తెలుగుదేశం పార్టీ అంటే నాటి నలబై ఏళ్ళ కాంగ్రెస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా ..కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఎండగడుతూ పెట్టిన పార్టీ అని నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం రోజు చెప్పిన మొదటి .నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందంటూ ఇంతకాలం గొప్పలు చెప్పుకున్న ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి , టీడీపీ …
Read More »ఏపీలో రూ.30,000 కోట్ల కుంభ కోణం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా గత నాలుగు ఏళ్ళుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో టీడీపీతో దోస్తానం చేసిన బీజేపీకి చెందిన నేతలు రాష్ట్ర హౌజింగ్ …
Read More »గొప్ప మనస్సును చాటుకున్న GWMC కార్పోరేటర్ నల్ల స్వరూపరాణి రెడ్డి..
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని స్థానిక నలబై ఏడో డివిజన్ కార్పొరేటర్ ,స్టాండింగ్ కమిటీ మెంబర్ నల్ల స్వరూప రాణి రెడ్డి తన గొప్ప మనస్సును చాటుకున్నారు .అందులో భాగంగా జిల్లాకు చెందిన ప్రజానాయకుడు దాస్యం ప్రణయ్ భాస్కర్ 19వ వర్దంతి సందర్భంగా ఈరోజు శనివారం గ్రేటర్ వరంగల్ మహానగరంలో 47వ డివిజన్ లో ఉన్న స్థానిక సమ్మయ్య నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మరియు స్థానిక విద్యానగర్ …
Read More »మాజీ ఎమ్మెల్యేతో సహా టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామాలు ..!
ఏపీలో నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ అధికార తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గానికి సంబంధించిన కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిట్టినేని శివరామకృష్ణకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వకపోవటం పట్ల నిరసనగా నూజివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొట్లూరి సత్యనారాయణ ,ఆగిరిపల్లి మండల అధ్యక్షులు కొండా మంగయ్య ,నూజివీడు పట్టణ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గోపిశెట్టి కుమార్ …
Read More »కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి : మంత్రి కేటీఆర్
ఉమ్మడి పాలమూరు జిల్లా వెనకబాటుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఆ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని దివిటిపల్లిలో ఐటీ టవర్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పాలమూరు పౌరుషాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలకు చూపించాలని చెప్పారు. పాలమూరు జిల్లా వలసలకు కాంగ్రెస్ నేతలే …
Read More »ఆరోపణలు బుుజువు చేస్తే అంబేద్కర్ సాక్షిగా ఉరి వేసుకుంటా..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నాడు తెలంగాణ ఉద్యమంలో నిస్వార్ధ సైనికుడిలా పని చేశా.నేడు స్వరాష్ట్రంలో నాలుగేళ్లుగా నియోజకవర్గ అభివుద్దితో పాటు ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నా.. ఉద్యమ సమయంతో పాటు ప్రజా ప్రతినిధిగా ఏనాడు ఏ చిన్న తప్పు చేయలేదు. నా ఎదుగుదలను ఓర్వలేక నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం మంచిర్యాల పట్టణానికి చెందిన …
Read More »ప్రతి గ్రామానికో నర్సరీ సీఎం కేసీఆర్..
బిసిలు, ఎంబిసిలకు స్వయం ఉపాధి పథకాలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్నివెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బిసి రెసిడెన్షియల్స్ అదనంగా ప్రారంభించాలని చెప్పారు. ప్రతీ గ్రామంలో నర్సరీ పెంచి వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరం …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం ఓ చారిత్రక ఘట్టానికి పూనుకున్నది. సీఎం కెసిఆర్ చొరవతో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వైద్య ఆరోగ్యశాఖలో ఒకే సారి భారీగా పోస్టుల నియామకాలు జరిగాయి. దీంతో తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వాళ్ళకు ధీటైన జవాబు లభించింది. తెలంగాణలో జాబుల జాతర కొనసాగుతున్నది. దానికి కొనసాగింపుగా వైద్య ఆరోగ్యశాఖలో అనేక పోస్టులకు నోటిఫికేషన్లు పడ్డాయి. తాజాగా వైద్య ఆరోగ్య చరిత్రలో మొట్ట మొదటి సారిగా 919 సివిల్ అసిస్టెంట్ …
Read More »మంత్రి కేటీఆర్ మానవతా దృక్పథం..!
జీహెచ్ఎంసీ చేపట్టిన ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపులో ఆక్రమణల తొలగింపులో వీధి వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని సున్నితంగా వ్యవహరించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మంత్రి కేటీ రామారావు ఈరోజు సమీక్షించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో జీహెచ్ఎంసి కమిషనర్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ , విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి మరియు ఇతర ఉన్నతాధికారులు …
Read More »ఎంపీ కవిత మరో గొప్ప సంచలన నిర్ణయం..!
తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎంపీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ జిల్లా వాసులు వేవేల ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల బంధువులకు మధ్యాహ్నం పూట భోజనం పెట్టే కార్యక్రమాన్ని గురువారం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆధ్వర్యంలో ప్రారంభమైంది మొదటగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తర్వాత ఈ కార్యక్రమం కొనసాగుతోంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజన సదుపాయం ఆస్పత్రి కల్పిస్తోంది. అయితే రోగులకు …
Read More »