Home / rameshbabu (page 1508)

rameshbabu

ఉత్తమ్ పోస్టుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి ..

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ,ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్య వర్గ విబేధాలు ఉన్నాయి గత కొంత కాలంగా వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే . అందులో భాగంగా ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రాదు అని .అందుకే ఆ బాధ్యతలు తనకు అప్పజెప్పాలని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,అటు తన సోదరుడు ఎమ్మెల్సీ …

Read More »

జగన్ పాదయాత్రలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన రాఘవేంద్ర ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే.అయితే జగన్ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రలో రాఘవేంద్ర అనే వ్యక్తి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు .అసలు ఈ రాఘవేంద్ర ఎవరు ..ఎందుకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారో ఒక లుక్ వేద్దాం .అసలు విషయానికి వస్తే సంకల్పం బలంగా ఉండాలేగానీ సాధ్యం కానిదేదీ లేదని …

Read More »

జగన్ ఎక్కడ ముద్దులు పెడతారో అని జనాలు భయపడుతున్నారు -మంత్రి జవహర్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర పై ఆ రాష్ట్ర మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర చేస్తోన్న జగన్ ఎక్కడ ముద్దులు పెడతారోనని జనం భయపడి పారిపోతున్నారని ఆయన సెటైర్ వేశారు. అధికారం కోసమే జగన్ పాదయాత్ర చేస్తున్నారని, ఆ యాత్ర ముగిసే సరికి వైసీపీ ఖాళీ కావడం ఖాయమని …

Read More »

మూడో రోజు జగన్ పాదయాత్రలో ఎంత దూరం నడిచారు ..ఏమి చేశారంటే ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో భాగంగా మూడోరోజు ప్రజాసంకల్పయాత్ర ఈ రోజు మొత్తం 16.2 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆయన రాత్రి ఉరుటూరులో ఏర్పాటు చేసిన శిబిరం వద్ద యాత్రను ముగించారు. జగన్‌ మూడో రోజు ‘ప్రజాసంకల్పయాత్ర’ను నేలతిమ్మాయిపల్లి నుంచి ఉదయం 8.40 గంటలకు ప్రారంభించారు. నేలతిమ్మాయిపల్లిలో పార్టీ జెండాను జగన్‌ ఆవిష్కరించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. …

Read More »

ఎక్కువ డబ్బు ఇస్తానంటే అది కూడా చేస్తా -రష్మీ…

ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారమై ఒక కార్యక్రమంలోయాంకర్ గా రష్మీ తన అందాలను ఆరబోస్తూ సందడి చేస్తూ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది .ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అదే అందాలను మోతాదుకు మించి ఆరబోస్తూ గ్లామర్ డాల్ గా కుర్రకారును హుషారెత్తించడంలోను ఈ హాట్ యాంకర్ ముందుంటుంది. తాజాగా ఈ బ్యూటీ అలీ టాక్ షో లో మాట్లాడుతూ .. తనకి సంబంధించిన అనేక …

Read More »

ఆ స్టార్ డైరెక్టర్ అడిగాడు .నచ్చలేదు అందుకే నో చెప్పా ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు తన నటనతో అటు తన అందంతో సినిమా ప్రేక్షకులతో పాటుగా యువత మదిని పొలోమంటూ దోచేసిన కథానాయికలలో ఒకరు అనుపమ పరమేశ్వరన్ .ప్రేమమ్ .. అ ఆ .. శతమానం భవతి సినిమాలు ఆమె నటనకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. లక్కీ హీరోయిన్ గా ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి అనుపమ పరమేశ్వరన్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ తోను ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా లో …

Read More »

ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతాం -పిడమర్తి రవి ..

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఉంది అని ..మందకృష్ణ మాదిగకు చిత్తశుద్ధి ఉంటె కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలి ..దానికి మేము సహకరిస్తాము అని రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు .ఆయన హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు తమ టీఆర్ఎస్ సర్కారు కట్టుబడి ఉంది. అందుకే ఇప్పటికే అసెంబ్లీ లో తీర్మానం చేసి …

Read More »

పరిమలించిన మానవత్వం…

ఆమె ఎవరో తెలీదు చలిలో వణుకుతూ బిక్కు బిక్కుమంటూ కరీంనగర్ సివిల్ హాస్పిటల్లో ఆవరణలో తలదాచుకుంది .అదే సమయంలో అక్కడికి వెళ్లిన రమేష్ చారి అక్కున చేర్చుకొని ఆమె దీన స్థితిని గమనించి అదే హాస్పిటల్లో చికిత్స అందించారు . అప్పుడు తనకి మతిస్థిమితం ఉందని అర్థమైపోయింది.తనకి ఎక్కడో ఒకచోట ఆశ్రయం కల్పించాలనే సంకల్పంతో ఈ విషయాన్ని జగిత్యాలకి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు డెక్క శ్రవణ్ దృష్టికి తీసుకెళ్ళారు …

Read More »

జీహెచ్ఎంసీ అధికారిణిపై కార్పొరేటర్ భర్త దాడి …

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైద‌రాబాద్‌ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కాచిగూడ‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స్థానిక కార్పొరేట‌ర్ చైత‌న్య భ‌ర్త క‌న్న యాద‌వ్ ఆ ప్రాంతంలో అక్ర‌మంగా భ‌వ‌న నిర్మాణ ప‌నులు చేప‌డుతున్నాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారిణి వాణి అక్క‌డ‌కు వెళ్లి భ‌వ‌న నిర్మాణ ప‌నులను అడ్డుకున్నారు. ఆ భ‌వ‌న నిర్మాణానికి అనుమ‌తులు లేవ‌ని ఆమె చెప్పారు. దీంతో ఆగ్ర‌హం తెచ్చుకున్న క‌న్న యాద‌వ్ …

Read More »

నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటుకు 6-10 వేలు ఇచ్చిన చంద్రబాబు ..

ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి విదితమే .ఆ తర్వాత కొన్నాళ్ళకు ఎమ్మెల్యే నాగిరెడ్డి అకాలమరణం పొందటంతో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే . ఈ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat