Home / rameshbabu (page 1326)

rameshbabu

టీడీపీ అంటే దొంగ‌ల పార్టీ..

తెలుగుదేశం పార్టీపై బీజేపీ నేత‌ల ఎదురుదాడి తారాస్థాయికి చేరుతోంది. కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాసం పెట్టి ఓడిపోయిన నేప‌థ్యంలో ఇది మరింత‌గా ముదిరింది. మాజీ కేంద్ర‌మంత్రి, పార్టీ అగ్ర‌నేత పురంధీశ్వ‌రి, బీజేపీ అధికార ప్రతినిధి సుదీశ్ రాంబోట్ల హైద‌రాబాద్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ చంద్ర‌బాబు తీరుపై మండిప‌డ్డారు. చంద్ర‌బాబు పెట్టిన అవిశ్వాస తీర్మానం లేస్తే మనిషిని కాను అనే చిన్నప్పటి కథలాగా ఉందని పురందీశ్వ‌రి ఎద్దేవా చేశారు. మోడీ ప్రభుత్వాన్ని కులదోస్తాం …

Read More »

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కోసం ఏకంగా 45కోట్లు..!

ఏపీలోని అనంతపురం టీడీపీ లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా రేపు శుక్రవారం లోక్ సభలో జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు కూడా హాజరు కాను అని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు ఉండి ఈ వివాదానికి జీవోతో ముగింపు పలికారు.దీంతో మొంకుపట్టుకోని కూర్చున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి …

Read More »

టీడీపీలో అవిశ్వాస తీర్మానం రచ్చ..

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ రేపు శుక్రవారం లోక్ సభలో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ.అయితే నిన్న బుధవారం లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో రేపు జరగనున్న అవిశ్వాస తీర్మానం మీద చర్చకు మాట్లాడాల్సిందిగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

మోక్షజ్ఞతో రకుల్ ప్రీత్ సింగ్..!

టీడీపీ పార్టీ హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే,ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో అందాల రాక్షసి,బక్కపలుచు భామ రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టనున్నదా..!.చిన్న హీరో పక్కన నటించి తెలుగు సినీమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తర్వాత స్టార్ హీరోల పక్కన నటిస్తూ ఒకపక్క అందాలను ఆరబోస్తూ. మరో పక్క చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ టాప్ హీరో యిన్ స్థాయికి చేరుకుంది.ఈ క్రమంలో టీడీపీ పార్టీ …

Read More »

అధికార పార్టీ నేతకి చెందిన హోటల్లో ప్రముఖ యాంకర్లతో అర్ధరాత్రి..!

ఏపీలో రాజధాని ప్రాంతానికి దగ్గరలో విజయవాడనగరంలోని భవానీపురంలో ఉన్న అధికార టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేతకు చెందిన ఒక ప్రముఖ హోటల్‌పై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. ఆ హోటల్లో మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్‌ చేసి.. ఐదుగురు ప్రముఖ తెలుగు యాంకర్లుగా పని చేస్తున్న మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన సదరు నేత ముఖ్య అనుచరుడి …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు షాకిచ్చిన మరో టీడీపీ ఎంపీ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ఎంపీ షాకిచ్చారు.ఇప్పటికే తన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల ఇరవై ఐదో తారిఖున టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను అని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అల్టీమేటం జారీచేసిన సంగతి తెల్సిందే.ఇది మరిచిపొకముందే మరో టీడీపీ ఎంపీ ఆయన బాటలో నడిచారు.నిన్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రప్రభుత్వం మీద టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో …

Read More »

సింగర్ సునీతకు మళ్ళీ పెళ్ళా..!

భాషతో సంబంధం లేకుండా పాటలు పాడుతూ..స్టార్ హీరోయిన్లకు వాయిస్ ఓవర్ ఇస్తూ సినీమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సునీత. మొత్తం ఏడు వందల యాబైకి పైగా సినీమాలకు ఆమె పని చేశారు. అయితే పంతొమ్మిదేళ్ళ వయస్సులోనే సింగర్ సునీతకు కిరణ్ అనే వ్యక్తితో పెళ్ళి అయింది. ఇద్దరు పిల్లలు కూడా. ఆ తర్వాత కొన్ని కారణాల వలన ఆమె కిరణ్ నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు …

Read More »

ఈ నెల 25న టీడీపీకి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా..!

ఏపీ అధికారక టీడీపీ పార్టీకి చెందిన నేత,అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు గురువారం నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలకు హజరు కావడంలేదని తేల్చి చెప్పారు..తాజాగా ఆయన గురించి ఒక వార్త జిల్లా టీడీపీ వర్గాల్ హాల్ చల్ చేస్తుంది. ఈ వార్తల సారాంశం ఏమిటంటే జిల్లాలోని గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా టీడీపీలో చేరబోతున్నారు. ఆయన టీడీపీ …

Read More »

ధోనీ అభిమానులకు చేదువార్త..!

ఎంఎస్ ధోనీ టీం ఇండియా దిగ్గజ ఆటగాళ్ళ తర్వాత అంతగా పాపులారీటీని సంపాదించుకున్న ఆటగాడు. పొట్టి క్రికెట్ ప్రపంచ కప్ నుండి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ వరకు.. టెస్ట్ క్రికెట్లో నెంబర్ వన్ స్థానం నుండి వన్డే క్రికెట్లో నెంబర్ వన్ స్థానం వరకు టీం ఇండియాను నిలబెట్టిన మాజీ కెప్టెన్.. అయితే సరిగ్గా మూడున్నరేళ్ళ కింద టెస్ట్ క్రికెటుకి గుడ్ బై చెప్పిన ధోనీ తాజాగా వన్డే …

Read More »

తెలంగాణ వ్యాప్తంగా రూ.5 భోజనం క్యాంటీన్లు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,ప్రముఖ స్వచ్చంద సంస్థ అయిన హరేకృష్ణ మూవ్ మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పలు చోట్ల రూ.ఐదుకే భోజన పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెల్సిందే.ఈ కార్యక్రమం వలన నగరంలో కొన్ని లక్షల మంది ఆకలి తీరుతుంది. ఈ పథకానికి నగర వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురపాలికల్లో కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat