అబ్బ అన్పిస్తోన్న హెబ్బా పటేల్ సొయగాలు
దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలి
విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని అన్నారు. కానీ ఇవాళ పిల్లల జీవితాలతో బీజేపీ పార్టీ చెలగాటం ఆడుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయంగా కొట్లాడటం చేతగాక దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని హరీశ్ …
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ ‘గబ్బర్ సింగ్’.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా.. శృతిహసన్ అందాలను ఆరబోతతో పాటు చక్కని నటనను కనబరిచింది. హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. అయితే ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ . …
Read More »మళ్లీ ఆకాశాన్నంటిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధర దాదాపు రూ.1000 పెరిగింది. మరోవైపు వెండి ధర దాదాపు రూ.3వేలు పెరిగింది. బుధవారం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.56,250 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,030 పెరిగి రూ.61,360 కి చేరింది. కిలో వెండి ధర రూ.2,900 పెరిగి రూ.80,700 కి చేరుకుంది.
Read More »రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్
మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘రావణాసుర’ .ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ ను ఈరోజు సాయంత్ర 5:04లకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. నిన్న థీమ్ సాంగ్ ప్రోమోను విడుదల చేసిన చిత్ర యూనిట్.. ఈరోజు ఉదయం 10:8లకు పుల్ సాంగ్ రిలీజ్ చేస్తామని తెలిపినప్పటికీ అనివార్య కారణాలతో ఈరోజు సాయంత్ర విడుదల చేస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ …
Read More »బండి పై నమోదైన FIRలో కీలక విషయాలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పై నమోదు చేసిన FIRలో కీలక విషయాలున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ లీకేజీల వెనక బండి సంజయ్ కుట్ర ఉందని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ధర్నాలు చేసేందుకు ఆయన కుట్ర పన్నారని అందులో ప్రస్తావించారు. ప్రశాంత్తో కొంతకాలంగా కాంటాక్ట్ ఉన్న బీజేపీ నేత.. వాట్సాప్ లో సమాచారం వైరల్ చేసి గందరగోళం …
Read More »2024 సార్వత్రిక ఎన్నికలే బాబుకు చివరి ఎన్నికలు
ఏపీలో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న బాబు రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పలేరని ఎద్దేవా చేశారు.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు.. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఏం చేశారో చెబుతారు కానీ, తాను ఏం చేసింది …
Read More »గుండెపోటు మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలన
ఇటీవల పలు రాష్ట్రాల్లో యువకులు గుండెపోటుతో మరణించారు. ఈ గుండెపోటులకు కోవిడ్తో ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని మాండవీయ చెప్పారు. గుండె పోటు, కోవిడ్ మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ప్రభుత్వం పరిశోధనలు ప్రారంభించిందని, రెండు మూడు నెలల్లో ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆయన అన్నారు.
Read More »చైతూ-శోభిత రిలేషన్ పై సమంత క్లారిటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుకార్లు మాములే. యంగ్ హీరో నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల రిలేషన్ లో ఉన్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈవార్తలపై చైతూ మాజీ సతీమణి సమంత స్పందించిందని కూడా వార్తలు తెగ వైరల్అయ్యాయి. అయితే ఈవార్తలపై సమంత క్లారిటీ ఇస్తూ తాను స్పందించలేదని స్పష్టం చేసింది. ఓ ఇంటర్వ్యూలో.. ‘ఎవరితో రిలేషన్లో ఉన్నా నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వారితో ఎవరున్నా కన్నీళ్లే మిగులుతాయి. …
Read More »