ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఎన్డీఏ సర్కారు రథసారధి ,ప్రధానమంత్రి నరేందర్ మోదీ ల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.రాష్ట్ర విభజన సమయంలో ,గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి యూటర్న్ తీసుకున్నదని బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీ తెగదెంపులు చేసుకున్న సంగతి కూడా తెల్సిందే. అయితే ఇలాంటి తరుణంలో రానున్న …
Read More »ఏ పార్టీలో చేరతారో క్లారిటీచ్చిన ముద్రగడ …!
ఏపీ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తారు .అందులో భాగంగా ఆయన రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టీడీపీలో చేరతారు అని కొంతమంది …లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరతారు అని మరికొంతమంది ..కాదు కాదు అతని సామాజిక వర్గానికి చెందిన ..టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని …
Read More »వెలుగులోకి వచ్చిన మరో బ్యాంకు కుంభకోణం ..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏదో ఒక చోట ఏదో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి రావడం మనం గమనిస్తూనే ఉన్నాము .ప్రముఖ వ్యాపార వేత్త విజయ్ మాల్యా దగ్గర నుండి నిన్నటి పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణంలో ప్రధాన పాత్ర ఉన్న నీరవ్ మోదీ వరకు అనేక సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాము . తాజాగా మరో బ్యాంకు కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .దాదాపు ఆరు వందల …
Read More »ఏపీకి ప్రత్యేక హోదా పై కోదండరాం సంచలన వ్యాఖ్యలు ..!
తెలంగాణ జేఏసీ చైర్మన్,ఇటివల తెలంగాణ జనసమితి అనే కొత్త పొలిటికల్ పార్టీ పెట్టిన ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో రాజకీయాల్లో అరంగేట్రం చేయబోతున్న రిటైర్డ్ ప్రొఫెసర్ ఏపీ ప్రజలకు సంబంధించిన అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వద్దని ఆయన కోరారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణంతో నష్టం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.ఏపీకి ప్రత్యేక హోదా …
Read More »రంగస్థలం ఖాతాలో మరో రికార్డు ….!
టాలీవుడ్ మెగా పవర్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సమంతా హీరోయిన్ గా ఆది పినిశెట్టి ,సీనియర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ,సీనియర్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ రంగస్థలం . విడుదలైన మొదటి రోజు తోలి షో నుండి నేటివరకు అందర్నీ ఆకట్టుకుంటూ బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డ్లను కొల్లగోడు తుంది.తాజాగా ఈ …
Read More »2019ఎన్నికల్లో టీ-కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి …!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు నిలబడతారనే అంశం మీద క్లారిటీ వచ్చినట్లుంది.గత నాలుగు ఏండ్లుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూనియర్ నేతల దగ్గర నుండి తలపండిన సీనియర్ నేతల వరకు అందరూ తమ తమ అనుచవర్గం దగ్గర ..నియోజకవర్గాల్లో మేమే ముఖ్యమంత్రులమని ప్రచారం చేసుకుంటున్న సంగతి విదితమే . తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,మాజీ కేంద్ర మంత్రి …
Read More »సభ సాక్షిగా…బాబును జోకర్ను చేసేసిన టీడీపీ నేతలు..!
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. అధినాయకుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే ఎంతో గౌరవం…అంటూ డబ్బా కొట్టుకునే టీడీపీ నేతలు ఇకా ఆ ప్రచారానికి ఆపివేయాల్సిందే. సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు సాక్షిగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులు చేసిన పనికి జనాలు నవ్వుకోవడమే కాకుండా బాబునే కామెడీగా మార్చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలుగు …
Read More »తమన్నా ఖాతాలో మరో భారీ ప్రాజెక్టు .!
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా నక్క తోక తొక్కింది. ఇటీవల ప్రముఖ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకొని ఆనందంలో ఉన్న అమ్మడుకు మరో ఆనందపడే లక్కీ ఛాన్స్ దక్కింది .టాలీవుడ్ సీనియర్ అగ్రనటుడు ,మెగా స్టార్ చిరంజీవి హీరోగా లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ “సైరా”.నయనతార హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి తీస్తున్నాడు .మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ …
Read More »ఎంఎస్ ధోనీకి రూ .150కోట్లు ఏకనామం పెట్టిన ఆమ్రపాలి ..!
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఆమ్రపాలి పై న్యాయపోరాటానికి దిగారు .ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఆమ్రపాలి గ్రూపుపై ఎంఎస్ ధోని పిర్యాదు చేశారు .అందులో భాగంగా ఆమ్రపాలి సంస్థ తనకు మొత్తం నూట యాభై కోట్లు ఇవ్వాలని ఆరోపిస్తూ దావా దాఖలు చేశారు .ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎంఎస్ ధోనీకి ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు …
Read More »వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ మాజీ మంత్రి తనయుడు …!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొసనసుగుతూనే ఉంది .అందులో భాగంగా నిన్న శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన సమయంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి తన అనుచవర్గంతో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .తాజాగా వైఎస్సార్ కడప జిల్లాకు మాజీ మంత్రి ,టీడీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి తనయుడు హర్షవర్ధన్ …
Read More »