Home / rameshbabu (page 1437)

rameshbabu

నక్క తోక తొక్కిన ఎయిర్ టెల్ పాప …!

సాషా చైత్రి ఎయిర్ టెల్ 4 జీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు.అంతగా ఈ నాషా ప్రాచుర్యం పొందింది ఎయిర్ టెల్ యాడ్ తో .అయితే అమ్మడు నక్క తోక తొక్కింది.నాషా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన మోడల్.పంతొమ్మిది ఏళ్ళ వయస్సు మాత్రమే ఉన్న ఈ పాప టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో వినాయకుడు ,కేరింత లాంటి చిత్రలనుతీసిన సాయికిరణ్ అడవి తీస్తున్న లేటెస్ట్ మూవీలో హీరోయిన్ …

Read More »

అమలాపాల్ తో వ్యభిచారం చేయించాలని చూసిన డాన్స్ మాస్టర్..

అమలాపాల్ చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకులకు దగ్గరైన ముద్దుగుమ్మ .అట్లాంటి ముద్దుగుమ్మతో లైంగికంగా వేధించడమే కాకుండా వ్యాపారం చేయాలనీ చూశాడు ప్రముఖ డాన్స్ స్కూల్ యజమాని అళగేశన్.అయితే అప్పట్లో ఈ వ్యవహారంపై పోలీసులకు కూడా పిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మలేషియాలో మహిళాభివృద్ధికి సంబంధించి డ్యాన్సింగ్ తమిళచ్చి అనే ప్రోగ్రాంలో పాల్గొనే టీ నగర్లో డాన్స్ స్కూల్ శిక్షణ తీసుకుంటున్నాను అని ..ఆ స్కూల్ నిర్వాహకుడైన అళగేశన్ తనపై …

Read More »

కోదండరాంకు తప్పిన పెను ప్రమాదం ..

తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రో కోదండరాంకు పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు.ప్రో కోదండరాం ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు తీవ్ర ప్రమాదానికి గురైంది.రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో చిట్యాల మండలంలో వెలిమినేడు సమీపంలో కోదండరాం ప్రయాణిస్తున్న కారు ముందు పోతున్న బైకును తప్పించబోయి డివైడర్ను డీకొట్టింది.దీంతో బైకు మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.అయితే కోదండరాం మాత్రం క్షేమంగా బయటపడ్డారు.ఆ తర్వాత వేరే కారులో కోదండ రాం ను హైదరాబాద్ కు …

Read More »

2019ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కెపి గెలుపు ఖాయం ..?

తెలంగాణ రాష్ట్రంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కేపీ వివేకానందగౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఎమ్మెల్యే వివేకానందగౌడ్ యువకుడు.. ఉత్సాహవంతుడు .. ప్రజలకు సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు..కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు..సీఎం కేసీఆర్ మార్గ దర్శకత్వంలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యంత వెనుకబడిన తన కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఇప్పుడు అభివృద్ధిలో పరుగులెత్తిస్తున్నారు. కుత్బుల్లాపూర్ గ్రేటర్ హైదరాబాద్ సిటీ , గ్రామీణ వాతావరణం కలగిసిన …

Read More »

టీమ్ ఇండియా ప్ర‌ముఖ‌ క్రికెట‌ర్‌తో… రాశీఖ‌న్నా తొలి ప్రేమ…?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన తొలిప్రేమ చిత్రం ఈ శ‌నివారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలిషో నుండే పాజిటీవ్ టాక్ తెచ్చుకోవ‌డంతో రాశీ ఖాతాలో ఓ హిట్ ప‌డ్డ‌ట్టే అనుకోవ‌చ్చు. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. రాశీ ఖ‌న్నా గురించి గత కొద్ది రోజులుగా ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. టీమిండియా క్రికెటర్‌తో ఆమె ప్రేమలో పడిందనే వార్త దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఫాస్ట్ …

Read More »

అను బేబి.. అలాంటి ప‌నులు చేయ‌కూడదమ్మా..!

రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎదుటి వారు విమర్శలు ఎదుర్కొనేట‌ప్పుడు.. మ‌నం కూడా నలుగురితో కలిసి వారి పై ఓ రాయి విసిరామనుకోండి… తీరా మనకు ఏదో ఒకరోజు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వారు మాత్రం ఎందుకు ఊరుకుంటారా చెప్పండి. ఇదిగో సరిగ్గా జబర్దస్త్ యాంకర్ అనసూయ విషయంలో అలాంటిదే జరిగింది. ఓ పిల్లాడు ముచ్చటపడి ఓ ఫొటో కోసం ప్రయత్నించాడు. దానికే అంతలా రెచ్చిపోయిన అనసూయ గోల గోల …

Read More »

టీడీపీ కంచుకోట‌లో.. జ‌గ‌న్ దూకుడు.. వైసీపీ ఎంపీ ఖరారు..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్లు పూర్తి చేసుకొని రెండువేల కిలోమీట‌ర్ల వైపు ప‌రుగులు పెడుతోంది. ఇక ప్ర‌స్తుతం రాయలసీమలో ఉన్న‌ నాలుగు జిల్లాలు చుట్టేసి.. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్ జగన్ మోహన్ రెడ్డి ఒకింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా రు. ఒకవైపు ప్రజలతో మమేకం అవుతూ… వారి సమస్యలను ప్రస్తావిస్తూనే మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో నాయకుల పరిస్థితిని కూడా స్వయంగా అంచనా వేస్తూ అడుగులు …

Read More »

నాడు కాగ్ చెప్పింది.. నేడు బీజేపీ ఇరికించింది.. చంద్రబాబు గారు ప్లాన్ ఏంటి..?

ఏపీ రాజధాని అమరావతి కోసం 4 వేల కోట్ల రూపాయలు ఇచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలకు పైగా నిధుల్ని అందించామని వారు బల్లగుద్ది చెబుతోంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరమే. కేంద్ర బడ్జెట్‌ తర్వాత చంద్రబాబు ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. దానికి కారణమేంటో ఎవరికీ అర్థం కావడంలేదు. ఆఖరికి టీడీపీ నేతలు సైతం, చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి …

Read More »

ఢిల్లీని ట‌చ్ చేసిన.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. ఎల్లో గ్యాంగ్‌కి రంగు ప‌డిన‌ట్లేనా..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రారంభించిన పాద‌యాత్ర దేశ రాజ‌ధాని ఢిల్లీని ట‌చ్ చేసింద‌నే రాజ‌కీయ వ‌ర్గాల్లో ఓ వార్త హాట్ టాపిక్ అయ్యింది. 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా  జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర చేప‌ట్టారు. గ‌త న‌వంబ‌రు 6న ప్రారంభ‌మైన ఈ పాద‌యాత్ర వెయ్యి కిలోమీట‌ర్ల దూరం పూర్తి చేసుకుంది. అదేవిధంగా నాలుగు జిల్లాల‌ను సైతం ఈ పాద‌యాత్ర చుట్టి వ‌చ్చింది. మొత్తంగా సీమ‌లో పూర్త‌యిపోయింది. ప్ర‌స్తుతం నెల్లూరులో …

Read More »

అన్నకు తగ్గ తమ్ముడు ..!

ఏపీ మొత్తం కేంద్రం పై వ్యతిరేకతతో అట్టుడికిపోతున్న విషయం తెల్సిందే. బడ్జెట్‌ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఎంపీలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు ఒంటరిగా చైర్మన్‌ పోడియం వద్ద ప్లకార్డు పట్టుకుని ఆందోళన చేయడం, లోక్‌ సభలో టీడీపీ మరియు వైకాపా సభ్యులు ఆందోళనకు దిగడం వంటివి వచేస్తున్నారు. వారు చేసే ఆందోళనలకు కేంద్రం దిగిరాకపోవచ్చు, కాని ఏపీ ప్రజలు వారి పట్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat