Home / rameshbabu (page 1410)

rameshbabu

కర్నూలులో జోరుగా వైసీపీలోకి వలసలు ..!

వైసీపీ పార్టీలోకి మరల వలసల జోరందుకుంది.ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన కర్నూలు జిల్లాకు వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.తాజాగా ఇదే జిల్లాకు చెందిన టీడీపీ ,కాంగ్రెస్ పార్టీకు చెందిన నేతలు వైసీపీ గూటికి చేరారు. కర్నూలు జిల్లాకు చెందిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గానికి చెందిన టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీ మార్కెటు యార్డు చైర్మన్ ద్వారం …

Read More »

అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికారు.అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం”వస్తున్నా మీకోసం “పేరిట పాదయాత్ర చేసిన సంగతి తెల్సిందే.అయితే అప్పటి నారా చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర గురించి మంత్రి నారా …

Read More »

వైసీపీలోకి ఆ ఫిరాయింపు ఎంపీ ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికార పీఠాన్ని దక్కించుకోగా..వైసీపీ ప్రతిపక్ష హోదాలో కూర్చుంది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎంపీలలో ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్నారు అని వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.ప్రస్తుత రాష్ట్ర …

Read More »

ఏపీ లో రేపటి సీఎం నారా లోకేష్ -టీడీపీ నేత జోష్యం ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు ,మంత్రి నారా లోకేష్ నాయుడు మీద పలు ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.దీంతో టీడీపీ పార్టీకి చెందిన ఇరు రాష్ట్రాల నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీపీ పార్టీ సీనియర్ నేత ,పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కురిపించారు .ఆయన మాట్లాడుతూ …

Read More »

టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ మద్దతు తెలిపారు.ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే ఎన్డీఏ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడతాం అని ప్రకటించిన సంగతి తెల్సిందే . See Also:ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..! అందులో భాగంగా ఆ పార్టీ ఎంపీ తోట నరసింహం లోక్ సభ …

Read More »

ఎన్నికల కోసం పంచడానికి నియోజకవర్గానికి 25కోట్లు పంపిన బాబు ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇటివల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత అనుముల రేవంత్ రెడ్డి సహచర ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే. See Also:టీడీపీకి జై కొట్టిన వైసీపీ ఎంపీ ..! తాజాగా గుంటూరు లో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా …

Read More »

వైసీపీ అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన లోక్ సభ స్పీకర్ ..!

గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను తుంగలో తొక్కిన విధానానికి నిరసనగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఈ రోజు లోక్ సభలో ఎన్డీఏ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెల్సిందే. see also : చలించిన మంత్రి కేటీఆర్..!! అయితే ఈ రోజు శుక్రవారం వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన అవిశ్వాస తీర్మాన …

Read More »

ప్రత్యేక హోదా తీసుకువచ్చే ఏకైక మగాడు జగన్ ఒక్కడే ..!

వినడానికి విడ్డూరంగా ..నమ్మశక్యం కానీ విధంగా ఉన్న కానీ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన వలన అన్ని విధాలుగా నష్టపోయిన నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా సంజీవని అని ..దాన్ని తీసుకొచ్చే ఏకైక మగాడు వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీఎల్పీ సమావేశంలో అధికార పార్టీ నేతలతో అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అసలు …

Read More »

ఇది రైతులపట్ల జనసేన ప్రేమ ..సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేపులు ..!

ఇటు టాలీవుడ్ అటు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న వార్త .ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా ఇదే నెలలో నాలుగు ఏళ్ళ కిందట అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ జనసేన .జనసేన పార్టీ గురించి ప్రముఖ టాలీవుడ్ క్రిటిక్ ,నటుడు అయిన కత్తి మహేష్ ఒక ఆడియో టేపును బయటపెట్టాడు .ఈ ఆడియోలో జనసేన …

Read More »

నిండు సభలో తన్నుకున్న బీజేపీ -కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ..!

అసెంబ్లీ అంటే ఏమిటి ప్రజల సమస్యలపై చర్చించే వేదిక .తమను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేలు తమ కోసం చట్టాలు చేస్తూ ..వాటిని అమలు తీరుపై చర్చించే ముఖ్యంగా ప్రజలకు ఆర్థిక స్థితిగతులను మార్చే పథకాల అమలు గురించి ..వాటిని ప్రవేశపెట్టే దేవాలయం లాంటిది. అట్లాంటి దేవాలయంలో ఎమ్మెల్యేలు తన్నుకున్నారు.ఇది సాక్షాత్తు భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ లో చోటు చేసుకుంది.అసలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat