నారా చంద్రబాబు నాయుడుకు అధికార టీడీపీ పార్టీకి చెందిన రెండున్నర దశాబ్దాల పాటుగా అహర్నిశలు కష్టపడి చేసిన సీనియర్ నేత ,ఆ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు బిగ్ షాకిచ్చారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవివ్వడంతో ఆయన తీవ్ర కలత చెందారు. రెండున్నర దశాబ్దాల పాటుగా పార్టీకోసం అహర్నిశలు కష్టపడితే …
Read More »ఛార్మిను ప్రేమలో దించింది ఇతనే ..!
ఛార్మి చిన్నవయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కుర్ర హీరో దగ్గర నుండి మోస్ట్ సీనియర్ స్టార్ హీరో వరకు అందరితో అడిపాడింది అమ్మడు.అయితే ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన ప్రేమాయణం గురించి వివరించింది.ఈ క్రమంలో అమ్మడు మాట్లాడుతూ తన ప్రేమ విఫలమైంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తీతో ప్రేమలో పడ్డాను.అయితే కేవలం రెండు విషయాల వలన తమ ప్రేమ విఫలమైంది.ఒకవేళ మేము పెళ్లి చేసుకున్న …
Read More »ఏపీలో వెయ్యి కోట్ల స్కాము ..ఆధారాలు “దరువు”చేతిలో ..!
ఏపీలో టీడీపీ నేతల అవినీతి రోజుకో వింత రూపం దాల్చుకుంటుంది.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా గాలి నిప్పు నీరు నింగి కాదేది అవినీతి చేయడానికి అన్నట్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతి ఇంటికి బాత్రూం అనే స్కీమ్ ను కూడా అవినీతి చేయడానికి రాష్ట్రంలో ఉన్న అధికార టీడీపీ నేతలు …
Read More »వైసీపీ అధినేత జగన్ సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినాయకత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.ఈ రోజు సోమవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రజాసంకల్ప యాత్రకు బ్రేక్ ఇచ్చిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పార్టీ ఎంపీలతో ,సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో కల్సి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు …
Read More »సినిమా వాళ్ళంటే అంత చులకనా -మంచు లక్ష్మీ ఫైర్ ..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందినవారిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 ఎడిటర్ సాంబశివరావు మీద మా అధ్యక్షుడు శివాజీ రాజా అధ్వర్యంలో హైదరాబాద్ మహానగరంలో జుబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ ఇండస్ట్రీ వారి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ..పరువుకు భంగం కల్గించే విధంగా ప్రవర్తించిన కానీ వారిని వదిలిపెట్టం.వారి వెనక …
Read More »ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త ..30జీబీ డేటా ఫ్రీ..!
మీరు ఎయిర్టెల్ నంబర్ ను వాడుతున్నారా ..మీకు స్మార్ట్ ఫోన్ ఉందా ..అయితే ఎయిర్టెల్ శుభవార్తను ప్రకటించింది.ప్రముఖ టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ సంస్థ 4జీ వోల్టే సర్వీసులను అధికారకంగా ప్రారంభించే పనిలో ఉంది.అంతకంటే ముందు సాంకేతక సన్నద్ధత,లోపాల గుర్తించడానికి ఫోర్ జీ వోల్టే బీటా సేవలను దేశ వ్యాప్తంగా కొన్ని సర్కిళ్ళను ఆరంభించింది. అందులో భాగంగా ఉచితంగా మేమందించే డేటాను వాడుకోండి.మా సేవలు ఎలా ఉన్నాయో పరిశీలించి అభిప్రాయాలను …
Read More »టీవీ5 ఎడిటర్ ఇ సాంబశివరావుపై పోలీసు కేసు నమోదు ..!
ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్స్ కు చెందిన టీవీ5 వైస్ ప్రెసిడెంట్ ,ఎడిటర్ ఇ సాంబశివరావు ఏపీకి ప్రత్యేక హోదా అనే చర్చను ప్రముఖ దర్శకనిర్మాత రచయిత అయిన పోసాని కృష్ణమురళితో నిర్వహించిన సంగతి విదితమే.ఈ చర్చ కార్యక్రమంలో భాగంగా సాంబశివరావు మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రోకర్లు లేరా ..? లం.ముం.లు లేరా ..రియల్ ఎస్టేట్ పేరిట దోచుకునే దళారులు లేరా అని ఇండస్ట్రీలోని మహిళా క్యారెక్టర్ …
Read More »ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ .!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఇటు తెలంగాణ అటు ఏపీ కి కల్పి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ గా ఈ ఎస్ ఎల్ నరసింహన్ వ్యవహరిస్తున్న సంగతి విదితమే .అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త గవర్నర్ రానున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాకి చెందిన ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఒక వార్త కథనాన్ని ప్రచురించింది .ఈ కథనంలో పాండిచ్చేరి …
Read More »క్రికెటర్ మహమ్మద్ షమీ కు రోడ్డు ప్రమాదం..!
గత కొద్దీ రోజులుగా ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియా లో తెగ వినపడుతున్న పేరు టీం ఇండియా ఆటగాడు మహమ్మద్ షమీ .గత పక్షం రోజులుగా తన భార్య హసిన్ జహాన్ తో వివాదాలతో ఆయన వార్తల్లో నిలుస్తున్నారు .తాజాగా క్రికెటర్ షమీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు . డెహ్రాడూన్ నుండి దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్ళుతుండగా ఈ ప్రమాదం జరిగింది .అయితే స్వల్ప …
Read More »ఏపీకి ప్రత్యేక హోదా ..కానీ -బీజేపీ..!
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి అధికార టీడీపీ వరకు ,ప్రజాసంఘాల దగ్గర నుండి ప్రజల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు అయిన బీజేపీ ,టీడీపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని చేయని పోరాటాలు లేవు .ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అయితే ఏకంగా కేంద్రం మీద …
Read More »