ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి అధికార టీడీపీ పార్టీ నుండి వలసల జోరు మొదలైంది .అందులో భాగంగా ఇటీవల జగ్గంపేట కు చెందిన టీడీపీ సీనియర్ నేత జ్యోతుల చంటిబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .తాజాగా ఆ పార్టీకి చెందిన సత్తెనపల్లి నియోజక వర్గ టీడీపీ పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల రాజనారాయణ వైసీపీ అధినేత సమక్షంలో వైసీపీ తీర్ధం …
Read More »పల్నాడులో ఎవరికన్నా కష్టమోస్తే కళ్ళు మూసి తెరిచేలోపు మీముందుంటా ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పంతొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . పాదయాత్రలో భాగంగా జగన్ నరసారావు పేట లో పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా నరసారావు పేటలో భారీ బహిరంగ సభను నిర్వహించారు .ఈ సభలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు …
Read More »తెలంగాణ రాష్ట్రంలో మరో 14 వేల కొలువులు ..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా అన్ని వర్గాల కోసం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు పదకొండు వేల కానిస్టేబుల్ …
Read More »వాట్సాప్ అప్డేట్ చేసుకున్నారా ..లేదా .అయితే మీకోసమే ఇదే ..!
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేనోళ్ళు లేరంటే అతిశయోక్తి కాదేమో .అంతగా స్మార్ట్ ఫోన్ మానవ దైనందిన జీవితంలో భాగమైంది. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ ఫోన్లో వాట్సాప్ లేకుండా ఉండరు .అలాంటి వాళ్ళ కోసమే ఈ వార్త .వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. అందులో భాగంగా టైం తో పాటుగా లొకేషన్ స్టిక్కర్లు ను పంపుకునే సదుపాయాన్ని …
Read More »తెలంగాణలో మున్సిపాలిటీలుగా 23నగర పంచాయితీలు ..!
తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు నగర పంచాయితీలను మున్సిపాలిటీలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది.అందులో భాగంగా రాష్ట్రంలో సత్తుపల్లి ,మధిర,బడంగ్ పేట్,పెద్ద అంబర్ పేట్ ,నర్సంపేట్ ,గజ్వేల్ ,వేములవాడ ,కొల్లాపూర్ ,అయిజ,అచ్చంపేట్ ,నాగర్ కర్నూల్ ,కల్వకుర్తి ,ఇబ్రహీం పట్నం ,హుజూర్ నగర్ ,జమ్మికుంట,పరకాల ,హుస్నాబాద్ ,బాదేపల్లి ,దేవరకొండ,ఆందోల్,జోగిపేట్ ,హుజురాబాద్ లను మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ..
Read More »రాత్రిపూట పడుకునే ముందు ఇవి తిన్నారో మీ పని అంతే..!
రాత్రిపూట సరిగ్గా తిన్న కానీ ఎంత గింజుకుంటున్న కానీ నిద్ర పట్టదు.దీంతో రాత్రి అంతా జాగారమే.మొబైల్ ఉంటె దాంట్లో నెట్ ఆన్ చేసి ఒకటే చాటింగ్ ..సేర్పింగ్ ..ఇలా ఆ రాత్రిని గడిపేస్తాం.అయితే మనకు సరిగ్గా నిద్రపట్టకుండా ఉండటానికి కూడా మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణమవుతుందని అంటున్నారు నిపుణులు.అదేమిటి అన్నం తింటే నిద్రపట్టాలి కదా ..నిద్ర పట్టకపోవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..అన్నం తీసుకున్న కానీ నిద్ర …
Read More »ఏ రోజు ఏ ఆహరం తీసుకోవాలో తెలుసా ..!
ఈ లోకంలో ప్రతి మనిషి భవిష్యత్తు ఆయా జాతక చక్రాల మీద …వారి గ్రహాల గమనంపై ఆధారపడి ఉంటుంది అని పండితులు కానీ జ్యోతిషులు కానీ చెప్తారు.అట్నే మొక్కలు పెరిగి చెట్లుగా ఎదగడం కాయలు కాయడం లాంటి విషయాలు కూడా అలాగే ఆధారపడి ఉంటాయి దీనికి సంబంధించిన శాస్త్రం చెబుతుంది.ఈ నేపథ్యంలో వారంలో మొత్తం ఏడు రోజులుంటే ఏ రోజు ఏ ఆహరం తినాలో ఆ రోజు అధిపతిగా ఉండే …
Read More »బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న తాడూరి శ్రీనివాస్..!
తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. కార్పొరేషన్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. స్థానిక నాయకులు దేవాలయ అర్చకులు చైర్మన్ గారికి ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయ నిర్వాహణ, పరిసరాల పరిశుభ్రత పై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సర్వధర్మ పరిపాలన సాగిస్తూ రంజాన్, క్రిస్టమస్, బతుకమ్మ లాంటి పండుగలను ప్రభుత్వమే నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించారు. …
Read More »ఒకవైపు భారీగా తరలోస్తున్న ప్రజలు ..మరోవైపు ఉన్నఫలంగా భద్రత తగ్గింపు ..!
వైసీపీఅధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఇరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గమైన నరసరావు పేట లో పాదయాత్ర చేస్తున్నారు.ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే జగన్ కు వస్తున్నా ప్రజాదరణను …
Read More »ఎం.ఎల్.ఎ తొలిరోజు కలెక్షన్లు ..!
నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ ఎం.ఎల్.ఎ .విడుదలైన దగ్గర నుండి హిట్ టాక్ తో ప్రేక్షకుల మదిని దోచుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఎమ్మెల్యే మూవీ తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఐదు …
Read More »