ఇంటర్నేషనల్ మార్కెట్ల ఎఫెక్ట్ తో దాదాపు మూడు వారాల పాటు గరిష్టానికి చేరుకున్న పసిడి ధర ఈ రోజు మరింత పెరిగింది .దీంతో గురువారం వరకు మార్కెట్లో రూ .175 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర ముప్పై వేల రెండు వందల యాబై రూపాయలుగా ఉంది .బంగారం ధర పెరగడం వరసగా ఇదో ఐదో రోజు. స్థానిక ఆభరణాల తయారిదారుల నుండి డిమాండ్ ఎక్కువగా రావడంతో ధర పెరిగినట్లు …
Read More »చరిత్ర సృష్టించిన కుక్ ..
యాషెస్ సిరిస్ లో భాగంగా ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు అలెస్టర్ కుక్ మరోసారి డబుల్ సెంచురీతో తన సత్తా చాటాడు .యాషెస్ సిరిస్ లో భాగంగా ఆసీస్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కుక్ తన కెరీర్ లో ఐదో డబుల్ సెంచురీ సాధించాడు .మొత్తం మూడు వందల అరవై ఒక్క బంతుల్లో ఇరవై మూడు ఫోర్లతో కుక్ డబుల్ సెంచురీ మార్కును చేరాడు . అయితే …
Read More »టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యకు చంద్రబాబు బిగ్ షాక్ …
తెలంగాణ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలో..టీటీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే . మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎస్ వెంకట వీరయ్య …
Read More »ఏపీ ప్రజలపై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .గతంలో ఆయన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను వేసిన రోడ్ల మీద నడుస్తారు .నేనిచ్చే పెన్షన్ తీసుకుంటారు .తమ ప్రభుత్వం కల్పించే అన్ని పథకాలను పొందుతారు . అందుకే నాకు ఓట్లు వేయాలి అని అన్నారు .అప్పుడు జాతీయ మీడియాలో పెద్ద …
Read More »ఈ ఏడాది అంబరాన్నంటిన తెలంగాణ అవతరణ దినోత్సవాలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగు ఏండ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్రావతరణ వేడుకలు ఈ ఏడాది జూన్ 2 న రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి .అరవై యేండ్ల కల సాకారమైన సందర్భంగా ఒక్క రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ నలుమూలల ఉన్న తెలంగాణ వారు రాష్ట్రావతరణ వేడుకలు ఎంతో ఉత్సాహంగా సంబురంగా జరుపుకున్నారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని …
Read More »తలెత్తుకున్న తెలంగాణ బతుకమ్మ…
బతుకమ్మ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎవరు చేయని విధంగా తీరొక్క రంగుల పూలన్నిటిని పేర్చి ఆడబిడ్డలు కొత్త కొత్త బట్టలను ధరించి పూజించే అతి పెద్ద పండుగ .ఒకప్పుడు బతుకమ్మ పండగను వలస పాలకులు నిర్లక్ష్యం చేస్తే కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా సర్కారు బతుకమ్మ పండుగకి కొంత నిధులు కేటాయించి మరి రాష్ట్ర పండుగగా గుర్తించి ఎన్నడు లేని విధంగా బతుకమ్మ పండుగక్కి …
Read More »విజయ్ సాయి మరణం గురించి షాకింగ్ నిజాలు చెప్పిన వనితా రెడ్డి.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ విజయ్ సాయి ఇటివల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే .అయితే తన మరణానికి భార్య అయిన వనితా రెడ్డి కారణం అని ఏకంగా సెల్ఫి వీడియో తీసుకొని మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు .ఈ వీడియోలో విజయ్ సాయి తన భార్యపై పలు ఆరోపణలు కూడా చేశారు . విజయ్ సాయి మరణం తర్వాత అతని భార్య వనితా రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు .తాజాగా …
Read More »ఏపీ రైతన్నలకు జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఆయన ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .ఈ క్రమంలో నేటితో ఆయన దిగ్విజయంగా ప్రజాసంకల్ప యాత్రను పూర్తిచేసుకున్నారు . ఈ సందర్భంగా జగన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలకు న్యూ …
Read More »కేఈ ప్రభాకర్ ఆస్తులు 15.కోట్లు…
ఏపీలో కర్నూలు స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ పార్టీ తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ పోటిచేస్తున్నసంగతి తెల్సిందే .అయితే గతంలో స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి తన మూడు నెలల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీ పార్టీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే . తాజాగా వైసీపీ పార్టీ …
Read More »ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం ..
ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ గురజాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొన్నది .ఆయనకు పితృవియోగం జరిగింది .ఎమ్మెల్యే శ్రీనివాసరావు తండ్రి యరపతినేని లక్ష్మయ్య ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలో నిమ్స్ ఆస్పత్రిలో మరణించారు .గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే తండ్రిని తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు …
Read More »