Home / rameshbabu (page 138)

rameshbabu

‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 46వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 46వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా బాపునగర్, వీకర్ సెక్షన్ కాలనీల్లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ దాదాపుగా పూర్తి చేసిన అన్నీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. మిగిలి ఉన్న పనులు తెలుసుకొని త్వరలోనే వాటిని పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే …

Read More »

దేశంలో తగ్గని కరోనా వైరస్‌ వ్యాప్తి

దేశంలో కరోనా వైరస్‌  వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 10 వేల లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ  వెల్లడించిన వివరాల ప్రకారం.. 1,08,436 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 9,111 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,48,27,226 కి చేరింది.

Read More »

గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలిదఫాగా 9,231 పోస్టులను నియమిస్తామని ప్రకటించింది. అందులోభాగంగా డిగ్రీ లెక్చరర్స్‌ (డీఎల్‌), జూనియర్‌ లెక్చరర్స్‌ (జేఎల్‌), ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టుల పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను సోమవారం తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ట్రిబ్‌) విడుదల చేయనున్నది. జోనల్‌, మల్టీ జోనల్‌ వారీగా ఉన్న పోస్టుల వివరాలతోపాటు నిర్దేశిత …

Read More »

తెలంగాణ ప్రజలకు వైసీపీ  నాయకులు క్షమాపణలు చెప్పాలి

తెలంగాణ ప్రజలకు వైసీపీ  నాయకులు క్షమాపణలు చెప్పాలని జనసేన   అధినేత పవన్‌ కల్యాణ్‌   డిమాండ్‌ చేశారు. నేతలు వేరు.. ప్రజలు వేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫైరయ్యారు. విమర్శలు చేస్తే నేతలు, ప్రభుత్వాలపై చేయాలి గానీ.. తెలంగాణ ప్రజలు, రాష్ట్రంపై చేయడం సరైనది కాదన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మంచిదికాదని.. వైసీపీ నాయకులు, మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ‘రెండు మూడు రోజులుగా తెలంగాణ మంత్రి …

Read More »

సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్‌

సన్నరకం ధాన్యానికి భారీగా డిమాండ్‌ పెరిగింది. యాసంగి సీజన్‌లో గతంలో ఎప్పుడూ లేనివిధంగా క్వింటాలుకు రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. అయినప్పటికీ మిల్లర్లు, వ్యాపారులు పొటీపడి కొనుగోలు చేస్తున్నారు. రైతులు పంట కోసిందే ఆలస్యం మిల్లర్లు, వ్యాపారులు పొలంలోకే వెళ్లి ధాన్యం కొంటున్నారు. కొందరైతే రైతులకు ముందుగానే అడ్వాన్స్‌ చెల్లిస్తున్నారు. దేశంలో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోటమే దీనికి కారణమని వ్యాపారులు చెప్తున్నారు. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వరిసాగు భారీగా …

Read More »

మాన‌వ‌త్వం చాటుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

మనసున్న మహారాజు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరోసారి మాన‌వత్వం చాటుకున్నారు..వివరాల్లోకి వెలితే..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు హైద‌రాబాద్ నుంచి దుబ్బాక కి వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఓ కారు అదుపుత‌ప్పి బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదాన్ని చూసిన ఎంపీ గారు కారు ఆపి, క్ష‌త‌గాత్రుల వ‌ద్ద‌కు వెళ్లారు. ప్ర‌మాదం జ‌రిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. వారిలో మ‌నోధైర్యం నింపారు. అనంత‌రం క్ష‌త‌గాత్రుల‌ను ద‌గ్గ‌రుండి ద‌వాఖాన‌కు …

Read More »

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. నాన్దేడ్ , కాందార్ లోహ వంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలైన ఈ చేరికల పర్వం, మధ్య మహారాష్ట్రకు చేరుకున్నది. ఈ మేరకు దిన దిన ప్రవర్ధమానమౌతు, మహా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ విస్తరిస్తూ మరాట ప్రజల హృదయాల్లో పాగావేసుకొంటున్నది. జాతీయస్థాయిలో అధినేత సిఎం కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజాదరణ పెరుగుతున్నదనడానికి, మహారాష్ట్ర లో కొనసాగుతున్న ఈ చేరికల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat