ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు నుండి పిలుపు వచ్చింది .ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం . గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి …
Read More »ఎమ్మెల్యేలు పోతే కొత్తవార్ని గెలిపించే సత్తా నాకుంది .నీకుందా బాబు ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఇరవై రెండు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రలో భాగంగా చిన్నవారి నుండి పండు ముసలి వరకు ,యువత దగ్గర నుండి మహిళల వరకు అన్ని వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధులు ,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి …
Read More »కేంద్రం మోసం చేసింది .సుప్రీంకోర్టుకు పోతాం..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్రంలో ఆ కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ పై అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా విరుచుకుపడ్డారు .ఒకనోకసమయంలో ఆయన మోదీ సర్కారు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఏపీకి కేంద్రం చేసిన …
Read More »ఆర్కే నగర్ ఉప ఎన్నిక..అన్నాడీఎంకే అభ్యర్ధిగా మధుసూదన్..
తమిళనాడు ముఖ్యమంత్రి,అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ “జయలలిత “అకాల మరణంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం పలు మలుపులు తిరిగిన సంగతి తెల్సిందే .అమ్మ మరణం తర్వాత రాజకీయ రణరంగం ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి పళనీ ,పన్నీరు వర్గం చేతికి అధికార పీటం దక్కింది . అధికారం కోసం ఎన్నో కుట్రలు కుతంత్రాలు విశ్వప్రయత్నాలు చేసిన చిన్నమ్మ ఆఖరికి జైలు బాట పట్టింది .అయితే అమ్మ అకాలమరణంతో త్వరలో …
Read More »ఏపీ సచివాలయంలో దారుణం -తన్నుకున్న టీడీపీ ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు రోజు రోజుకు పెట్రేగిపోతుంది .ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే .గొట్టిపాటి చేరికను మొదటి నుండి టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ కరణం బలరాం వ్యతిరేకిస్తున్నారు . గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య …
Read More »బాబుకు షాకిచ్చిన “అనంత “తెలుగు తమ్ముళ్ళు ..
ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గువ్వల శ్రీకాంత్రెడ్డిని టీడీపీలోకి చేర్చుకుంటే పార్టీకి, తమ పదవులకు రాజీనామా చే స్తామని మండల నాయకులు హెచ్చ రించారు. అనంతపురంలోని ఎంపీ దివాకర్రెడ్డి నివాసం వద్ద మండల నాయకులు సమావేశమయ్యా రు. సమావేశానికి జడ్పీటీసీ సభ్యుడు రామలింగారెడ్డితో పాటు ముంటిమడుగు కేశవరెడ్డి, పొడరాళ్ల రవీంద్రా, కన్వీనర్ అశోక్కుమార్, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పసుపులహనుమంతురెడ్డి, పలువురు …
Read More »ఏపీ అసెంబ్లీ కి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ..
ఏపీ రాష్ట్రంలో అనంతపురం జిల్లాకు చెందిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్రెడ్డి నేడు గురువారం అమరావతిలోని అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఆయన తన అనుచరులతో కలిసి ఈ రోజు సాయంత్రం అధికార తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారు. దీంతో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. కాగా… గురునాథ్రెడ్డి పార్టీలో చేరడాన్ని …
Read More »మూవీ రివ్యూ -“ఆక్సిజన్” గోపీచంద్ కు ఉపయోగపడిందా ..?
మూవీ -ఆక్సిజన్ నటీనటులు -గోపీచంద్ ,అందాల రాక్షసి రాశీ ఖన్నా ,అను ఇమ్మాన్యుయేల్ ,ప్రముఖ సీనియర్ నటుడు జగపతిబాబు ,కిక్ శ్యామ్ ,అలీ ,అభిమన్యుసింగ్ మొ”న వారు . మ్యూజిక్ -యువన్ శంకర్ రాజా ఛాయాగ్రహణం- వెట్రి ఎడిటింగ్- ఎస్.బి.ఉద్ధవ్ కళ- మిలాన్ నిర్మాత- ఎస్.ఐశ్వర్య స్క్రీన్ప్లే- ఎ.ఎం.రత్నం దర్శకత్వం-ఎ.ఎం.జ్యోతి కృష్ణ సంస్థ: శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ విడుదల తేదీ: 30-11-2017 విలన్ పాత్ర నుండి హీరోగా మారిన …
Read More »శ్రుతి పెళ్లి “ఆ హీరో”తోనా ..?
శృతి హాసన్ మొదట ఐరాన్ లెగ్ గా ముద్రపడిన కానీ ప్రముఖ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది .ఆ తర్వాత మెగా పవర్ స్టార్ దగ్గర నుండి మాస్ మహారాజు రవితేజ వరకు అందరి సరసన నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అమ్మడు .ఒకపక్క అందంతో మరోపక్క …
Read More »టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే..
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే కె లక్ష్మణ్ టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు .రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత మూడున్నర ఏండ్లుగా పాలిస్తున్న టీఆర్ఎస్ సర్కారు మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది .పార్టీకి చెందిన నేతలు చేస్తున్న అవినీతి అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు అని ఆయన తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని టీఆర్ఎస్ …
Read More »