఏకిపారేశాడు వర్మ.ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశించి చేసిన …
Read More »ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారు..!
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే. అయితే జగన్ తోపాటుగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ముందు భావించిన కానీ మంత్రి వర్గ విస్తరణ తర్వాత చేయడానికి జగన్ మొగ్గుచూపినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వచ్చే జూన్ నెల పదకొండు,పన్నెండు తారీఖుల్లో …
Read More »రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
ఇటీవల విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున నిలబడిన అనుముల రేవంత్ రెడ్డి మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు అనుముల రేవంత్ రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో …
Read More »ఇలా చేసిన ఏకైన మాజీ సీఎం “చంద్రబాబే”
ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది రేపు గురువారం విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్,సీపీఎం,సీపీఐ పార్టీ కార్యదర్శులను,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ …
Read More »సీఎంగా జగన్ “తొలి సంతకం”దేనిపైనో తెలుసా..?
నవ్యాంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి వర్యులుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రేపు గురువారం విజయవాడ వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెల్సిందే. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ నూట యాబై ఒక్క స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. ఇరవై రెండు ఎంపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో తొమ్మిది లేదా పదకొండు మందితో రేపు గురువారం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా …
Read More »“ప్రకాశం”జిల్లా నుండి వీళ్ళే మంత్రులు..?
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ దేశ రాజకీయాలను తనవైపు తిప్పుకుంటూ ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. వైసీపీ ధాటికి మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన మంత్రి నారా లోకేశ్ నాయుడుతో సహా పలువురు మంత్రులు,సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. ఈక్రమంలో రేపు అనగా ఈ …
Read More »