ప్రస్తుతం సినిమాల ప్రభావమో ..మారుతున్నా పరిస్థితుల ప్రభావమో తెలియదు కానీ అమ్మాయిలపై ,మహిళలపై ఇంట బయట లైంగిక దాడులకు తెగబడుతున్న సంఘటనలను మనం గమనిస్తూనే ఉన్నాము.తాజాగా హరియానాలో గురుగ్రామ్ గ్రామంలో ఒక ప్రముఖ ప్రయివేట్ బడికి చెందిన ఉపాధ్యాయరాల్ని ,ఆమె కూతురును అత్యాచారం చేస్తాను కేవలం పదమూడు ఏళ్ళ వయస్సున్న ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్ధి సోషల్ మీడియాలో హెచ్చరించిన వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో …
Read More »మానవత్వమా సిగ్గు పడు ..!
సగటు మనిషి సిగ్గుతో తలదించుకునే సంఘటన.మానవత్వం తొక్క తోలు అనేది కేవలం మాటల్లోనే కానీ పాటించడానికి కాదు అని చెప్పడానికి నిలువెత్తు అని నిదర్శనమైన సంఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్నది.స్థానిక పోలీసు అధికారుల సమాచారం మేరకు దాదాపు ఇరవై ఏడు ఏళ్ళ వయస్సున్న మతిస్థిమితం లేని యువకుడు . see also :బస్సుయాత్రకు ముందే..కాంగ్రెస్లో ఓటమి భయం అతడు రాష్ట్రంలో పాలక్కడ్ జిల్లాలో అత్తపాడి గ్రామానికి సమీపాన ఉన్న …
Read More »ప్రేమించలేదని యువతిని ….!
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో ఎంతో విషాదకరమైన సంఘటన చోటు చేసుకున్నది.తను ఎప్పటి నుండో వెంటపడుతున్న పట్టించుకోవడంలేదు .ప్రేమించమని బ్రతిమిలాడిన పట్టించుకోకుండా ఉంటున్న యువతిని యువకుడు కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. బోనకల్ లో పాత సినిమా హాల్ పక్కన యమునా అనే యువతిని రామలింగయ్య అనే యువకుడు తనను ప్రేమించడంలేదని కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి.దీంతో వెంటనే 108 రావడంతో ఆమెను ఖమ్మం ఆస్పత్రికి …
Read More »క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలి..
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో సత్య సాయి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ గడ్డం సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఆగమ్మ మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రామంతపూర్ లోని పాలిటెక్నిక్ మైదానంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గారు క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పిల్లలందరూ కేవలం చదువులల్లోనే కాదు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనాలని, ఇది పిల్లల …
Read More »ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి…
తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గములోని రైతులు ఎర్ర జొన్నల కొనుగోలు కేంద్రాలలో ఇబ్బంది పడుతున్నారని, కేవలం ఒకటే కొనుగోలు కేంద్రం ఉండడం వల్ల అమ్మకానికి ఒచ్చిన రైతుల సమయం చాలా వృధా అవుతుంది స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారితో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు హరీష్ రావు గారికి వినతి పత్రం సమర్పిచారు. దీనికి స్పందించిన ప్రభుత్వం వెంటనే ఆర్మూర్ నియోజకవర్గములో …
Read More »అవినీతిలో ప్రపంచంలోనే ఇండియాకి 81స్థానం ..
ప్రపంచ వ్యాప్తంగా అవినీతి ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ప్రపంచ పెద్ద దేశాలైన చైనా కంటే దారుణంగా ఉంది.గత ఏడాది జాబితా ప్రకారం విడుదల చేసిన లిస్టులో ఇండియా ఎనబై ఒకటో స్థానాన్ని దక్కించుకుంది.అయితే ఇండియా దాయాది దేశమైన పాకిస్తాన్ ,బంగ్లాదేశ్ దేశాల కంటే మాత్రమే మెరుగ్గా ఉంది.పాకిస్తాన్ నూట పదిహేడు ,బంగ్లా నూట నలబై మూడు ,లంక తొంబై ఒక్క స్థానంలో ఉన్నాయి .
Read More »టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై …
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు గుడ్ బై ఇతర పార్టీలోకి చేరుతున్నారు.ఇటివల టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మరిచిపోకముందే మాజీ సీనియర్ మంత్రి అయిన ఉమామాధవరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. See Also: ప్రధాని మోదీకి …
Read More »సీఎం కేసీఆర్ ను పరామర్శించిన గవర్నర్ ..
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హైదరాబాద్ మహానగరంలో ప్రగతి భవన్ లో కలిశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సోదరి వియోగంతో గవర్నర్ కల్సి పరామర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో సోదరి విమలా భాయి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమాజిగూడలో యశోద ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెల్సిందే.బుధవారం సాయంత్రం తిరుమల గిరిలో స్వర్గ్ …
Read More »ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో .. ప్రధాని నరేంద్ర మోదీకి నోటీసులు అంటూ గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల బుర్ర తక్కువ మీడియాలు… తెగ చించుకుంటూ విష ప్రచారం మొదలెట్టారు. అయితే మారిషస్ ప్రభుత్వం ఫిర్యాదు మేరకు నెదర్లాండ్స్ లోని ఆర్బిట్రేషన్ కోర్టు… మోదీ సహా పలువురు మంత్రులకు నోటీసులు వెనుక ఉన్న నిజాలేంటో ఒకసారి తెలుసుకుందాం..ఎల్లో మీడియా పెద్ద …
Read More »నాగం జనార్ధన్ రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ..
నాగం జనార్ధన్ రెడ్డి మొదట టీడీపీలో పని చేశాడు.ఆ తర్వాత సొంతగా పార్టీ పెట్టాడు.ఆ తర్వాత ఆ పార్టీను గంగలో కలిపాడు.దీంతో మరల బీజేపీ పార్టీలో చేరాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటారు.తాజాగా ఆయన బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీను కలిశారు అని కూడా వార్తలు వస్తోన్నాయి. అయితే పార్టీ …
Read More »