Home / rameshbabu (page 1440)

rameshbabu

62,907 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల ..

ప్రస్తుతం డిగ్రీ పీజీ చదివిన కానీ ఉద్యోగం దొరకడం కష్టమవుతున్న రోజులివి.అలాంటిది ఏకంగా పదోతరగతి అర్హతతో సర్కారు నౌకరి దొరికితే అంతకంటే ఏముంది కదా .అలాంటి వాళ్ళ గురించి ఈ వార్త .అసలు విషయానికి వస్తే దేశ రైల్వే సంస్థలో ఖాళీగా ఉన్న మొత్తం అరవై రెండు వేల తొమ్మిది వందల ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగాలన్నీ గ్రూపు డీ పరిధిలో ఉద్యోగాలు.వీటిన్నటికి …

Read More »

విదేశాల నుండి ఫోన్లో వాకబు చేసిన చంద్రబాబు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డ్డి గత ఎనబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ గల్లీలో ఉన్న టీడీపీ నేతల దగ్గర …

Read More »

యాంకర్ రష్మి వెంట పడిన నలుగురు యువకులు ..చివరికి ..ఏమైందంటే ..?

రష్మి ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమై ఒక కామెడీ ప్రోగ్రామ్ యాంకర్ గా తెలుగు వారికీ సుపరిచితురాలు.తన మాటలతో ,అందాలను ఆరబోస్తూ ఏకంగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న హాట్ యాంకర్.అయితే తాజాగా ఆ కార్యక్రమంలో తన సహచర యాంకర్ అయిన అనసూయ ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెల్సిందే. హైదరాబాద్ మహానగరంలో తార్నాకలో సెల్పీ అడగటానికి వచ్చిన చిన్నపిల్లవాడ్ని కొట్టడమే కాకుండా చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ను …

Read More »

గాలి ముద్దు కృష్ణమ చనిపోయే కలవరించింది ఇతన్నే ..ఎవరతను ..ఎందుకు ?

టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు అనారోగ్యానికి గురై హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.అయితే గాలి ముద్దు కృష్ణమ నాయుడు చనిపోయే చివరి రోజుల్లో ఒక వ్యక్తి గురించి తెగ కలవరించాడు అని గాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఇటివల తన గుండెకు సర్జరీ చేయించుకున్న గాలి నివాసాన్ని తిరుపతికి షిఫ్ట్ చేశారు.అప్పటి నుండి గాలి …

Read More »

గాలి ముద్దు కృష్ణమ చివరి కోరిక తీర్చలేకపోయిన బాబు..

ఏపీ అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రముఖ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గాలి ముద్దు కృష్ణమ నాయుడు పుత్తూరు అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఆరు …

Read More »

ఐఎమ్ఎల్ డిపోను తనిఖీ చేసిన దేవీప్రసాద్ రావు

తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా  కూల్చారం మండల్ చిన్నఘన్పూర్ లోని ఐ ఎమ్ ల్ డిపోను ఎక్ససైజ్ అధికారులతో కలిసి   రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ రావు తణికీ చేశారు.ఈ సందర్బంగా  డిపో అధికారులతో మాట్లాడుటూ  ఎలాంటి ఇబ్బందులు ..జాప్యం లేకుండ లోడింగ్..అన్లోడింగ్ జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని మరియు… పార్కింగ్ సౌకర్యంను మెరుగుపరిచేవిధంగా చెరియలుతేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు…. అదేవిధంగా రోడ్డు మరమ్మతుల కోసం అంచనాలు పంపించాలని ఆదేశించారు…తెలంగాణ కు హరితాహారం …

Read More »

రాష్ట్రంలో కాదు ఢిల్లీలో కొట్లాడు -జగన్ కు చంద్రబాబు సలహా

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు .రాష్ట్ర విభజన సమయంలో విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చాలని విపక్షాలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే . దీనికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కూడా మద్దతు పల్కింది.ఈ క్రమంలో వైఎస్ …

Read More »

రాజ్యసభలో ఎంపీ రేణుక చౌదరికి ప్రధాని మోదీ అదిరిపోయే పంచ్..

రాజ్యసభలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు అయిన రేణుక చౌదరికి అదిరిపోయే పంచ్ వేశారు .బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాని మోదీ మాట్లాడారు .అయితే ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నాలు చేశారు . ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా మహాబుబాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య ఈ రోజు …

Read More »

లోక్ సభలో తెలుగోడి పవర్ చూపించిన వైసీపీ ఎంపీలు…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎంపీలు ఈ రోజు బుధవారం లోక్ సభలో తెలుగోడి పవర్ ఏమిటో చూపించారు .రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుండి కేంద్ర సర్కారుపై వైసీపీ పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఇటివల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన లాస్ట్ బడ్జెట్ లో కూడా ఏపీకి నిధులు ఎక్కువగా కేటాయించకపోవడం .. విభజన చట్టంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat