గతంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ సర్కారు అప్పటివరకు ఉన్న పాత ఐదు వందలు ,వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి ప్లేస్ లో కొత్త ఐదు వందలు ,రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .అయితే కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటివరకు ఏటీఎం లదగ్గర నో క్యాష్ బోర్డులు దర్శనమివ్వడమే కాకుండా ఏకంగా ప్రస్తుతం రెండు వేల రూపాయల నోట్లు కూడా జాడ …
Read More »టీడీపీ నేతలతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో పాటుగా టీడీపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే . see also : గన్ననరం టీడీపీ ఎమ్మెల్యే …
Read More »కేంద్రంలో చేతిలో బాబు జుట్టు..మరో రూ.120కోట్లతో అడ్డంగా బుక్..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జుట్టు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ చేతిలో ఉందా ..అందుకే ఆ పార్టీకి చెందిన కింది స్థాయి నేత నుండి ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు వరకు అందరూ కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తూ ..బీజేపీ పార్టీ ఓటమికి కష్టపడుతున్నారా అని అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు.మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు …
Read More »పవన్ కళ్యాణ్ ను ప్రేమించా -యంగ్ హీరోయిన్…
టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రేమించాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరోయిన్.ప్రస్తుతం ఈ కామెంట్లపై సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు ఐదో వైఫ్ రెడీ అయిందని పోస్టులు పెడుతూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు .అసలు విషయానికి ప్రముఖ నటి శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తున్న సంగతి విదితమే.దీని …
Read More »2019ఎన్నికల్లో వైసీపీదే అధికారం -ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు ..!
ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారంలోకి వస్తుందా ..గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలకు ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలం కావడంతో ఐదు కోట్ల ఆంధ్రులు వైసీపీ వైపు చూస్తున్నారా అంటే అవును అనే అంటున్నారు ఏపీ …
Read More »చిన్న లాజిక్ మరిచిపోయి అడ్డంగా బుక్ అయిన తెలుగు తమ్ముళ్ళు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీపై ..ఆ పార్టీకి చెందిన నేతలు ముఖ్యంగా ఆ పార్టీ అధినేత ,గత నాలుగు ఏండ్లుగా తెలుగు తమ్ముళ్ళ అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషప్రచారం చేయడంలో అధికార పార్టీ,దానికి వంతు పాడే పచ్చ మీడియా ముందుంటుంది అనేవిషయం తెల్సిందే.చీటికి మాటికి అయినకాడికి ..లేనికాడికి అసత్య …
Read More »టీడీపీ యువ ఎమ్మెల్యేకు నిద్ర లేకుండా చేస్తున్న ఎంపీ బుట్టా రేణుక ..!
ఆమె 2014 ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్త ..అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున కర్నూలు లోక్ సభ స్థానానికి నిలబడి టీడీపీ అభ్యర్థిపై నలబై మూడు వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలుపొంది పార్లమెంటు లోపల అడుగు పెట్టింది ..అలా అప్పటివరకు కేవలం ఒక ప్రముఖ సాధారణ వ్యాపారవేత్తగా ప్రాచుర్యం పొందిన ఆమె ఒక్కసారిగా వైసీపీ …
Read More »వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ..జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరవై ఏడుమంది ఎమ్మెల్యేలు ,ఎనిమిది మంది ఎంపీలు గెలుపొందిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు లొంగి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్నారు .అయితే పార్టీలో చేరే టైంలో …
Read More »వైసీపీలోకి “సింహాపురి” టీడీపీ మాజీ మంత్రి -ముహూర్తం కూడా ఫిక్స్ ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది .నిన్న కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దాదాపు మూడు వేలమందితో వైసీపీ కండువా కప్పుకున్నారు .నేడు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి త్వరలోనే వైసీపీ పార్టీలోకి రానున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు …
Read More »బాబు దీక్షపై వైరలవుతున్న సెటైరికల్ వీడియో ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తారీఖున నిరహార దీక్ష చేయాలనీ నిర్ణయించిన సంగతి తెల్సిందే .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ..ప్రస్తుత కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల సమయంలో తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులకిచ్చిన ఎన్నికల హామీ ప్రత్యేక హోదా హమీను నెరవేర్చలేదని కారణంతో ఆ ఒక్క …
Read More »